India

బతుకు పోరాటం : కువైట్ పనోళ్లలో మనోళ్లే చాలా ఎక్కువ

గతేడాదితో పోలీస్తే  కువైట్‌లో పని చేస్తున్న భారతీయులు సంఖ్య ఈ ఏడాది 30 శాతం పెరిగిందని అరబిక్ డైలీ అల్-రాయ్ తెలిపింది.  కువైట్‌లో

Read More

గ్రేట్ కంపెనీ : ఆఫీస్ బాయ్ తో సహా కార్లు ఇచ్చిన ఓనర్

హర్యానాలోని పంచకులలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లను బహుమతిగా ఇచ్చాడు. కంపెనీ డైరెక్టర్ భాటియా తన కంపెనీలో 12

Read More

ఇండియా జైత్రయాత్ర.. 302 రన్స్‌‌ భారీ తేడాతో శ్రీలంకపై ఇండియా విక్టరీ

షమీ సూపర్​.. సెమీస్​లో రోహిత్​ సేన చెలరేగిన సిరాజ్‌‌, గిల్‌‌, కోహ్లీ, శ్రేయస్‌‌ వరల్డ్‌‌ కప్‌

Read More

ఇంగ్లండ్‌‌ క్రికెటర్లు ఇన్హేలర్లను వాడుతున్నారు..

న్యూఢిల్లీ: ఇండియా వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఇంగ్లండ్‌‌ క్రికెటర్లు ఇన్హేలర్లను వాడుతున్నారు. సాధారణంగా అస్తమా ఉన్న వ్యక్తులు దీన్ని

Read More

అలాంటి ప్రసక్తే లేదు.. ఐదేళ్లపాటు నేనే సీఎం : సిద్ధరామయ్య

కర్ణాటకలో ముఖ్యమంత్రి  మారుతారంటూ ఊహాగానాలు వెలువడటంపై  ఆ రాష్ట్ర సీఎం  సిద్ధరామయ్య  స్పందించారు.  అలాంటి ప్రసక్తి లేనేలేదంటూ

Read More

శ్రీలంకపై 5 వికెట్లు .. వరల్డ్ కప్ హిస్టరీలో షమీ రికార్డు

వరల్డ్ కప్లో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించి వరుసగా ఏడో  విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది భారత్ . 358 పరుగుల భారీ స్కోర్ ను చేధించేందుకు  బరిల

Read More

వాట్సాప్ షాక్ : ఇండియాలో ఒక్క నెలలో 71 లక్షల అకౌంట్స్ పై బ్యాన్

భారత యూజర్లకు వాట్సాప్ బిగ్ షాకిచ్చింది.  2023 సెప్టెంబర్  ఒక్క నెలలోనే  71 లక్షల వాట్సాప్ అకౌంట్స్ ను బ్యాన్‌ చేసింది.  కొత్

Read More

కొత్త రూల్ : మీ ఇంట్లో కుక్కలు ఉంటే రూ.10 వేలు కట్టండి

అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో పెంపుడు జంతువులను ఉంచడానికి రూ. 10 వేలు వసూలు చేస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. &nbs

Read More

నేను జైల్లో ఉంటానో లేదో తెలియదు.. ఆప్ను మాత్రం గెలిపించండి: అరవింద్ కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.  మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా   సింగ్ర

Read More

యాపిల్ చైనా కంటే ముందే భారత్లో ఐఫోన్ 17 తయారీ

భారత్ యాపిల్ ఐఫోన్ 17 తయారీకి సిద్ధమవుతోంది. Apple  ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భారతీయ కంపెనీల్లో iPhone17 ను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభిస్తోంద

Read More

ఒకేరోజు.. ఒకే ఫ్యామిలీలో 42 మంది మృతి

గాజా: గాజాసిటీపై ఇజ్రాయెల్ జరిపిన బాంబుదాడుల్లో ఒకేరోజున ఒకే ఫ్యామిలీకి చెందిన 42 మంది మృతిచెందారు. అక్టోబర్ 19న జరిగిన దాడుల్లో తాము ఇంత మంది బంధువుల

Read More

భారత్, బంగ్లా మధ్య రైల్వే లైన్

ప్రారంభించిన పీఎం మోదీ, షేక్ హసీనా అగర్తల: భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లా పీఎం షేక్ హసీనాతో

Read More

యంగ్ షూటర్ తోమర్‌‌‌‌‌‌‌‌కు గోల్డ్ మెడల్

న్యూఢిల్లీ: ఇండియా యంగ్ షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్‌‌‌‌ తోమర్ ఆసియా షూటింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌&zwnj

Read More