India
కరోనా పంజా.. 24 గంటల్లో 13586 కేసులు.. 336 మరణాలు
భారత్ లో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. ప్రతి రోజు దాదాపు 12 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 13,586 పాజిటివ్ కేసులు నమో
Read More5వేల కోట్లతో 33 ఫైటర్ జెట్స్ కొనుగోలుకు కేంద్రం నిర్ణయం
చైనాతో టెన్షన్స్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.5 వేల కోట్లతో సుఖోయ్, మిగ్ -29 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస
Read Moreఇండియా – చైనా మధ్య మరోసారి చర్చలు
గాల్వాన్ ఘటనపై భేటీ అయిన మేజర్ జనరల్ స్థాయి అధికారులు న్యూఢిల్లీ: ఇండియా – చైనా మధ్య గురువారం మరోసారి చర్చలు జరిగాయి. గాల్వాన్ ఘటనపై మేజర్ జన
Read Moreఒకే రోజు 12881కరోనా కేసులు..12 వేలు దాటిన మరణాలు
భారత్ లో కరోనా పంజా విసురుతోంది. ప్రతి రోజు దాదాపు 12 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 12881 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా 334
Read Moreఐక్యరాజ్యసమితిలో భారత్కు తాత్కాలిక సభ్యదేశ హోదా
ఐక్యరాజ్య సమితి(ఐరాస) భద్రతా మండలిలో ఇండియా మరోసారి తాత్కాలిక సభ్యత్వాన్ని దక్కించుకుంది. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNS
Read Moreలైఫ్.. లైవ్లీహుడ్.. రెండూ ముఖ్యమే
న్యూఢిల్లీ: జీవితం, జీవనోపాధి.. రెండూ ముఖ్యమేనని, రెండింటిపైనా కేంద్రం దృష్టిసారించిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఒకవైపు అనుమానితులకు కరోనా టెస
Read Moreభారత్ – చైనా సరిహద్దు ఘర్షణలో అమరులైన 20 మంది జవాన్లు వీరే..
భారత్ – చైనా సరిహద్దులో లడఖ్లోని గాల్వన్ లోయలో సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికుల మద్య జరిగిన ఘర్షణల్లో మరణించిన 20 మంది సైనికుల పేర్లను భారత ఆర్
Read Moreగల్వాన్ వ్యాలీపై ఇండియా వర్సెస్ చైనా
1962లో రెండు దేశాల మధ్య యుద్ధం పుట్టిందీ ఇక్కడే గుప్పిట పట్టేందుకు చైనా వ్యూహం ఇప్పటికే వ్యాలీ మధ్య వరకు చైనా రోడ్డేసినట్టు శాటిలైట్ ఫొటోలు తిప్ప
Read Moreభారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత: కల్నల్, ఇద్దరు జవాన్ల మృతి.. ఐదుగురు చైనా సైనికులూ..
భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లఢఖ్లోని గాల్వన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికులు పరస్పరం దాడులకు దిగారు. వాస
Read Moreదేశంలో కొత్తగా 10,667 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 10,667 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో
Read Moreసాదాసీదాగా కేరళ సీఎం కూతురు పెళ్లి
తిరువనంతపురం: కేరళ సీఎం పినరయ్ విజయన్ పెద్ద కూతురు వీణ పెళ్లి సోమవారం నిరాడంబరంగా జరిగింది. కరోనా రూల్స్ కారణంగా 50 మంది మించకుండా సీఎం నివాసంలో ఈ పె
Read More













