India
మన నేలపై కన్నేసిన వారికి ఇదో హెచ్చరిక
మన మిలిటరీలో కొత్తశకం: రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీ: ఐదు రాఫెల్ ఫైటర్ జెట్స్ చేరికతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏ ఎఫ్) బలం మరింత పెరిగిందని, ఎలాంటి పరిస్థితుల
Read Moreగ్లోబల్ టైగర్స్ డే :70% పులులు ఇండియాలోనే..!
కార్బెట్ రిజర్వ్ ఫారెస్ట్లో 231 పులులు టైగర్ల సంఖ్యలో మధ్యప్రదేశ్ టాప్ 70% పులులు ఇండియాలోనే.. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ వెల్లడి న్యూఢిల్ల
Read Moreదేశంలో 15 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,77,43,740 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. మంగళవారం 4,08,855 శాంపిళ్లు
Read Moreదేశంలో 15 లక్షలు దాటిన కేసులు..34వేలు దాటిన మరణాలు
దేశ వ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 48513 కరోనా కేసులు నమోదవ్వగా 768 మంది కరోనాకు బలయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ
Read Moreదాదాపు అన్ని ఏరియాల్లో నుంచి సైనికులు వెనక్కి వచ్చారు: చైనా
ప్రకటించిన చైనా ఫారెన్ మినిస్టర్ బీజింగ్: ఇండియా – చైనా బోర్డర్లోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి సైనికులు వెనక్కి వెళ్లిపోయారని చైనా ప్రకటించిం
Read Moreఆగస్టు 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో పూర్తి లాక్డౌన్: పంద్రాగస్టు, బక్రీద్ రోజుల్లో సడలింపు
కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో సంపూర్ణ లాక్డౌన్ అమలును ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.
Read Moreకరోనాపై సరైన టైమ్లో సరైన నిర్ణయాలు
అందుకే మిగతా దేశాల్లో కంటే మన దగ్గర కంట్రోల్లో ఉంది రోజుకు5 లక్షలకుపైగా టెస్టులు చేస్తున్నం మూడు హైటెక్ టెస్టింగ్ లాబ్స్ ప్రారంభోత్సవంలో ప్రధానిమోడి
Read Moreవీడియో: ఫ్రాన్స్ నుంచి ఇండియాకు బయలుదేరిన రాఫెల్ జెట్స్
ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన రాఫెల్ ఫైటర్ జెట్లు ప్రాన్స్ నుంచి ఇండియాకు ఈ రోజు బయలుదేరాయి. ఇండియా 36 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స
Read Moreఇంటర్ స్టూడెంట్ కి ప్రధాని మోడీ ఫోన్
ప్రధాని మోడీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా యూపీకి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థికి ఫోన్ చేశారు. అమ్రోహా పట్టణానికి చెందిన ఉస్మాన్ సైఫీ ఈ మద్
Read Moreదేశంలో 14 లక్షలు దాటిన కరోనా కేసులు
కరోనా కేసులు దేశంలో రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా కరోనా కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది. గత 24 గంటల్లో అత్యధికంగా 49,931 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆ
Read Moreపనిస్తాం.. రండి ప్లీజ్..
కూలీలను బతిమాలుతున్న కంపెనీలు విమాన టికెట్లు కొనిచ్చే పరిస్థితి న్యూఢిల్లీ: ఒకప్పుడు మెట్రో సిటీల్లో కూలీపనులు దొరకడమే కష్టమయ్యేది. కరోనా పుణ్యమాని పర
Read Moreసైనికుల త్యాగాలను దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు
భారత దేశ ప్రజలు కార్గిల్ విజయం ఎప్పటికీ గుర్తించుకునే సంఘటన అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. కార్గిల్ విజయ్ దివాస్ నేడు దేశవ్యాప్తంగా జ
Read Moreకొత్తగా 48,661 కరోనా కేసులు నమోదు
కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రతిరోజు వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా.. గత 24 గంటల్లో 48,661 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య మరియు
Read More













