V6 News

India

రెండు నెలల్లో 200 శాతం పెరిగిన సైబర్‌‌ ఎటాక్స్‌

వెల్లడించిన పీఎంవో అధికారి న్యూఢిల్లీ: గడిచిన రెండు నెలల్లో 200 శాతం సైబర్‌‌ ఎటాక్స్‌ పెరిగాయని పీఎంవో ఆఫీసర్‌‌ గుల్షన్‌ రాయ్‌ చెప్పారు. అయితే చైనా

Read More

7.19లక్షలకు చేరిన కరోనా కేసులు

24 గంటల్లో 22వేల కేసుల నమోదు 467 మంది మృతి న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. 24 గంటల్లో మొత్తం 22,252 వేల కేసులు నమోదయ్యాయి. దీంత

Read More

భార‌త్‌లో కోటి దాటిన క‌రోనా టెస్టులు.. ఐదు రోజుల్లో ప‌ది ల‌క్ష‌ల ప‌రీక్షలు

దేశంలో ఇప్పటి వ‌ర‌కు చేసిన క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య కోటి దాటాయ‌ని భార‌త మెడిక‌ల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసీఎంఆర్‌) తెలిపింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,80,596 శ

Read More

గల్వాన్ లోయ నుంచి వెనక్కి తగ్గిన చైనా

భారత్ ఆర్మీకి చెందిన 20 మంది ప్రాణాలు కోల్పోయిన గాల్వన్ నదీ లోయ ప్రాంతం నుంచి చైనా తమ బలగాలను ఉపసంహరించుకుంది. జూన్ 15న గాల్వన్ లోయలో భారత్-చైనా సైనిక

Read More

24 గంటల్లో 24,248 కేసులు..425 మంది మృతి

భారత్ లో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. గత 24 గంటల్లో 24,248 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 425 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,97

Read More

చైనాతో ఇండియా టెక్‌‌వార్‌‌..గెలుపెవరిదో ?

న్యూఢిల్లీ: ప్రభుత్వం 59 చైనీస్‌‌ యాప్‌‌లను బ్యాన్‌‌ చేసి చైనాతో టెక్ వార్‌‌‌‌కు దిగిందనే చెప్పాలి. ఈ యాప్స్‌‌లలో టిక్‌‌టాక్‌‌, వీ చాట్‌‌ వంటి పాపులర్

Read More

ఒక రోజులో 22,771 కేసులు..రష్యాకు చేరువలో కౌంట్‌

6.48లక్షలు దాటిన మొత్తం కేసుల సంఖ్య న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. రోజుకు దాదాపు 20వేలకు పైగా కేసులు నమోదవుతూనే ఉన్నా

Read More

ఆధారాల్లేవ్.. ఫిక్సింగ్‌ కథ ఖతం

కొలంబో: ఇండియా–శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే వరల్డ్​ ఫైనల్‌‌‌‌ ఫిక్స్‌‌‌‌ అయిందన్న ఆరోపణలకు చెక్‌‌‌‌ పడింది. ఫిక్సింగ్​ఆరోపణలపై శ్రీలంక స్పోర్ట్స్ మి

Read More

ఆగస్ట్ 15 నాటికి కరోనా వ్యాక్సిన్

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరుగుతోన్న క్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది. స్వాతంత

Read More

‘పూజిస్తం.. అవసరమైతే శిక్షిస్తం’

ఆక్రమించుకునే రోజులు పోయినయ్ లడఖ్ వేదికగా చైనాకు ప్రధాని మోడీ గట్టి వార్నింగ్ ఇప్పుడున్నదంతా అభివృద్ధి యుగమేశత్రువులు మన వాడివేడి రుచి చూశారుశాంతి కావ

Read More

భార‌త్ ఎప్పుడూ త‌ల‌వంచదు: గాల్వ‌న్ ఘ‌ర్ష‌ణలో గాయ‌ప‌డ్డ జ‌వాన్ల‌కు మోడీ ప‌రామ‌ర్శ‌

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శుక్ర‌వారం ఆక‌స్మికంగా ల‌ఢ‌ఖ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా గ‌త నెల

Read More

దేశంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు

న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకి క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 19,0148 క‌రోనా పాజిటివ్ కేసులు న

Read More