India
ఇండియాపై కామెంట్స్: పీఎం ఒలీ రాజీనామా కోరిన పార్టీ
పీఎం కామెంట్స్ సరైనవి కావన్న సీనియర్ నేతలు ఖాట్మాండూ: నేపాల్ మ్యాప్ను ఉపసంహరించుకున్న తర్వాత ఇండియా తనను పదవి నుంచి తొలగించాలని ప్రయత్నాలు చేస్
Read Moreదేశంలో కొత్తగా 18,653 కరోనా కేసులు..507 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 507 మంది మరణించగా, కొత్తగా 18,653 కరోనా కేసులు నమోదయ్యాయి.
Read Moreఎఫ్ఆర్బీఎం పరిమితి 5శాతానికి పెంపు
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రం తీసుకునే అప్పుల పరిమితిని జీఎస్డీపీలో3 నుంచి 5శాతానికి పెంచుతూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గవర్నర
Read Moreచైనా యాప్స్ బ్యాన్తో సరిపోదు.. దీటుగా దెబ్బకొట్టాలి
భారత్ – చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో పొరుగు దేశాన్ని దీటుగా దెబ్బకొట్టాలని డిమాండ్
Read MoreRip tik tok : భారత్ లో ముగిసిన టిక్ టాక్ జర్నీ
భారత్ లో టిక్ టాక్ జర్నీ ముగిసింది. చైనాకు చెందిన 59 యాప్స్ వల్ల వ్యక్తిగత సమాచారం పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో కేంద్రం చైనా యాప్స్ ను బ్యాన్ చేస
Read Moreయాప్లు నిషేధం.. స్పందించిన చైనా
తీవ్ర ఆందోళన కలిగించే విషయం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ బీజింగ్: టిక్టాక్ సహా 59 ప్రధాన మొబైల్యాప్లను ఇండియా నిషేధించడంపై చైనా
Read Moreజులై 27 నాటికి ఇండియాకు రానున్న రాఫెల్ జెట్స్
ఆరు ఫైటర్ జెట్లు ఐఏఎఫ్ కు అందే చాన్స్ అంబాలాలో ఫస్ట్ బేస్.. హసిమరాలో రెండో బేస్ చైనాతో బార్డర్ లో తలెత్తిన టెన్షన్ల కారణంగా మన ఎయిర్ ఫోర్స్ అమ్ముల
Read Moreచైనాకు భారత్ షాక్: టిక్టాక్ సహా 59 చైనా యాప్స్పై నిషేధం
భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన టిక్టాక్ సహా 59 యాప్స్పై నిషేధం
Read Moreభారత్పై నేపాల్ ప్రధాని ఆరోపణలు.. ఆటలు సాగవంటూ కామెంట్స్
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేయాలంటూ అధికార పక్షమైన నేపాల్ కమ్యూనిస్టు పార్టీనే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన భారత్
Read Moreచైనా ఆర్మీని ఖాళీ చేయించడానికి యుద్ధం డిక్లేర్ చేశారా? అమిత్ షాకి ఒవైసీ ప్రశ్న
భారత్ – చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో చైనా ఆర్మీని అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి
Read Moreకంపెనీ టీషర్టులు తగులబెట్టిన జోమాటో ఉద్యోగులు
గత వారం లడఖ్లో చైనా సైన్యం 20 మంది భారత సైనికులను హతమార్చినందుకు నిరసనగా కోల్కతాలోని జోమాటో ఉద్యోగులు కంపెనీ టీషర్టులను కాల్చివేశారు. బెహాలాలో జరిగి
Read Moreదేశ ఎకానమీనీ మార్చిన వ్యక్తి పీవీ
మైనార్టీ సర్కారైనా డైనమిక్ డెసిషన్స్ తీసుకున్నారు దేశ ఎకానమీ దశ మార్చి దిశ చూపించిన వ్యక్తి పీవీ బిజినెస్ డెస్క్, వెలుగు: ఓ వైపు పీకల్లోతు ఊబిలో క
Read Moreచైనా బార్డర్లో మిస్సైల్ తో ఇండియన్ ఆర్మీ
లడఖ్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ మోహరించిన ఇండియా లడఖ్: మన దేశం, చైనా మధ్య టెన్షన్లు తగ్గలేదు. రెండు దేశాల మధ్య చర్చలు జరిగిన తర్వాత… బార్డర్లో మామ
Read More













