
దేశ వ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 48513 కరోనా కేసులు నమోదవ్వగా 768 మంది కరోనాకు బలయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 34193 కు చేరగా.. కేసుల సంఖ్య 1531669 కి చేరింది. ఇందులో 509447 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా 988030 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 64.24 ఉండగా..మరణాల శాతం..2.25 గాఉంది. ఇక నిన్న 28న ఒక్కరోజే భారత్ లో 408855 మందికి కరోనా టెస్టులు చేశారు. దీందో దేశ వ్యాప్తంగా జులై 28 వరకు కరోనా టెస్టుల సంఖ్య 1,77,43,740కు చేరింది.
The total number of COVID19 active cases in India is 5,09,447, discharged/migrated cases 9,88,030 and 34,193 deaths: Ministry of Health https://t.co/A5zewv12fk
— ANI (@ANI) July 29, 2020
see more news
విద్యార్థుల ఆన్లైన్ క్లాసుల కోసం ఫ్రీగా స్మార్ట్ఫోన్లు
మలేషియా మాజీ ప్రధానికి 12 ఏండ్ల జైలుశిక్ష
ఈటల మీటింగ్లో కరోనా కలకలం