V6 News

India

10 లక్షల మార్క్‌ దాటిన కేసులు

ఒక్కరోజులో 690 మంది మృతి  36,247 కేసులు వచ్చే నెలలోనే మరో మిలియన్‌ కేసులు ఎక్స్‌పర్ట్స్‌‌ అంచనా న్యూఢిల్లీ: ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచం మొత్తాన్ని

Read More

ఆడి నుంచి ఆర్ఎస్ 7 లగ్జరీ కార్

జర్మనీకి చెందిన ఆడి కంపెనీ తన కొత్త స్పోర్ట్స్ కారు ‘ఆర్‌‌ఎస్ 7’ను ఇండియా మార్కెట్లో గురువారం లాంచ్ చేసింది. దీని ఢిల్లీ ఎక్స్ షోరం ధర 1.94 కోట్లని కం

Read More

హైవే కన్‌‌స్ట్రక్షన్‌‌ నుంచి చైనా కంపెనీలు ఔట్

న్యూఢిల్లీ: ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌ హైవే కోసం వేసిన రెండు చైనీస్‌ కంపెనీల బిడ్స్‌ను ప్రభుత్వం రిజెక్ట్ ‌చేసింది. మిగిలిన బిడ్డర్ల కంటే ఈ రెండు కంపె

Read More

రేప‌టి నుంచి విదేశీ విమాన స‌ర్వీసులు: కేంద్ర మంత్రి

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా నిలిచిపోయిన విదేశీ విమాన స‌ర్వీసులు మ‌ళ్లీ మొద‌లుకాబోతున్నాయి. దీనికి సంబంధించి మూడు దేశాల‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు కొల

Read More

చాబహర్ రైల్వే ప్రాజెక్టుపై ఇండియాతో నో డీల్

టెహ్రాన్: చాబహర్–జహెదాన్ రైల్వే ప్రాజెక్టు నుంచి ఇండియా తప్పుకొందని మన దేశానికి చెందిన ఓ వార్తా పత్రిక రాసిన వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చింది. ఈ ప్రాజెక

Read More

ఒక్కరోజే 32,000 కేసులు

ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి 9 లక్షలు దాటిన కౌంట్‌ న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 15 రోజులుగా దాదాపు 20వేలకు పైగా కేసులు

Read More

ఇండియా, అమెరికా టాప్ సీఈవోల భేటీ

అగ్రికల్చర్, డిజిటల్ పేమెంట్లు, సర్వీస్‌‌లపై చర్చలు ఇరు దేశాలు కోలాబరేట్ అవ్వడంపై సంప్రదింపులు న్యూఢిల్లీ: అగ్రికల్చర్‌‌‌‌కు సంబంధించిన విషయాలు, డిజిట

Read More

దేశంలో 24,000 దాటిన కరోనా మరణాలు

ఒక్కరోజులో 29,429 కేసులు 582 మరణాలు న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 29,429 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం

Read More

రాముడు భార‌తీయుడు కాదు.. నేపాలీ: నేపాల్ ప్ర‌ధాని ఓలీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

హిందూ ఆరాధ్య దైవం శ్రీరాముడు భార‌తీయుడు కాద‌ట‌.. ఆయ‌న పుట్టింది భార‌త్‌లో కానేకాదు.. నేపాల్‌లోనేన‌ని అంటూ ఆ దేశ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలీ వింత‌వాద‌న తెర

Read More

కరోనా కట్టడిలో కేసీఆర్​ ఫెయిలైతే.. మరి పాసైందెవరు?

మహబూబ్​నగర్, వెలుగు: ‘‘కరోనా విషయంలో కేసీఆర్ ఫెయిల్ అయిండని అంటున్నరు.. మరి పాస్ అయిన వారెవరో చెప్పాలి? ఇండియా ఇపుడు ప్రపంచంలో మూడోస్థానంలో ఉంది..  మర

Read More

చైనా కొత్త శత్రువేం కాదు

చైనా రూపంలో ఇప్పుడు మనకు పొరుగున కొత్త శత్రువు ఏర్పడిందా? 1962లో చైనాతో ఇండియా పాక్షిక యుద్ధం చేసింది. 1967, 1987 లో సైనికపరంగా ఘర్షణలు జరిగాయి. ఆ తర్

Read More

లడాఖ్‌ విషయం అసలు ఏమైంది?: రాహుల్‌ గాంధీ

మరోసారి కేంద్రంపై విమర్శలు చేసిన ఎంపీ న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్రంపై మొదటి నుంచి విమర్శలు కురిపిస్తున్న కాంగ్

Read More

ఒక్కరోజులో 28,637 కేసులు నమోదు

8లక్షల మార్క్‌ దాటిన కేసుల సంఖ్య 2.5 లక్షల చేరువలో మహారాష్ట్ర న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. గత తొమ్మిది

Read More