KA Paul
ప్రజలకు శాంతి కావాలంటే ప్రజా శాంతి పార్టీ రావాలి : కేఏ పాల్
ధనికమైన తెలంగాణను సీఎం కేసీఆర్ దరిద్రమైన రాష్ట్రంగా మార్చారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. మెదక్లో పార్టీ జిల్లా ఆఫీస్ ను ఆయన
Read Moreబీజేపీ, కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులున్నారు: కేఏపాల్
కాంగ్రెస్, బీజేపీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కేసీఆర్.. కేటీఆర్ గజదొంగలు అంటూ.. మూడు నెలల్లో బీఆర్ఎస్ ప
Read Moreపవన్ నిన్ను ఇంటర్నేషనల్ యాక్టర్ చేస్తాను.. నన్ను నమ్ము: కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
సంచలన ప్రకటనలు, వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి ఆ వ్యాఖ్యలే చేశారు. ఏపీ రాజకీయాల్లో మార్పు త
Read Moreతెలంగాణలో 100 సీట్లు గెలుస్తం: కేఏపాల్
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 సీట్లకు ప్రజాశాంతి పార్టీ 100 స్థానాలు గెలుస్తుందన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. నూటికి 60 నుంచి 70 శాత
Read Moreఈ దేశానికి ప్రజాశాంతి పార్టీనే చివరి హోప్ : కేఏపాల్
ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు శాంతి అని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా ఇండియా ప
Read Moreజనగామ బరిలో ఉంటా!: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ వెల్లడి
జనగామ, వెలుగు : జనగామలో తమ పార్టీకి మంచి ఆదరణ ఉందని ఇక్కడి నుంచి బరిలో నిలువాలని ఆలోచిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ చె
Read Moreగ్రూప్ 2 పరీక్ష వాయిదా..నాది బాధ్యత
గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఈ విషయంపై తాను చీఫ్ జస్టిస్ ను కలిశానని చెప్పారు. త్వరలో అభ్యర్థులు శు
Read Moreకేసీఆర్ కుటుంబ పాలన మనకెందుకు..? : కేఏ పాల్
టెక్నాలజీలో హైదరాబాద్ లాంటి సిటీ ప్రపంచంలోనే మరెఎక్కడా లేదని మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి అంటున్నారని, కానీ.. డ్రైనేజీ సిస్టం సరిగ్గా కట్టలేని స్థితి
Read Moreట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేఏ పాల్ నిరసన
హైదరాబాద్ : ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ నిరసన చేపట్టారు. తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్స్, పాస్టర్స్ అసోసి
Read Moreబీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలన్నీ ఒక్కటే : కేఏ పాల్
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించకుండా ఉండేందుకు కేసీఆర్, కేటీఆర్ మానవ హక్కుల కమిషన్ కు చైర్మన్, సభ్యులు లేకుండా చేశారని ప్రజాశాంతి పా
Read Moreబీఆర్ఎస్ సర్కారే.. నాపై దాడి చేయించింది
డీజీపీకి ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఫిర్యాదు బషీర్ బాగ్, వెలుగు : ‘‘జూన్ 23న సివిల్ డ్రెస్సుల్లో ఉన్న కొందరు పోలీసు అధి
Read Moreకేసీఆర్ పాలనలో రాష్ట్రం అఘాయిత్యాలకు అడ్డాగా మారింది : కేఏ పాల్
కేసీఆర్ పాలనలో రాష్ట్రం అఘాయిత్యాలకు అడ్డాగా మారిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. వికరాబాద్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన శిర
Read Moreసూపర్మ్యాక్స్ కార్మికులను కేసీఆర్ ఆదుకోవాలి : కేఏ పాల్
జీడిమెట్ల, వెలుగు: సీఎం కేసీఆర్ కార్మికుల శ్రేయస్సు కోరేవాడైతే సూపర్మ్యాక్స్ కార్మికులను ఆదుకోవాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్డిమాండ్
Read More