Kamalapur

దద్దమ్మలు కావాల్నా... దద్దరిల్లే గొంతు కావాల్నా?

హుజూరాబాద్ ప్రజలే నిర్ణయించాలె: కిషన్ రెడ్డి ఇది తెలంగాణకు దిశానిర్దేశం చేసే ఎన్నిక కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమైంది ఈటల గెలిస్తే

Read More

ఎన్నికల ఖర్చుకోసం ఈటలకు విరాళమిచ్చిన చిన్నారులు

ఈ నెల 30న జరిగే హుజూరాబాద్ ఉపఎన్నిక ఖర్చుల కోసం ఈటల రాజేందర్‎కు ఇద్దరు చిన్నారులు విరాళమిచ్చారు. నియోజకవర్గానికి చెందిన ‎వనితారెడ్డి, వీహార్ అ

Read More

నేనున్నంతవరకు ఏ పథకాలు ఆగనీయను

హనుమకొండ: ఓట్లుంటేనే కేసీఆర్ బయటకు వస్తారని.. ఓట్లు లేకపోతే ఫామ్‎హౌస్‎లోనో లేకుంటే ప్రగతి భవన్‎లోనో మాత్రమే ఉంటారని బీజేపీ నేత ఈటల రాజేందర

Read More

గౌడ కులస్తులకు గౌడబంధు ఇవ్వాలి

కమలాపూర్: దళితులతో పాటు గౌడ కులస్థులకు కూడా గౌడబంధు ఇవ్వాలని కేంద్రమంత్రి మురళీధరన్ డిమాండ్ చేశారు. కమలాపూర్‎లో జరిగిన గౌడగర్జన సభలో ఆయన పాల్గొని

Read More

హుజురాబాద్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం

హుజూరాబాద్ బైపోల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్.  ఒకవేళ టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ రాజీనామా చేస్తారా అని సవాల్

Read More

కేసీఆర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నేత

నామినేటెడ్ పదవులకు ఎంపిక చేసిన వారిపై టీఆర్ఎస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కు ఈటల ఫోబియా పట్టుకుంది అంటూ సొంత పార్టీ నాయకులే

Read More

హన్మకొండ కేంద్రంగా నాపై దాడికి కుట్ర

హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ఆ నియోజకవర్గంలో ‘ప్రజా దీవెన యాత్ర’పేరుతో పాదయాత్రను సోమవారం ప్రారంభించారు. అందులో

Read More

మా ఎమెల్యే చచ్చిపోతే బాగుండని జనం అనుకుంటున్నారు

దేశ, విదేశాల్లో ఉన్నోళ్లంతా హుజురాబాద్ రాజకీయాలను గమనిస్తున్నారు  ప్రభుత్వం పేదల కోసం పనిచేయాలి.. కానీ, పెద్దల కోసం పనిచేస్తోంది  పేద

Read More

నన్ను పార్టీ నుంచి బలవంతంగా వెళ్లిపోయేలా చేశారు

ఉపఎన్నికతో కొత్త కార్డులు, పింఛన్లు వస్తయని ఆశపడుతున్నరు ప్రాణముండగా నన్ను బొందపెట్టాలని చూశారు ఎమ్మెల్యేల్లారా.. బానిసలుగా బతకాలనుకుంటే బతకండి

Read More

కాల్మొక్త బాంచన్..​ రైతు వేదిక కోసం ఇల్లు కూల్చారని ఆవేదన

    రైతు వేదిక కోసం ఇల్లు కూల్చారని ఆవేదన     కలెక్టర్ కాళ్ల మీద పడబోయిన  వృద్ధ దంపతులు కమలాపూర్, వెలుగు: ‘ఉండేందుకు గూడు లేదని 40 ఏండ్ల కింద గవర్నమ

Read More

జేబుల బనియన్ .. టీ‑హబ్‌లో మెరిసింది

కాలం మారింది. పోలీసు బందోబస్తు చాలా పెరిగింది.రద్దీగా ఉండే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. అయినా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ బస్ స

Read More