Karimnagar
అయోధ్య కరసేవలో పాల్గొనడం నా పూర్వ జన్మ సుకృతం
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం ప్రపంచంలోని హిందూ సమాజమంతా ఎదురు చూస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర
Read Moreఇవ్వాల చికెన్, మటన్ షాపులు బంద్ : గొళికార్ రాము
గోదావరిఖని, వెలుగు: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మటన్, చికెన్
Read Moreబీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో బడా నాయకులే ఓడిపోయిన్రు : గంగుల కమలాకర్
కరీంనగర్/కరీంనగర్ టౌన్, వెలుగు: బీఆర్ఎస్ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతతో పెద్దపెద్ద నాయకులే ఓడిపోయారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్ ప్రజ
Read Moreకేసీఆర్ ఇకపై కరీంనగర్లోనే ఉంటారు : వినోద్ కుమార్
కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇకపై కరీంనగర్లోనే ఉంటారని, అందుకే తన సొంతింట్లో లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయించుకుంటున్నా
Read Moreవేములవాడకు పోటెత్తుతున్న భక్తులు
గత నెలలో ఆలయానికి రూ.6 కోట్ల37లక్షల ఆదాయం వేములవాడ, వెలుగు: వచ్చే నాలుగు ఆదివారాల్లో వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని 24 గంటలు తెరి
Read Moreఅప్పుల ఊబిలో సిరిసిల్ల మున్సిపాలిటీ.. ఆదాయం రూ.10కోట్లు.. ఖర్చు రూ.12 కోట్లు
ఆదాయం రూ.10కోట్లు.. ఖర్చు రూ.12 కోట్లు మొన్నటి దాకా ఆర్భాటాలకు ప్రాధాన్యమిచ్చిన పాలకవర్గం మూడేండ్లుగా ఖాళీగా 95 షాపులు వేలం వేస్త
Read Moreరేపు ప్రతి ఇంటా ఐదు జ్యోతులు వెలిగించండి : బండి సంజయ్
అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రేపు సాయంత్రం రాష్ట్ర ప్రజలంతా తమ తమ ఇండ్లలో ఐదు జ్యోతులు వెలిగించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎ
Read Moreరోళ్లవాగు పనులు పూర్తి చేస్తాం
జగిత్యాల టౌన్/ రాయికల్, వెలుగు : రోళ్లవాగు ప్రాజెక్టు పెండింగ్పనులను పూర్తిచేస్తామని ప్రభుత్వ వ
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట
వేములవాడరూరల్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేము
Read Moreశ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో మెగా జాబ్ మేళా
కరీంనగర్ టౌన్, వెలుగు : మంకమ్మతోటలోని శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో శనివారం సాహితీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాక
Read Moreవేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల రద్దీ
వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సమ్మక్క,సారలమ్మ జాతర సమీపిస్తుండటంతో భక్తులు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ
Read More16 వేల బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం
జగిత్యాల టౌన్, వెలుగు : బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం నమూనా తయారు చేశాడు జగిత్యాలకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ గుర్రం దయాకర్. ఈనెల 22న రామ్లల్లా ప్ర
Read Moreరిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంపై అసెంబ్లీ ఎలక్షన్ ఎఫెక్ట్
నిరుడితో పోలిస్తే వెయ్యి కోట్లు తగ్గిన ఆదాయం టార్గెట్కు దూరంగా రిజిస్ట్రేషన్ల రాబడి కరీంనగర్, వెలుగు
Read More











