Karimnagar

కాకతీయ కాలువలో అడ్వకేట్​ గల్లంతు

తిమ్మాపూర్, వెలుగు :  కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​ మండలం అలుగునూర్ శివారులోని కాకతీయ ప్రధాన కాలువలో కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన అడ్వకే

Read More

దేవుళ్ల నిధులు మళ్లిస్తవా?.. కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇస్తానని చెప్పి దేవుడికే  శఠగోపం పెట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఎంపీ, బీజేపీ జా

Read More

సింగరేణిలో పోస్టుల భర్తీకి హైకోర్టు అనుమతి

హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో జూనియర్‌‌ అసిస్టెంట్‌‌ గ్రేడ్‌‌2 పోస్ట్‌‌ల భర్తీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్

Read More

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్యాయత్నం

వెల్గటూర్, వెలుగు: పుట్టింటికి వెళ్లిపోయిన భార్య కాపురానికి రావడం లేదని జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి విద్యుత్​టవర్​ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసు

Read More

అంగన్​వాడీ టీచర్ కు ఫిట్స్.. ఆసుపత్రికి తరలింపు..

రోజురోజుకు అంగన్​వాడీ టీచర్లు, వర్కర్ల ఆందోళన ఉధృతమవుతోంది. తమను పర్మినెంట్​ చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్​ చేస్తూ వారు సమ్మె చేస్తున్నారు. కొమురం

Read More

ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు.. బయటకు రాకండి

తెలంగాణలో మూడురోజుల(సెప్టెంబర్ 21, 22, 23) పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చాల

Read More

మిషన్ భగీరథ వాటర్ వస్తలేవు..ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావును నిలదీసిన ఎంపీటీసీ 

మల్లాపూర్ , వెలుగు :  తమ గ్రామానికి మిషన్ భగీరథ వాటర్ రావడం లేదని మల్లాపూర్​మండలం గుండంపెల్లి ఎంపీటీసీ మంజుల ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌&zw

Read More

బాధిత కుటుంబాలకు వివేక్​ పరామర్శ

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి బుధవారం పర్యటించారు.  ఈ సందర్బంగా

Read More

తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల(సెప్టెంబర్ 21, 22, 23) పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రం

Read More

అభివృద్ధికి నోచని నాంపల్లి గుట్ట

    గుట్టపైనున్నలక్ష్మీనరసింహస్వామి  ఆలయంపై నిర్లక్ష్యం      బ్రోచర్లకే  పరిమితమైన రూ.30కోట్ల ప్రణాళ

Read More

మా భూములు మాకేనని... సర్కారుపై రైతుల భూపోరాటం

నేదునూరు , తోటపల్లి రిజర్వాయర్ల కోసం తీసుకున్న భూములు తిరిగివ్వాలని డిమాండ్ నాడు అగ్గువకు తీసుకున్న సర్కారు ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పే

Read More

ప్రజలందరూ ఐక్యంగా ఉండాలన్నది మోదీ కల : వివేక్ వెంకటస్వామి

మేరీ మిట్టి మేరా దేశ్ అనే నినాదంతో ప్రజలందరూ ఐక్యంగా ఉండాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ కల అని అన్నారు  మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వి

Read More

హుజూరాబాద్​ గురుకులంలో..ఆరుగురు స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అస్వస్థత  

హుజురాబాద్   వెలుగు: హుజూరాబాద్ కేసీ క్యాంపులోని బీసీ బాలికల గురుకులంలో ఆరుగురు స్టూడెంట్స్​ సోమవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక

Read More