Karimnagar

పొలం రాసివ్వడం లేదని.. తల్లిని చంపిన కొడుకు

తండ్రి భూమి ఇచ్చినా సంతృప్తి పడని కొడుకు కరీంనగర్ ​జిల్లా రేణిగుంటలో దారుణం  గన్నేరువరం, వెలుగు :  కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల

Read More

వడ్లు తీసుకుని బియ్యమిస్తలేరు

వానాకాలం, యాసంగివే 12.19 లక్షల టన్నుల బియ్యం అప్పగించని మిల్లర్లు  కరీంనగర్, వెలుగు:  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కస్టం మిల్లింగ్

Read More

నోటరీ ప్లాట్ల రెగ్యులరైజేషన్​కు ఓకే ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

నోటరీ ప్లాట్ల  రెగ్యులరైజేషన్​కు ఓకే ...  ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ మీ సేవ ద్వారా అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే చాన్స్ 

Read More

కన్ఫ్యూజన్ గేమ్ : రాష్ట్రంలో రాజకీయ ఆటగాడు

కొందరిని ఆటలో అవుట్ చేయడం కష్టం. ఆట మొదలు పెట్టే ముందే వారు చివరి అంకాన్ని అంచనా వేస్తారు. ఆటలో ఓడిపోయే పరిస్థితి వస్తే  మార్కెట్​ మంత్రం ప్రయోగి

Read More

నేను ఎమ్మెల్యే అయ్యాకనే ఇండ్ల స్థలాలకు పట్టాలు : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

    ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తిమ్మాపూర్, వెలుగు : గత ప్రభుత్వాల హయాంలో పేదలు గుడిసెల్లో జీవించారని, తాను ఎమ్మెల్యే అయ్యాకనే వార

Read More

కబ్జాలే సిరిసిల్లను  ముంచుతున్నయి

ఏటా మునుగుతున్నా నివారణ చర్యల్లేవ్​     మునిగిన ప్రతిసారీ తీవ్రంగా నష్టపోతున్న ప్రజలు     గత అనుభవాల నుంచి పాఠాల

Read More

రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు

హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు ప

Read More

కొండగట్టులో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పూజలు

కొండగట్టు, వెలుగు: స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి సోమవారం కొండగట్టు అంజన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ప

Read More

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

మేడిపల్లి, వెలుగు: తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు రోడ్డెక్కారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మాచాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు కరెంట్​

Read More

జాబ్ ఇవ్వండి లేకపోతే ఆత్మహత్యకు పర్మిషన్​ ఇప్పించండి

జగిత్యాల జిల్లా ప్రజావాణిలో మానసిక వికలాంగుల తల్లి వినతి  కరీంనగర్ గ్రీవెన్స్​కు పురుగుల మందు డబ్బాతో వచ్చిన రైతు  జగిత్యాల, వెలుగ

Read More

మిస్సింగ్​ సర్వే నంబర్ల తక్లీఫ్​

    జగిత్యాల మున్సిపాలిటీ గ్రామాల్లో మిస్సయినసర్వే నంబర్లు      సర్వే నంబర్లు కనిపించకపోవడంతో నిర్మాణాలకు పర్మ

Read More

​వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్నఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నార

Read More

రెండేండ్లలో 2 సార్లు కొట్టుకుపోయింది

కోరుట్ల మండలం ధర్మారం శివారులోని పెద్దవాగుపై రెండేండ్ల కింద చెక్​డ్యాం నిర్మించారు. దీని నిర్మాణానికి రూ.3 కోట్లు ఖర్చయింది.  ఇటీవల కురిసిన వానలక

Read More