Karimnagar
బీజేపీ బిగ్ టార్గెట్.. ఒకే రోజు 35 లక్షల ఫ్యామిలీస్ ను కలిసేలా ప్లాన్
బీజేపీ బిగ్ టార్గెట్ ఒకే రోజు 35 లక్షల ఫ్యామిలీస్ ను కలిసేలా ప్లాన్ 22న ఇంటింటికీ బీజేపీ పేరిట కార్యక్రమం 27 నుంచి మేరా బూత్ సబ్ సే మజ్బూత్ ఒక్కో
Read More*V6 DIGITAL 19.06.2023 AFTERNOON EDITION*
అంతా మా ఇష్టం... అడ్డొస్తే లేపేస్తం పోడు పట్టాల పేరుతో మోసం సవాళ్ళు, ప్రతిసవాళ్ళ అడ్డాగా కరీంనగర్ దుర్గం చిన్నయ్య పై కేసు ప
Read Moreబండి సంజయ్ పాదయాత్రకు ఫైనాన్స్ చేసింది కేసీఆరే: పొన్నం ప్రభాకర్
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్ జోకర్ లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. &
Read Moreబీఆర్ఎస్లో..దాసరి, పుట్ట మధుకు చెక్
అసమ్మతి పేరుతో వదిలించుకునేందుకు అధికార పార్టీ కొత్త స్కెచ్ అసమ్మతికి ఇన్డైరెక్ట్
Read Moreరాష్ట్రంలో వడదెబ్బకు ఇప్పటికే 20 మంది దాకా మృతి
రెండు నెలలుగా ఎండలు దంచుతున్నా సర్కారు చర్యల్లేవ్ జనానికి ఎప్పటికప్పుడు అలర్ట్లను ఇస్తలే.. అవగాహన కల్పిస్తలే జిల్లా, మండల, గ్రామస్థాయిలో ప్రత
Read Moreవడ్ల పైసలు వేయాలని రాస్తారోకో
మెట్ పల్లి, వెలుగు: కొనుగోలు సెంటర్లలో రైతుల నుంచి కొన్న వడ్లకు సంబంధించిన పైసలు వెంటనే చెల్లించాలని కాంగ్రెస్లీడర్లు హైవేపై రాస్తారోకో చేశారు. ఈ సంద
Read Moreకాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ఆర్థిక సాయం : బండి సంజయ్
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ఎంపిక చేస్తున్నారని, వారికి ఆర్థిక సాయం కూడా చేస్తారని బీజేపీ రాష్ట
Read Moreగల్ఫ్లో రోడ్డు ప్రమాదం..వేములవాడ యువకుడు మృతి
వేములవాడ, వెలుగు: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వేములవాడలోని సుభాష్నగర్కు చెందిన దూలం ర
Read Moreరైతు సమస్యలు పరిష్కరించకుంటే.. మంత్రి గంగుల ఇంటిని ముట్టడిస్తాం
రామడుగు, వెలుగు: రైతులకు ఇచ్చిన హామీలను పరిష్కరించకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని, కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని కాంగ్రెస్ ల
Read Moreహైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని చేయాలి: మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు
కరీంనగర్, వెలుగు : బంగారు తెలంగాణ కావాలంటే హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు అన్నారు.
Read Moreకేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం..ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల టౌన్, వెలుగు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. గురువారం జగిత్యాలలోని ఇందిరాభవన్
Read Moreకుల, ఆదాయ సర్టిఫికెట్ల కోసం బీసీల తంటాలు.. వారం రోజులుగా పడిగాపులు
తెలంగాణ ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థిక సాయం కోసం బీసీ లబ్దిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్థిక సాయం దరఖాస్తు కోసం కావాల్సిన కుల, ఆద
Read Moreరోడ్డు ప్రమాదంలో బయటపడ్డ పశువుల అక్రమ రవాణా
కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో పశువుల అక్రమ రవాణా బయటపడింది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ రాజీవ్ రహదారిపై పశువులను తరలి
Read More












