karnataka

తనలాంటివారికి ఆమె అక్కాయే!

తొలి అడుగు ఎప్పుడూ ఒంటరే. తర్వాత వచ్చేవారికి మార్గమవుతుంది. అక్కాయి జీవితమే దీనికి ఒక ఉదాహరణ. తనకు ఇక చావే గతి అనుకున్న స్థితి నుంచి జీవితమనే పోరాటాని

Read More

అన్నం లేక మన్ను తిన్న చిన్నారి మృతి..!!

కరువు కాటకాలకు నిలయమైన అనంతపురం జిల్లాలో ఆకలిచావు కలకలం రేపుతోంది. కర్ణాటక నుంచి వలస వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారి ఆకలితో అలమటించి మట్టి తిని అనారోగ్యం

Read More

బాల్య వివాహం వద్దంది.. ఎగ్జామ్ లో టాపరైంది

కర్ణాటక ఇంటర్ సెకండియర్ (PUC-2) ఫలితాల్లో సత్తా చాటింది ఓ అమ్మాయి. పరిస్థితులకు ఎదురునిలిచి… చదువుకోవాలని ఆమె చూపించిన తపన… ప్రశంసలు అందుకుంటోంది. హార

Read More

రాయచూర్ లో సంచలనం.. యువతి సజీవ దహనం!

కర్ణాటకలోని రాయ్ చూర్ లో ఇంజినీరింగ్ చదువుతున్న యువతి హత్య సంచలనం రేపుతోంది. ఏప్రిల్ 15న ఆమెపై మిస్సింగ్ కేసు నమోదైంది. ఏప్రిల్ 16న రాయ్ చూర్ శివారులో

Read More

కర్ణాటకలో మోడీ ప్రభంజనం : జనంతో నిండిన దారులు

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బహిరంగ సభలకు జనం భారీగా తరలివచ్చారు. బాగల్ కోట్, చిక్కోడి ఏరియాల్లో మోడీ

Read More

బూత్ లోనే కుప్పకూలాడు : గుండె పోటుతో పోలింగ్ ఆఫీసర్ మృతి

బెంగళూరు : పోలింగ్ బూత్ లో ఎన్నికల అధికారి మృతి చెందిన సంఘటన కర్ణాటకలో జరిగింది. గురువారం రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. చామరాజనగర్ పోలింగ్ కేంద్రంల

Read More

ఎలక్షన్ చెకింగ్స్ : CMల హెలికాప్టర్లను కూడా వదల్లేదు

ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఎక్కువగా కనిపించడంతో ఎలక్షన్ స్క్వాడ్ ఎవరినీ వదలడంలేదు. ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులను కూడా తనిఖీ చేస్తున్నారు సిబ్బంది.

Read More

నిఖిల్ తరపున చంద్రబాబు ప్రచారం

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఏపీ  సీఎం చంద్రబాబు నాయుడు రేపు (సోమవారం) కర్ణాటకలో పర్యటించనున్నారు. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో జెడిఎస్ తరపున బాబు ప్రచారం

Read More

పేదల అకౌంట్లలో రూ.3.6లక్షలు వేస్తాం: రాహుల్

ఏటా రూ.72వేలు పేదల అకౌంట్లలో వేస్తాం ఐదేళ్లలో రూ.3.6లక్షలు జమచేస్తాం నరేంద్రమోడీ ఫ్రెండ్స్ నుంచి ఫండ్స్ వసూలు చేస్తాం మోడీ 100కు వంద శాతం చౌకీదార్ క

Read More

బైక్ ట్యాక్సీలను నిలిపేయాలన్న కర్ణాటక

ర్యాపిడో కంపెనీకి ఆదేశం ఇది వరకే 200 బైక్‌ ట్యాక్సీల స్వాధీనం బెంగళూరు: రూల్స్‌‌ను పట్టించుకోకుండా బైక్‌ ట్యాక్సీ సేవలను అందిస్తున్నారంటూ ఇది వరకే ఓ

Read More

లోక్ సభ బరిలో ఉపేంద్ర పార్టీ.. అభ్యర్థులు వీరే

కన్నడ సినీ నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ చీఫ్ ఉపేంద్ర, తన పార్టీ నుంచి లోక్ సభకు పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించారు. కర్ణాటక లోని 28 లోక్ సభ స్థానాల్

Read More

అమెరికాలో కర్ణాటక వ్యక్తి మృతి

కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాకు చెందిన నందిగం మణిదీప్‌ అమెరికాలో డాక్టర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మ‌ణిదీప్ మృతి

Read More

రైతు దోస్త్ ఎవరు? ఏ) కుమారస్వామి.. బీ) వానపాములు.. సీ) యడ్యూరప్ప

మీకో ప్రశ్న. రైతు దోస్త్ ఎవరు? జవాబురాదా! అయితే ఈ ఆప్షన్లలో ఒకదాన్నిఎంచుకోండి. ఏ) కుమారస్వామి బీ) వానపాములు సీ) యడ్యూరప్ప! ఏం.. జోకులేస్తున్నారా అని గ

Read More