
KCR
దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు : కేసీఆర్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు. ఇది ప్రధాని మోడీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని అ
Read Moreరాహుల్ గాంధీ కాంగ్రెస్కు పట్టిన పీడ అని వాళ్లే అంటుర్రు: బండి సంజయ్
ఓబీసీ సమాజాన్ని కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్
Read Moreమిలియన్ మార్చ్ తరహా.. నిరుద్యోగ మార్చ్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన 30 లక్షల మంది విద్యార్థులతో.. నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని సంచలన ప్రకటన చేశార
Read Moreఈడీ ఆఫీస్ దగ్గర మహిళా పోలీసులు, కేంద్ర బలగాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ జరుగుతున్న ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ దగ్గర మహిళా పోలీసులు, కేంద్ర బలగాలు మోహరించటం హై టెన్షన్ పెడుతుంది. మార్చి 21వ తేదీ మంగ
Read Moreవెన్నంటి ఉన్నోళ్లను వెన్ను పోటు పొడిచావు: వైఎస్ షర్మిల
'ఎవడు చస్తే నాకేంటని వెంట నడిచినోళ్ళను.. వెన్నంటి ఉన్నోళ్లను వెన్ను పోటు పొడిచావ్' అంటూ సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వ
Read MoreLiquor Scam :ఈడీ విచారణకు హాజరైన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. మార్చి 21వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటల 30 సమయంలో ఈడీ ఆఫీసుకి చేరుకున్నారు.
Read Moreకేసీఆర్ కుటుంబానికి ఉసురు తగుల్తది : ఎమ్మెల్యే రఘునందన్రావు
దుబ్బాక, వెలుగు: రైలు యాక్సిడెంట్ అయితే అప్పటి రైల్వే శాఖ మంత్రి లాల్బహుదూర్శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారని, 30 లక్షల మంది నిరుద్యోగులు ర
Read Moreముగిసిన కవిత విచారణ.. ఇంటికొచ్చేశారు
ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈడీ ఆఫీసు నుంచి ఆమె రాత్రి 9 గంటల 15 నిమిషాల సమయంలో బయటకు వచ్చారు. మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆఫీసులోక
Read MoreTSPSC: కేటీఆర్, సబితకు కూడా నోటీసులు ఇయ్యాలె : రేవంత్ రెడ్డి
సిట్ నోటీసులు తనకు మాత్రమే కాదు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ లకు కూడా నోటీసులు ఇవ్వాలని టీపీసీసీ అధ్య
Read Moreప్రతిపక్షాల ఆరోపణలు అర్ధరహితం : మంత్రి తలసాని
రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా.. ప్రతిపక్షాల నాయకులకు కనిపించడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. TSPSC నుండి పేపర
Read Moreరాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు వివిక్షకు గురవుతున్నారు : వివేక్ వెంకటస్వామి
రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు వివిక్షకు గురవుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ వస్తే బాగుపడుతామనుకున్న దళితుల
Read Moreపేపర్ లీకేజీలో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉంది: ఆర్ఎస్ ప్రవీన్ కుమార్
TSPSC పేపర్ లీకేజీ తెలంగాణ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న అంశమని బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ అన్నారు. మార్చి 11న జరిగిన స్టేట్ పబ్
Read More