KCR

రేవంత్ తెలంగాణవాది కాదు తెలంగాణకు పట్టిన వ్యాధి: కేటీఆర్

    అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ గల్లంతే  : కేటీఆర్     నిజామాబాద్​లో మంత్రి పర్యటన.. ముందస్తు అరెస్టులు

Read More

Gruhalakshim: పాత ఇల్లు ఉన్నా..స్థలం ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు: వేముల

హైదరాబాద్, వెలుగు: గృహలక్ష్మి స్కీమ్ అప్లికేషన్ల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్న

Read More

గెలవలేని ఎమ్మెల్యేలను మారుస్తరు : వినోద్ కుమార్

గన్నేరువరం, వెలుగు: ‘మన ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో ఎక్కడైనా గెలవరు అంటేనే మారుస్తా.. లేదంటే సిట్టింగులకే సీట్లు ఇచ్చి గెలిపించుకుంటా..” అని

Read More

తెలంగాణను మోసం చేసిందే కేసీఆర్: రేవంత్

    రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌కు వచ్చేది 25 సీట్లే     అందుకే కాంగ్రెస్‌‌పై కేసీఆర్&

Read More

స్కీమ్​లపై అంతా గందరగోళం..గృహలక్ష్మి ఒక్కోచోట ఒక్కో తీరు!

దేనికి ఎప్పుడు అప్లయ్​ చేసుకోవాల్నో.. ఎక్కడ  చేసుకోవాల్నో చెప్తలే ఏ డాక్యుమెంట్లు పెట్టాల్నో కూడా చెప్పెటోళ్లు లేరు రెండు, మూడు రోజులే గడు

Read More

గద్దర్ కు నివాళి అర్పించిన సీఎం కేసీఆర్

ప్రజాగాయకుడు గద్దర్ భౌతిక కాయానికి  సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు.   అల్వాల్ లోని గద్దర్ ఇంటికి వచ్చిన కేసీఆర్ ఆయన  కుటుంబ సభ్యుల

Read More

తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఆదివారం సాయంత్రం అసెంబ్లీ, రాత్రి మండలిని నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సెషన్ లో సమావేశాలు నాలు

Read More

Gaddar: తెలంగాణ గొప్ప కవిని కోల్పోయింది: సీఎం కేసీఆర్

ప్రజా యుద్ధ నౌక గద్దర్(Gaddar) మృతికి సీఎం కేసీఆర్ (KCR) సంతాపం తెలిపారు. గద్దర్(Gaddar) మృతి చాలా బాధకరమని.. ఆయన మరణం తీరని లోటు అని అన్నారు. ప్రజా గ

Read More

ఆర్టీసీ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ బిల్లును సభలో ప్రవేశ పెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపార

Read More

గతంలో కంటే ఏడెనిమిది సీట్లు ఎక్కువ గెలుస్తం: కేసీఆర్

వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎవరు పిండం పెడతారో ప్రజలు డిసైడ్ చేస్తారన్నారు  సీఎం కేసీఆర్. తన చావు మీదకు తెచ్చుకుని రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు.త

Read More

అటవీ భూములు రెవెన్యూ రికార్డుల కిందకు రావు: కేసీఆర్

పోడు భూములపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్  క్లారిటీ ఇచ్చారు. అటవీ భూములు రెవెన్యూ  రికార్డుల కిందకు రావన్నారు. పోడు భూములపై చర్చ సందర్బంగా మాట్లా

Read More

ఆర్టీసీ బిల్లుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: అశ్వత్థామ రెడ్డి

ఆర్టీసీ బిల్లుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు కార్మిక సంఘం నేత అశ్వత్థామ రెడ్డి . ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సెషన్స్ ను పొడిగ

Read More