Khammam

మన మిర్చికి మస్త్ డిమాండ్.. దేశీ రకం మిర్చి క్వింటాల్ రూ.50వేలు

ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి ఆర్డర్లు.. దేశీ రకం మిర్చి క్వింటాల్ రూ.50వేలు రూ.24,500 పలికిన వండర్ హాట్ రకం.. తేజ రకం మిర్చి క్వింటాల్ రూ.22,500

Read More

ఇల్లెందు మున్సిపాలిటీలో ..మళ్లీ అవిశ్వాసం లొల్లి

మున్సిపల్​ చైర్మన్​ వెంకటేశ్వరరావును టార్గెట్​చేసిన బీఆర్ఎస్ లీడర్లు ఒక్కో కౌన్సిలర్​కు రూ. 25లక్షల వరకు ఆఫర్? భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :

Read More

మాజీ ఎమ్మెల్యే కందాలపై కేసు

 హైదరాబాద్/ఖమ్మం : పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్‌రెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. హైదరాబాద్ లోని షేక్‌పేట తహసీల్దార్

Read More

రామయ్యకు స్వర్ణ పుష్పార్చన

    శ్రీరామదూత మండపంలో రాపత్​ సేవ భద్రాచలం,వెలుగు :  సీతారామచంద్రస్వామికి ఆదివారం స్వర్ణ పుష్పార్చన జరిగింది.   తీర్ధ

Read More

ఖమ్మంలో న్యూఇయర్​ జోష్​

2023 సంవత్సరానికి గుడ్​ బై చెప్పి, 2024 సంవత్సరానికి ప్రజలు స్వాగతం చెప్పారు. శనివారం రాత్రి నూతన సంవత్సర వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. యువత  స

Read More

బీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీ విద్య చౌదరిపై కేసు నమోదు..

బీఆర్ఎస్ కార్పొరేటర్ పై కేసు నమోదు అయ్యింది. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న సర్వే నంబర్ 92లో 415 గజాల విలువైన భూమిని 12వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొర

Read More

అదాలత్​లో భద్రాద్రికొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 92,979కేసులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :   జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్​ అదాలత్​లో 92,979కేసులు పరిష్కారం అయ్యాయని జిల్లా న్యాయ సేవాధికా

Read More

వంటింట్లో మంట..పెరిగిన కూరగాయల ధరలు

    సెంచరీకి చేరువయ్యేందుకు పరుగులు      రిటైల్​ షాపుల్లో ఏ వెరైటీ అయినా కిలో రూ.100      డజన

Read More

ఆంధ్రా అడ్రస్ ​ఉన్నా అప్లికేషన్లు తీస్కోండి : వీపీ గౌతమ్

    ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, నోడల్ ​ఆఫీసర్ ​రఘునందన్​రావు కూసుమంచి/పాల్వంచ/చండ్రుగొండ, వెలుగు: దరఖాస్తుదారులను ఇబ్బంది

Read More

క్యాంప్​ ఆఫీస్ ​ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

అశ్వారావుపేట, వెలుగు: నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​ను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ  దంపతులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ

Read More

ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తారీఖీన జీతాలియ్యలె : కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ధనిక రాష్ట్రమంటూ గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్​గవర్నమెంట్​ తమ హయాంలో ఉద్యోగులకు ఒకటో తారీఖీన జీతాలియ్యలేని దుస్థితిలో కొట

Read More

కనులపండువగా రాములోరి పట్టాభిషేకం

భద్రాచలం, వెలుగు: రాములోరి పట్టాభిషేకం కన్నుల పండువగా జరిగింది. శ్రీరామపునర్వసు దీక్షల విరమణ తర్వాత దీక్షాపరుల కోసం మరుసటి రోజు పట్టాభిషేకం నిర్వహించడ

Read More

ఖమ్మంలో పెరిగిన సైబర్​ నేరాలు..ఆన్​ లైన్​ మోసాల్లో రూ.9 కోట్ల దోపిడీ

చోరీలు, ఇతర మోసాలు తగ్గాయి మెగా జాబ్​మేళాకు భారీ స్పందన ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో గతేడాదితో పోలిస్తే సైబర్​ నేరాల సంఖ్య పెరిగి, దొం

Read More