Kishan reddy

విమోచన దినోత్సవాలను అధికారికంగా ఎందుకు జరపడం లేదు? : కిషన్ రెడ్డి

తెలంగాణలో సెప్టెంబరు 17న రాష్ట్ర విమోచన దినోత్సవాలను అధికారికంగా జరపకపోవడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు

Read More

అసెంబ్లీ టికెట్ కోసం.. బీజేపీకి కొత్తగా 621 దరఖాస్తులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర  బీజేపీలో అసెంబ్లీ టికెట్ కోసం ఆశావహుల నుంచి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 621 దరఖాస

Read More

ఎన్నికలకు రెడీ కావాలి.. బీజేపీ క్యాడర్‌‌‌‌కు కిషన్‌‌రెడ్డి పిలుపు

బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ డీఎన్ఏ ఒక్కటేనని విమర్శ కష్టపడితే అధికారం మనదే: ప్రకాశ్ జవదేకర్ పార్టీ ఆఫీసు బేరర్ల మీటింగ్‌‌లో కీలక నిర

Read More

విమోచన వేడుకలకు అమిత్ షా..పరేడ్ గ్రౌండ్​లో భారీ బహిరంగ సభ

ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం  ముఖ్య నేతలతో కిషన్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్  జన సమీకరణపై ఫోకస్  హైదరాబాద్, వెలు

Read More

బీజేపీ అప్లికేషన్లు పెరుగుతున్నయ్.. మూడో రోజు 306

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నది. బుధవారం 306 మంది లీడర్లు వివిధ నియోజకవర

Read More

పది లక్షల మందితో సెప్టెంబర్ 17న సభ: రేవంత్ రెడ్డి

అక్కడే సభ పెడ్తామని కిషన్​రెడ్డి చెప్పడమేంది?  రెండో ఆప్షన్​గా ఎల్బీ  స్టేడియం కోసం అప్లయ్​ చేసినట్లు వెల్లడి సీడబ్ల్యూసీ సమావేశాల ని

Read More

ఈసారి కూడా విమోచన వేడుకలు పరేడ్​ గ్రౌండ్​లోనే: కిషన్ ​రెడ్డి

చీఫ్ గెస్ట్​గా ఎవరనేది ఇంకా నిర్ణయించ లేదు  ఒవైసీ ఒత్తిడికి తలొగ్గి ఈ ఉత్సవాలను కేసీఆర్​ నిర్వహిస్తలేరని ఫైర్​ హైదరాబాద్, వెలుగు:  

Read More

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలోనే నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కవాడిగూడలోని సీజీవో టవర్స్ లో ఏర్పాటు చే

Read More

బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు

చైర్మన్​గా ధర్మారావు నియామకం హైదరాబాద్, వెలుగు:  ఆరుగురు సభ్యులతో రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి చైర్మన్ గా మ

Read More

బీజేపీలో టికెట్ల కోలాహలం.. మొదటి రోజు 182 దరఖాస్తులు

అప్లయ్​ చేసుకున్న కుంజ సత్యవతి, తుల ఉమ, సామ రంగారెడ్డి, ఆకుల శ్రీవాణి ఈ నెల 10 వరకు అప్లికేషన్ల స్వీకరణ  దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేదు మూడ

Read More

‘‘మేరీ మాటి మేరా దేశ్’’ సక్సెస్ చేయండి : కిషన్రెడ్డి

తెలంగాణలో ప్రతి ఒక్కరూ రాజకీయాలకతీతంగా  మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమంలో పాల్గొనాలని బీజేపీ నేత కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆజాదీకి అమృత్ మహోత్స

Read More

క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నేతలు.. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట

మేడ్చల్​ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి తరలివెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్​ చేశారు. జీహెచ్​ఎంసీ పరిధిలో ఇటీవల పంపిణీ చేసిన ఇళ్లలో స్థాని

Read More

ఓటుతోనే ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు : కిషన్ రెడ్డి

బషీర్ బాగ్,వెలుగు:  ప్రభుత్వాలు చేసే తప్పులను ప్రశ్నించాలంటే.. ఓటు హక్కును కలిగి ఉండాలని కేంద్ర మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్

Read More