Kishan reddy
యుద్ధం వచ్చేసింది.. రెడీ అవ్వండి.. బీఆర్ఎస్ జెండా పీకేద్దాం : రాజాసింగ్ పిలుపు
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అయితే.. నాలుగు స్థానాల్లో మాత్రం అభ్యర్థులను ఖరారు చేయలేదు. అందులో గోషామహల్ నియోజకవర్గం
Read Moreతెలంగాణలో బీజేపీ జెండా ఎగురుడు ఖాయం
యూపీలోని ఖుషీనగర్ ఎమ్మెల్యే పీఎన్ పాఠక్ ధర్మపురి, వెలుగు : తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఉత్తరప్రదేశ్ లోని ఖుషీనగర్ ఎ
Read Moreకేసీఆర్ కుటుంబంలో అభద్రతా భావం పెరిగింది: కిషన్ రెడ్డి
అందుకే ఆ ఫ్యామిలీ బయటకొస్తే, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నరు కేసీఆర్, కేటీఆర్ల మీటింగ్&z
Read Moreత్వరలోనే బీజేపీ అభ్యర్థుల ప్రకటన..
నేనెక్కడ పోటీ చేయాలో హైకమాండ్ నిర్ణయిస్తది: బండి సంజయ్ రాష్ట్రంలో రాక్షస పాలన.. ఉద్యమిస్తే పోలీసులతో అణచివేత ఉద్యమకారులారా.. కేసీఆర్ చేతిలో మళ్
Read Moreఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సీట్లు తక్కువొస్తాయి : కిషన్ రెడ్డి
దేశద్రోహులకు కూకట్పల్లి బీజేపీ అంటే వణుకు అన్నారు కిషన్ రెడ్డి. కూకట్పల్లి బీజేపీకి ఒక చరిత్ర ఉందని చెప్పారు. నరేంద్రమోదీ దేశానికి ప్రధానమంత్రి మాత్
Read Moreఅట్టుడికిన నిర్మల్.. కార్యకర్తలపై లాఠీచార్జి చేసిన పోలీసులు
మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా నాలుగో రోజూ కొనసాగిన మహేశ్వర్ రెడ్డి దీక్ష మద్దతుగా వచ్చిన కార్యకర్తలపై లాఠీచార్జి చేసిన పోలీసులు ఖండించిన బీజ
Read Moreఇకపై కేసీఆర్కు నిద్రలేని రాత్రులే : కిషన్ రెడ్డి
నిర్మల్ పట్టణంలో రైతులు, తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై జరిగిన పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేంద
Read Moreకదనానికి కమలం.. ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్న కాషాయసేన
కదనానికి కమలం ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్న కాషాయసేన 119 సెగ్మెంట్లలో ఉత్తరాది ఎమ్మెల్యేల పరిశీలన లోటు పాట్లు గుర్తించి అధిష్టానానికి సీక్
Read Moreతెలంగాణకు మరో ఐదు హ్యాండ్లూమ్ క్లస్టర్లు
న్యూఢిల్లీ, వెలుగు: చేనేత కార్మికులకు ప్రయోజనం కలిగించేందుకు గాను నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ హెచ్ డీపీ) కింద ఐదు స్మాల్ క్లస్టర్
Read Moreమల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తా : మురళీధర్ రావు
రాబోయే ఎన్నికల్లో తాను మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి పోటీ చేస్తానని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ చార్జ్ మురళీధర్ రావు చెప్పారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఫె
Read Moreబీజేపీ నేతల ధర్నా.. కీసరలో ఉద్రిక్తత
అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో కీసర ఆర్డీఓ కార
Read Moreఇయ్యాల ఖమ్మంకు కిషన్ రెడ్డి.. అమిత్ షా సభ ఏర్పాట్ల పరిశీలన
హైదరాబాద్, వెలుగు: బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాకు వెళ్తున్నారు. ఈ నెల 27న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం రాన
Read Moreతహసీల్దార్ ఆఫీస్ లోకి దూసుకెళ్లిన బీజేపీ నేతలు.. ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్తత
ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులందరికీ ఇవ్వట్లేదని ఆరోపిస్తూ బీజేపీ నేతలు చేసిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సి
Read More












