
Kishan reddy
జిల్లాలకు కో ఆర్డినేటర్లను నియమించిన బీజేపీ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నాయకులను మరింత సమన్వయం చేసుకునేందుకు వీలుగా బీజేపీ.. జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించింద
Read Moreసీపీఐ మేనిఫెస్టో రిలీజ్.. పేదల పక్షాన పోరాడేందుకు గెలిపించాలని నేతల పిలుపు
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీలో పేదలు, సామాన్యుల పక్షాన పోరాడేందుకు, వారి తరఫున బలమైన ప్రశ్నించే గొంతుకగా నిలి చేందుకు సీపీఐని గెలిపించాలని ఆ పార
Read More5.72 లక్షల ఇండ్లు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైంది: సల్మాన్ ఖుర్షీద్
కట్టినవి కూడా సక్కగ లేక ఉరుస్తున్నయ్ కాళేశ్వరం అవినీతి ప్రాజెక్ట్ అని విమర్శ హైదరాబాద్, వెలుగు : డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ ల
Read Moreకాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ పైసలిస్తున్నడు: సంజయ్
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ బీసీ వ్యతిరేక పార్టీలే కేసీఆర్కు దమ్ముంటే బడుగు బలహీనవర్గాల నేతను సీఎంగా ప్రకటించాలె బీఆర్ఎస్, కాంగ్రెస్లో ఏది వచ్చ
Read Moreఢిల్లీలో అవార్డులు..గల్లీలో అసత్య ప్రచారాలు.. మోదీ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే: మంత్రి హరీష్రావు
కాంగ్రెస్వస్తే గల్లీకో పేకాట క్లబ్ మంత్రి హరీశ్రావు హైదరాబాద్: మోదీ ఢిల్లీలో అవార్డులు ఇస్తరు.. ఇక్కడికి వచ్చి అసత్య ప్రచారాలు చేస్తున్నర
Read Moreమోడీ కాళేశ్వరంపై ఎందుకు మాట్లాడలే.. బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్టే : రేవంత్
సీఎం కేసీఆర్ లక్షకోట్లు దోచుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్లే కేసీఆర్, కేటీఆర్ పదవులు అనుభవిస్తున్న
Read Moreకరెంట్పై కట్టుకథలు చెప్పడం మానండి : కవిత
హైదరాబాద్, వెలుగు : కరెంట్ పై కట్టుకథలు చెప్పడం మానాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సూచించారు. మోదీ ప్రభుత్వం.. రామగుండం
Read Moreనిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అంజుకుమార్ రెడ్డి
నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది, ఆ పార్టీ సీనియర్ నేత అంజు కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అంజు కుమా
Read Moreరూ.150 కోట్ల విలువైన భూమిని కొట్టేసిండు..మంత్రి మల్లారెడ్డిపై గిరిజనుల ఆగ్రహం
శామిర్ పేట్: మంత్రిమల్లారెడ్డి తమ భూములు ఆక్రమించాడని మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరంగ్రామ గిరిజనలు ఆందోళనకు దిగారు. కేశవరంలోని సర్వే నెంబ
Read Moreబీఆర్ఎస్కు బుద్ధి చెబుతాం: ప్రధాని మోదీ
బీఆర్ఎస్ రాష్ట్రాన్ని లూటీ చేస్తుందని..ప్రజాధనాన్ని లూటీ చేసినవాళ్ల సంగతి తేల్చుతామన్నారు ప్రధాని మోదీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని..కొడుకు,
Read Moreబీజేపీ గెలిస్తే..బీసీలదే రాజ్యాధికారం: ప్రధాని మోదీ
హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభ జరిగింది. ఈ సభకు ప్రధాని మోదీ తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పలువురు బీజేపీ నేతలు హాజరయ్య
Read Moreఎప్పుడోసారి సీఎం ఐత..తొందరేం లేదు: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ఇప్పుడే కావాలనే తొందర లేదు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండ: కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర
Read More24 గంటల కరెంటు నిరూపిస్తే..నామినేషన్ రిటర్న్ తీసుకుంట: రేవంత్రెడ్డి
అలంపూర్ సబ్ స్టేషన్లనే కూసుంట ఎవరొస్తరో రండ్రి ఇయ్యకుంటే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి ఉచిత విద్యుత్ పేటెంట్ హక్కులు క
Read More