Kishan reddy

జిల్లాలకు కో ఆర్డినేటర్లను నియమించిన బీజేపీ

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నాయకులను మరింత సమన్వయం చేసుకునేందుకు వీలుగా బీజేపీ.. జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించింద

Read More

సీపీఐ మేనిఫెస్టో రిలీజ్.. పేదల పక్షాన పోరాడేందుకు గెలిపించాలని నేతల పిలుపు

హైదరాబాద్, వెలుగు :  అసెంబ్లీలో పేదలు, సామాన్యుల పక్షాన పోరాడేందుకు, వారి తరఫున బలమైన ప్రశ్నించే గొంతుకగా నిలి చేందుకు సీపీఐని గెలిపించాలని ఆ పార

Read More

5.72 లక్షల ఇండ్లు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైంది: సల్మాన్ ఖుర్షీద్

కట్టినవి కూడా సక్కగ లేక ఉరుస్తున్నయ్ కాళేశ్వరం అవినీతి ప్రాజెక్ట్ అని విమర్శ హైదరాబాద్, వెలుగు :  డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ ల

Read More

కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ పైసలిస్తున్నడు: సంజయ్

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ బీసీ వ్యతిరేక పార్టీలే కేసీఆర్​కు దమ్ముంటే బడుగు బలహీనవర్గాల నేతను సీఎంగా ప్రకటించాలె బీఆర్ఎస్, కాంగ్రెస్​లో ఏది వచ్చ

Read More

ఢిల్లీలో అవార్డులు..గల్లీలో అసత్య ప్రచారాలు.. మోదీ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే: మంత్రి హరీష్రావు

కాంగ్రెస్​వస్తే గల్లీకో పేకాట క్లబ్​ మంత్రి హరీశ్​రావు హైదరాబాద్: మోదీ ఢిల్లీలో అవార్డులు ఇస్తరు.. ఇక్కడికి వచ్చి అసత్య ప్రచారాలు చేస్తున్నర

Read More

మోడీ కాళేశ్వరంపై ఎందుకు మాట్లాడలే.. బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్టే : రేవంత్

సీఎం కేసీఆర్ లక్షకోట్లు దోచుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్లే కేసీఆర్, కేటీఆర్ పదవులు అనుభవిస్తున్న

Read More

కరెంట్​పై కట్టుకథలు చెప్పడం మానండి : కవిత

హైదరాబాద్, వెలుగు :  కరెంట్ పై కట్టుకథలు చెప్పడం మానాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ ​రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సూచించారు. మోదీ ప్రభుత్వం.. రామగుండం

Read More

నిర్మల్​ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అంజుకుమార్ రెడ్డి

నిర్మల్, వెలుగు :  నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది, ఆ పార్టీ సీనియర్ నేత అంజు కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అంజు కుమా

Read More

రూ.150 కోట్ల విలువైన భూమిని కొట్టేసిండు..మంత్రి మల్లారెడ్డిపై గిరిజనుల ఆగ్రహం

శామిర్ పేట్: మంత్రిమల్లారెడ్డి తమ భూములు ఆక్రమించాడని మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరంగ్రామ గిరిజనలు ఆందోళనకు దిగారు. కేశవరంలోని సర్వే నెంబ

Read More

బీఆర్ఎస్కు బుద్ధి చెబుతాం: ప్రధాని మోదీ

బీఆర్ఎస్ రాష్ట్రాన్ని లూటీ చేస్తుందని..ప్రజాధనాన్ని లూటీ చేసినవాళ్ల సంగతి తేల్చుతామన్నారు ప్రధాని మోదీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని..కొడుకు,

Read More

బీజేపీ గెలిస్తే..బీసీలదే రాజ్యాధికారం: ప్రధాని మోదీ

హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభ జరిగింది. ఈ సభకు ప్రధాని మోదీ తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పలువురు బీజేపీ నేతలు హాజరయ్య

Read More

ఎప్పుడోసారి సీఎం ఐత..తొందరేం లేదు: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

ఇప్పుడే కావాలనే తొందర లేదు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి నల్లగొండ: కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర

Read More

24 గంటల కరెంటు నిరూపిస్తే..నామినేషన్ రిటర్న్ తీసుకుంట: రేవంత్రెడ్డి

అలంపూర్ సబ్ స్టేషన్లనే కూసుంట ఎవరొస్తరో  రండ్రి ఇయ్యకుంటే  కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి ఉచిత విద్యుత్ పేటెంట్ హక్కులు క

Read More