Krishna River

Only common projects go to Boards

Not ready to leave lakes and outlets Telangana, AP stubborn in Godavari, Krishna river Board meetings Hyderabad, Velugu: The jurisdiction of

Read More

పిన్నాపురం ప్రాజెక్టు ఆపండి..KRMBకి తెలంగాణ లేఖ

హైదరాబాద్‌: కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పిన్నాపురం జల విద్యుత్ ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరతూ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు

Read More

మేఘా జెట్టి  తిరుగుతున్నది నిజమే

నాగర్​ కర్నూల్​, వెలుగు: కృష్ణా నదిలో మేఘా కంపెనీకి చెందిన భారీ జెట్టి తెలంగాణ, రాయలసీమ మధ్య తిరుగుతున్నది వాస్తవమేనని.. అయితే అందులో తెలంగాణ ప్ర

Read More

జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. 25 గేట్లు ఎత్తివేత

మహబూబ్ నగర్: కృష్ణా నదిలో వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. ఎగువ నుండి వస్తున్న వరద అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే  మహారాష్ట్ర, కర్నాటకలోని ఆల్మట్టి

Read More

కేఆర్ఎంబీ మీటింగ్ నుంచి తెలంగాణ వాకౌట్

హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు వాకౌట్ చేశారు. కేఆర్ఎంబీ చైర్మన్ ఏపీకి అనుకూలంగా వ్యవహరిస

Read More

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరం

కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ అమరావతి: కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి ఏపీ ప్రభుత్వం  మరోసారి లేఖ రాసింది. శ్రీశైలంలో తెలంగాణ

Read More

ట్రిబ్యునల్ అనుమతి లేకున్నా ఏపీ నీటిని తరలిస్తోంది

కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ అనుమతి లేకుండా అక్రమంగా నీటిని కృష్ణా బేసిన్ బయటకు తరలిస్తోందన

Read More

KRMB కి లేఖ రాసిన ఏపీ  ప్రభుత్వం 

అమరావతి: కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి ఏపీ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. సెప్టెంబర్ 1వ తేదీన చేపట్టిన సమావేశంలో అజెండాపై స్పందించి లేఖ రాసి

Read More

కృష్ణాబోర్డు సమావేశం సెప్టెంబర్ 1కి వాయిదా

హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం మళ్లీ వాయిదా పడింది. ఈనెల 27న సమావేశం జరపనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే

Read More

శ్రీశైలం డ్యాంలో పూడికపై హైడ్రోగ్రాఫిక్‌ సర్వే

కర్నూలు: శ్రీశైలం డ్యామ్ లో  పూడికపై హైడ్రోగ్రాఫిక్‌ సర్వే జరుగుతోంది. ఏటా మూడు టీఎంసీల పూడిక పెరుగుతోందని గతంలో జరిగిన సర్వేల్లో తేలిన నేపధ

Read More

మేం బోర్డు మీటింగ్‌లకు రాలేం

మేం కోర్టుల్లో కేసుల విచారణకు వెళ్లాల్సి ఉంది ఇంకో రోజుకు సమావేశాలు వాయిదా వేయండి కృష్ణా, గోదావరి బోర్డులకు తెలంగాణ లెటర్​ మీటింగ్​లకు వస్తామ

Read More

తాత అస్థికలు కలపబోయి మనవడు మృతి

మానవపాడు, వెలుగు: తాత అస్థికలు కృష్ణా నదిలో కలిపేందుకు వచ్చిన మనవడు నీట మునిగి మృతి చెందాడు. హైదరాబాద్​లోని గాంధీనగర్ కి చెందిన కార్తీక్ తన తాత అస్థిక

Read More

కేఆర్ఎంబీ సంగమేశ్వరం పరిశీలన వాయిదా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై సంగమేశ్వరం వద్ద నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టు పరిశీలన  కోసం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) బృందం ర

Read More