Krishna River

మట్టపల్లి క్షేత్రానికి పర్యాటక శోభ..బోటింగ్ సౌకర్యం ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం

కృష్ణమ్మ ఒడిలో ఆహ్లాదకర ప్రయాణం.. రూ.13కోట్లు శాంక్షన్‌‌  ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే తొలి స్పిరిచువల్ టూరిజం సెంటర్ లక్ష్మీనరసింహ

Read More

ఊపందుకుంటున్న ‘పాలమూరు’ పనులు.. నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు పంపుల వెట్ రన్ సక్సెస్

నాగర్​కర్నూల్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగం పుంజుకుంటున్నాయి. గత నెల 5న ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి ర

Read More

శ్రీశైలం వెలవెల..ప్రస్తుతం 39 టీఎంసీల నీటి నిల్వ.. తాగునీటి అవసరాలకే సరి

కల్వకుర్తి ఆయకట్టు ప్రశ్నార్థకం.. ఆగస్టు వరకు కాల్వల నీరు బంద్? నాగర్‌‌‌‌ కర్నూల్, వెలుగు:   వర్షాభావ పరిస్థితుల

Read More

సాగర్ ఆయకట్టులో వరిసాగు కష్టమే..పాలేరులో నీళ్లున్నా తాగునీటి కోసమే అంటున్న ఆఫీసర్లు 

 ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు  రాజీవ్ లింక్ కెనాల్ ఉపయోగించుకునే ప్లాన్ లో ఆధికారులు  గోదావరి నీళ్లొస్తే 1

Read More

‘కృష్ణమ్మ’ను కొల్లగొడుతున్న లిక్కర్ ఫ్యాక్టరీ ?..అధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు

నదీ జలాలను యథేచ్ఛగా తరలించుకుపోతున్న ఏబీడీ కంపెనీ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, కలుషితం అవుతున్న నది వనపర్తి/పెబ్బేరు, వెలుగు : వన

Read More

నీళ్ల వాడకంలో ఏపీ రికార్డ్!..ఇప్పటిదాకా కృష్ణాలో 771 టీఎంసీల వినియోగం..తెలంగాణ వాడింది 267 టీఎంసీలే

    ఇప్పటిదాకా కృష్ణాలో 771.25 టీఎంసీల వినియోగం     74.27 శాతం నీళ్లను వాడేసుకున్న పొరుగు రాష్ట్రం     

Read More

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాష్ట్రపతి ఆమోదం

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోదం తెలిపారు. 2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని కేంద్రం నోటిఫై చే

Read More

తెలంగాణ నీటి హక్కుల్ని ఏపీ కాలరాస్తుంది: హరీశ్ రావు

తెలంగాణ నీటి హక్కులను ఏపీ కాలరాస్తోందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. 775 టీఎంసీల నీళ్లు గోదావరిలో తీసుకోవాలని ఏపీ కుట్రపన్నుతోందని విమర్శించారు. తెలంగా

Read More

వరద రోజుల్లో వాడుకున్న నీళ్ల లెక్క వద్దట! వినియోగంపై కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ

    వరద రోజుల్లో 215 టీఎంసీల వాడకం     వాటిని లెక్కలో కలపవద్దని వాదన     వరద రోజుల తర్వాత వాడిన 465 టీఎ

Read More

కేసీఆర్ ఆరోగ్యం కాపాడుకోండి..మార్నింగ్ వాకింగ్..ఈవినింగ్ వ్యాయామం చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో  2034 వరకు ప్రజలు కాంగ్రెస్ నే ఆదరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  కేసీఆర్ ఆరోగ్యం కాపాడుకోవాలన్న  సీఎం రేవంత్..ఆయన ఆరోగ

Read More

గోదావరి ట్రిబ్యునల్ కావాలట!ఏపీ కొత్త కుట్ర.. పోలవరం– నల్లమల సాగర్ కడతామని వెల్లడి

కృష్ణాతో పాటు గోదారిజలాలపైనా ఏపీ కన్ను మనకు టీఏసీ క్లియరెన్స్​ వచ్చిన 8 ప్రాజెక్టులపైనా అక్కసు ఇప్పుడున్న 518 టీఎంసీలు సరిపోవంటూ ఏపీ వాదన 750

Read More

పోలవరం-నల్లమలసాగర్ను అజెండాలో పెట్టొద్దు!..పెడ్తే చర్చలకు వచ్చేది లేదు

ఒకవేళ పెడ్తే చర్చలకు వచ్చేది లేదు సీడబ్ల్యూసీ కమిటీ మీటింగ్​లో తేల్చిచెప్పిన తెలంగాణ ట్రిబ్యునల్​ తేల్చేదాకా నీటి వాటాల్లో సగం ఇవ్వాల్సింద

Read More

ఏపీ- తెలంగాణ జల వివాదం.. ఢిల్లీలో ఉన్నతస్థాయి కమిటీ భేటీ

ఏపీ,తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఢిల్లీలో భేటీ అయ్యింది. ఈ సమావేశానికి  క

Read More