KTR

మేడిగడ్డ పర్యటనకు బయలుదేరిన బీఆర్‌ఎస్‌ బృందం

రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మర్చిపోయి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వాస్తవాలు చెప్పడానికే చలో మేడి

Read More

కేటీఆర్​ది సీఎం రేవంత్​రెడ్డి స్థాయి కాదు : తుమ్మల నాగేశ్వరరావు

కూకట్​పల్లి, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డిపై పోటీ చేసే స్థాయి కేటీఆర్​కి లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. దమ్ముంటే మల్కాజిగిరి లోక్​సభ స్థా

Read More

కేటీఆర్.. ఆ స్థాయి నీకు లేదు: ఎమ్మెల్సీ బల్మూరి

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి బీఆర్‌‌‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసి డెంట్‌‌

Read More

తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతల టూర్: మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్​ మేడిగడ్డ పర్యటనకు వెళ్తామంటున్నారని ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత

Read More

ఇయ్యాల మేడిగడ్డకు ఐదు బస్సుల్లో బీఆర్ఎస్ నేతలు

భారీ వరదలొస్తే..మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోతదేమో! ప్రభుత్వం కూడా అదే కోరుకుంటోంది: కేటీఆర్     అందుకే రిపేర్లు చేయిస్తలేదు &n

Read More

మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోవాలని కాంగ్రెస్ చూస్తుంది : కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: భారీ వరదలు వస్తే మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోతుందేమోనని బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్త

Read More

మేడిగడ్డ సిగ్గుపడుతుంది!

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్చి 1న చలో మేడిగడ్డ అనే కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. తమ పార్టీ  ముఖ్య నాయకులు 150 నుంచి

Read More

రేవంత్.. రాజీనామా చెయ్.. మల్కాజ్‌‌గిరిలో తేల్చుకుందాం: కేటీఆర్

రేవంత్‌‌ రెడ్డికి దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేసి.. మల్కాజ్‌‌గిరి లోక్‌‌సభ స్థానానికి తనతో పోటీ పడాలని కేటీఆర్ సవాల్

Read More

కేటీఆర్.. మేడిగడ్డ టూర్​కు మీ నాన్నను తీస్కరా

     త్యాగాలేమో రైతులవి, బాగుపడ్డది మాత్రం కేసీఆర్ కుటుంబం     రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కామెంట్

Read More

కరోనా రాకుంటే ఎన్ఆర్ఐ పాలసీ తెచ్చెటోళ్లం

 గల్ఫ్​కు వెళ్లొద్దు.. ఇక్కడే ఉపాధి వెతుక్కోవాలి: కేటీఆర్  రాజన్నసిరిసిల్ల, వెలుగు: గల్ఫ్​ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ పాలసీ తేవాలని తమ ప

Read More

గత ప్రభుత్వం వందల ఎకరాలు కబ్జా చేసి 111 జీఓను ఎత్తేసింది : కిషన్ రెడ్డి

 హైదరాబాద్ లోని మూసి పరివాహక ప్రాంత భూములు కబ్జాలకు గురవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ భూములను పేదప్రజలకు అద్దెకు ఇవ్వడం లేదా అ

Read More

నిధులన్నీ నల్గొండ, ఖమ్మం జిల్లాలకే... కొడంగల్లో దీక్ష చేస్తా: ఎంపీ అర్వింద్

సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారన్నారు ఎంపీ అర్వింద్.  నిదులన్నీ నల్గొడ, ఖమ్మం జిల్లాలకే మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా

Read More