LANDS

18 ఎకరాల దేవుడి మాన్యాలు అమ్మేశారు

అశ్వారావుపేట, వెలుగు: దేవాలయానికి చెందిన భూములను ప్రజలకు తెలియకుండా గ్రామ పెద్దలు అమ్మేశారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శుక్రవారం అశ్వరావుపేట పోలీస

Read More

ఆధార్‌‌‌‌‌‌‌‌ లింక్ లేని భూములు మిగులు ఖాతాలోకి!

ఆధార్‌‌‌‌‌‌‌‌ లింక్ లేని భూములు మిగులు ఖాతాలోకి! రైతులకు శాపంగా మారిన రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం

Read More

నైజీరియాలో గ్రామంపై కాల్పులు.. 50 మంది మృతి

రైతులకు, పశువుల కాపరులకు గొడవలే హింసకు కారణం?  అబూజ (నైజీరియా) : సెంట్రల్ నైజీరియాలో భూముల విషయంలో రైతులకు, పశువుల కాపరులకు మధ్య గొడవలు దారుణమ

Read More

ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు : మురళీధర్ రావు

హైదరాబాద్ : రాష్ట్రంలో చెరువులు, కుంటలు, భూములు, మైనింగ్ లో జరుగుతున్న కుంభకోణాలకు బీఆర్ఎస్ నాయకత్వమే కారణమని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ చార్జ్ మురళీధర్ ర

Read More

ఇప్పుడు పైసలు కడితే.. 18 నెలలకు ఇస్తరట

ఇప్పుడు పైసలు కడితే.. 18 నెలలకు ఇస్తరట ప్లాట్ల అమ్మకాల్లో హెచ్ఎండీఏ తీరిది కొనుగోలుదారులు కట్టిన  డబ్బుల తోనే ప్లాట్లు  డెవలప్ చేసే

Read More

అసెంబ్లీలో చర్చలు కామెడీనా.? మ్యాచ్ ఫిక్సింగా?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సీఎం, మంత్రులు సుఖంగా ఉంటే చాలా? అని బహుజన సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. కింది స్థాయి ఉద్యోగులు చనిపోయినా ప

Read More

మళ్లీ తెరపైకి జీవో 59 డీడీల వ్యవహారం

2015లో ఇండ్ల రెగ్యులరైజ్​ కోసం డబ్బులు కట్టిన దరఖాస్తుదారులు  రెగ్యులర్​ చేస్తరా.. డబ్బులు వెనక్కిస్తారా అని డిమాండ్​ కొనసాగుతున్న రెగ్యుల

Read More

కాళేశ్వరం కోసం సేకరించిన భూముల పరిహారం పంపిణీలో అక్రమాలు

నిర్మల్,వెలుగు: నిర్మల్​జిల్లాలోని సదర్​మాట్​ఆనకట్ట, కాళేశ్వరం ప్యాకేజీ నంబర్ 27, 28 కాల్వల నిర్మాణం కోసం సేకరించిన భూముల పరిహారం పంపిణీలో అక్రమా

Read More

ధరణి పేరుతో ఆ నలుగురు కలెక్టర్లు పేదల భూములను గుంజుకుంటున్నారు: బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు : ధరణి పేరుతో ఆ నలుగురు కలెక్టర్లు పేదల భూము లను గుంజుకుంటున్నారని, వారు కేసీఆర్ కుటుంబానికి దోచిపెడుతున్నారని మంగళవారం సంచలన ఆరోపణల

Read More

ఇండ్ల ప్లాట్లు, భూముల రెగ్యులరైజేషన్​ కోసం ఫీజు చెల్లించేందుకు అవస్థలు

ఫీజు ఎక్కువగా ఉందంటున్న లబ్ధిదారులు మార్కెట్ ఫీజు కంటే తక్కువేనంటున్న ఆఫీసర్లు జీవో 59 దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లనున్న ఆఫీసర్లు  మండలాన

Read More

ట్రిపుల్​ఆర్​పై కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

మెదక్/యాదాద్రి/సంగారెడ్డి, వెలుగు: ట్రిపుల్​ఆర్​పై రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పెద్దల భూములు కాపాడేందుకు అలైన్మెంట్​మార్చడంతో సర్వే చేపట్టేందుకు వ

Read More

మంత్రి కేటీఆర్‌కు మోతె సర్పంచ్ భర్త ట్వీట్

జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్ కు మోతే సర్పంచ్ స్వప్న భర్త రాజేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశారు. జిల్లాలోని మోతె, ధరూర్, తిప

Read More

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో రైతు ఆత్మహత్యాయత్నం

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ఓ రైతు కిరోసిన్ తో వచ్చి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. మేడ్చల్ మండలంలోని రాజ బొల్లారం గ్రామానికి చెందిన గంగారం

Read More