LANDS

అసైన్డ్ భూముల రైతులకు పరిహారం చెల్లించాల్సిందే : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల్లో పట్టాదారులతో సమానంగా అసైన్డ్ భూముల రైతులకు పరిహారం చెల్లించాల్సిందేనని హైకోర్టు రాష్ట్ర సర్కార

Read More

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతుల రాస్తారోకో 

కామారెడ్డి జిల్లా : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా పాత రాజంపేట రైతులు ఆందోళన చేపట్టారు. మాస్టర్ ప్లాన్ లో తమ భూములను గ్రీన్ జోన్ ఇండస్ట్రియల

Read More

రేపటి నుంచి ల్యాండ్స్‌‌ సేల్‌‌కు HMDA ప్రీ బిడ్‌‌ మీటింగ్‌‌లు

16 వరకు రిజిస్ట్రేషన్ గడువు హైదరాబాద్, వెలుగు: మూడు జిల్లాల్లో ల్యాండ్స్‌‌ అమ్మకానికి సంబంధించి బుధవారం నుంచి హెచ్‌‌ఎండీఏ

Read More

హైదరాబాద్‌‌లోని కేంద్ర ప్రభుత్వ భూముల్ని రక్షించండి:ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ చుట్టూ ఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల భూములను రక్షించాలని ఎంపీ లక్ష్మణ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజ్యసభలో

Read More

కేసీఆర్..ప్రజలకు క్షమాపణలు చెప్పు : తీన్మార్ మల్లన్న

కమీషన్లు రావని ప్రాణహితను కాళేశ్వరానికి మార్చిండు  తుమ్మిడిహెట్టి తరలించి అదిలాబాద్ రైతుల నోట్లో మట్టి కొట్టిండు ప్రాణహిత ప్రాజెక్టు నిర్మ

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సంగారెడ్డి/పటాన్ చెరు, వెలుగు :  సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామ శివారులో రెండు ఎకరాల భూమి అటవీశాఖదా.. రె

Read More

రియల్​ స్టార్ ​హైదరాబాద్

ఓ ఇల్లు ఉంటే చాలు. తిన్నా తినకున్నా అందులో ఉండొచ్చు అనుకుంటారు చాలామంది. అదంతా సరే కానీ, ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడ ఉండాలి? అన్న ప్రశ్న ఎదురైనప్పుడు అందరినోట

Read More

సాదాబైనామాలకు పట్టాలివ్వని ప్రభుత్వం

రెండేండ్లుగా అప్లికేషన్లు పెండింగ్  9.24 లక్షల మంది రైతుల ఎదురుచూపులు రైతు బంధు, రైతు బీమా రాక ఇబ్బందులు  అడ్డంకిగా కొత్త రెవెన్యూ

Read More

రైతు ప్రభుత్వమంటే భూములు గుంజుకోవడమా? : ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

కోహెడ(బెజ్జంకి), వెలుగు: రైతు ప్రభుత్వం అంటే రైతుల భూములు గుంజుకోవడమేనా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్​కుమార్ ప్రశ్నించారు. రెండో విడత

Read More

ధరణితో రైతులు భూములపై హక్కులు కోల్పోయారు: భట్టి విక్రమార్క

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ తో రైతులు భూములపై హక్కులు కోల్పోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నిరుపేద దళితులకు మూడెకరాల

Read More

రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా డ్యూటీ చేస్తాం : వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సీరియస్ ​యాక్షన్ హనుమకొండ, వెలుగు: పోలీసులు భూ సమస్యల జోలికి పోవద్దని వరంగల్ సీపీ రంగనాథ్ హెచ్చరించారు. వ్యక్తు

Read More

కబ్జా చెరలో కాకతీయ యూనివర్సిటీ భూములు

కాకతీయ యూనివర్సిటీ భూములు కబ్జా చెర వీడటం లేదు. వర్సిటీ భూములు ఎప్పటినుంచో అన్యాక్రాంతమవుతున్నా  కబ్జాదారులపై  ఆఫీసర్లు యాక్షన్​ తీసుకోవడం ల

Read More

ఇనాం రద్దుతో ఆ భూములు ప్రభుత్వానివే: హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: ఇనాం భూముల్ని 1955 తర్వాత కొంటే వాటికి అధీన ధ్రువీకరణ పత్రం (ఓఆర్‌సీ) పొందే హక్కు లేదా అందుకు దరఖాస్తు చేసుకునే హక్కు లేదని హై

Read More