LANDS

నిర్వాసితులకు అండగా ఉంటాం.. పేదల భూములు కార్పొరేట్లకు అప్పగిస్తున్న కేసీఆర్

జగదేవపూర్ (వర్గల్) వెలుగు:  పేదల భూములను  కార్పొరేట్ సంస్థలకు  కట్టబెట్టి సీఎం కేసీఆర్ సొమ్ము చేసుకుంటున్నారని  ఎమ్మెల్సీ తాటిపర్త

Read More

భూములు తిరిగివ్వాలని రైతుల డిమాండ్.. పురుగు మందు తాగేందుకు యత్నం

నిజామాబాద్​  జిల్లా మంచిప్పలో తమ భూములు తిరిగివ్వాలంటూ పలువురు పురుగు మందు తాగుతామని నిరసన తెలపడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు తెలిప

Read More

రియల్ ఢమాల్.. పడిపోయిన రిజిస్ట్రేషన్లు.. మార్కెట్ నేలచూపులు

ఇండ్లు, ఫ్లాట్లు, జాగలు, భూములు అమ్ముడుపోతలే  111 జీవో ఎత్తేసిన ఏరియాలు,  ఆర్ఆర్ఆర్, ఓఆర్ఆర్ ప్రాంతాల్లోనూ ఇంతే ఎలక్షన్ల నేపథ్యంలో

Read More

ధరణి పోతే దళారీ రాజ్యం వస్తది

సింగరేణి ప్రైవేటైజేషన్​కు బీజేపీ కుట్రలు చేస్తున్నది వికలాంగుల పింఛను మరో వెయ్యి పెంచుతం మంచిర్యాల ప్రగతి నివేదన సభలో సీఎం బీసీలకు సాయం, గృహల

Read More

కేసీఆర్ రాజకీయ జూదగాడు : రేవంత్ రెడ్డి

బీఆర్‌‌ఎస్‌‌  రాజ్యసభ సభ్యుడు, హెటిరో అధినేత​ పార్థసారథిరెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్‌‌కు రాష్ర్ట ప్రభుత్వం న

Read More

58, 59 జీవోల కింద  1.25 లక్షల అప్లికేషన్లు!... అత్యధికం బీఆర్ఎస్​ లీడర్లవే

హైదరాబాద్, వెలుగు : జీవో 58, 59 కింద ఆక్రమిత భూముల రెగ్యులరైజేషన్  కోసం దరఖాస్తుల ప్రక్రియ బుధవారం ముగిసింది. దాదాపు 1.25 లక్షల అప్లికేషన్లు ఈ రె

Read More

సింగరేణి పేరు మీద భూములు.. పట్టాలు ఇయ్యని సర్కార్

    హైకోర్టు తీర్పుతో రామయ్యపల్లి పరిహారం అవార్డు క్యాన్సిల్​      తీర్పు వచ్చి ఏడాదైనా రైతులకు హ్యాండోవర్ ​కా

Read More

111 జీవోపై లీకులతో భూములు ముందే కొన్నరు

111 జీవోపై లీకులతో భూములు ముందే కొన్నరు 20 నెలల్లో చేతులు మారిన 11,800 ఎకరాలు 111 జీవో రద్దు గురించి ముందుగానే కొందరికి సమాచారం లీడర్ల భూములన్

Read More

జాయింట్ సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వండి మెదక్​ కలెక్టర్​ రాజర్షి షా 

మెదక్​ టౌన్​, వెలుగు :  మెదక్​, హవేళీ ఘనపూర్ మండలాల్లో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములను జాయింట్‌‌గా సర్వే చేసి రిపోర్ట్ ఇ

Read More

వేలకోట్ల భూములు కంపెనీలకు కట్టబెడుతున్రు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

అయిజ, వెలుగు : వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, పేదల భూములను బలవంతంగా లాక్కొని వాటిని బహుళజాతి కంపెనీలకు కేసీఆర్​ప్రభుత్వం అప్పనంగా కట్టబెడుతోం

Read More

ధరణి పేరుతో ప్రభుత్వమే భూములు దోచుకుంటున్నది : కిషన్ రెడ్డి

ధరణి పేరుతో ప్రభుత్వమే భూములు దోచుకుంటున్నది బినామీలు, గులాబీ నేతలకు వేలాది ఎకరాలు కట్టబెడ్తున్నది: కిషన్ రెడ్డి ధరణి పోర్టల్​లో 10 లక్షల దరఖాస్తులు

Read More

సుప్రీంకోర్టుకు రాజధాని రైతులు.. ఆర్​ 5 జోన్​ వివాదం ముడిపడేనా? 

జీవో నెంబరు 45పై  మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రైతుల పిటీషన్‌ను ఏపీ హైకోర్టు   ధర్మాసనం కొట్టివేసింది. ఆర్5 జోన్‍పై సుప్రీంకోర్టును

Read More