latest news

బాలల దినోత్సవం.. ఈ సారి ఆ నగర విద్యార్థులు చేసుకోలేరు.. ఎందుకంటే

బాలల దినోత్సవాన్ని 'బాల్ దివాస్' అని కూడా పిలుస్తారు. దీన్ని భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14 న జరుపుకుంటారు. ఈ రోజు భారతదేశం మొదటి ప్రధాన

Read More

యాదాద్రి ఆలయ క్యూ లైన్లో గుండెపోటు.. ఆలయాన్ని మూసివేసిన అర్చకులు

దేవుడి దర్శనానికి క్యూలో నిలబడిన భక్తురాలు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో  జరిగింది.&nb

Read More

శకునం చెప్పే బల్లి : డేటింగ్ యాప్ ట్రాప్ లో పడ్డ జర్నలిస్టు.. డబ్బులు మాయం

స్కామర్‌లు, సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల, ఢిల్లీకి చెందిన ఒక జర్నలిస్ట్ బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా ఒక మహిళను కలిసిన వార్త వె

Read More

ఊరూరా మంచినీళ్లు రాలె.. కానీ బెల్టుషాపులొచ్చినయ్: రేవంత్

కొడంగల్ కు  కృష్ణా నీళ్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొడంగల్ లోని మద్దూరులో కాంగ్రెస్ విజయభేరి యాత్ర నిర్వహించారు.

Read More

సాయిబాబా గుడిలో అగ్నిప్రమాదం

తమిళనాడు రాజధాని చెన్నైలోని మైలాపూర్ సాయిబాబా ఆలయ పైకప్పుపై దీపావళి రోజు  (నవంబర్ 12)  సాయంత్రం మంటలు చెలరేగాయి. మూడు అగ్నిమాపక కేంద్రాలకు చ

Read More

నవంబర్ 17 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన

పలుచోట్ల రాహుల్, ప్రియాంక, ఖర్గే ప్రచారం ఆరు రోజులపాటు రాష్ట్రంలోనే రాహుల్ గాంధీ చత్తీస్ గఢ్​, రాజస్థాన్, కర్నాటక సీఎంల పర్యటనలు గెలుపే లక్ష్

Read More

నాకు ఓటేసినోళ్లకే ఉద్యోగం ఇప్పిస్తా: ఎర్రబెల్లి దయాకర్ రావు

నాకు ఓటేసినోళ్లకే ఉద్యోగం ఇప్పిస్తానని ఎర్రబెల్లి దయాకర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనగామా జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవ

Read More

రాఖీ పండక్కి.. అన్నాచెల్లెళ్ల భాయ్ పూజ పండక్కి తేడా ఏంటీ..?

అన్నా చెల్లెళ్లు... అక్కా .. తమ్ముళ్ల  అనుబంధాన్ని గుర్తు చేస్తూ హిందువులు ప్రతి ఏటా రెండు పండుగలను జరుపుకుంటారు.  అందులో ఒకటి రాఖీ పండుగ (

Read More

రెండున్నర కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

కుత్బుల్లాపూర్ లో అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాలానగర్, కొంపల్లి పరిసర ప్రాంతాల్లో ప

Read More

మాట ఇచ్చింది మోదీ.. ఎస్సీ వర్గీకరణ చేసి చూపిస్తరు: కిషన్ రెడ్డి

ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ తలుచుకుంటే చేసి చూపిస్తారని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు.  మోదీ ఎస్సీ వర్గీకరపై హామీ ఇవ్వగానే ప్రతిపక్ష

Read More

హైదరాబాద్ నుంచి రోజుకు 3 వేల పాస్ పోర్టులు జారీ

హైదరాబాద్ నుంచి రోజుకు 3 వేల పాస్ పోర్టులు జారీ చేస్తుంది. ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ప్రతిరోజూ స్పీడ్ పోస్ట్‌ని ఉపయోగించి ఈ కార్యక్రమాన

Read More

తెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయి.. కల్వకుంట్ల కుటుంబానికి అహం పెరిగింది

తెలంగాణలో  కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. సీపీఐ కు బీజేపీ, బీఆర్ఎస్ తప్ప అన్నీ పార్టీలు సహకరిస్తున్నాయన్నా

Read More

దీపావళి కాంతులు అంతరిక్షాన్ని తాకాయి.. అద్భుతం ఆవిష్కరణ

దీపావళి.. దేశ ప్రజలు అందరూ ఎంతో ఆనందంగా చేసుకున్నారు. భూమిపై వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు అందరూ ఘనంగా చేసుకున్నారు. దీపాలు వెలిగించారు.. పటాకులు కాల్

Read More