latest news

బ్యాంక్​ ఆఫ్​ ఇండియా లాభం 1,458 కోట్లు

న్యూఢిల్లీ:  బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023–-24 ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్​లో రూ.1,458 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ప్

Read More

భూ కబ్జాలు చేసే చిన్నయ్యను ఓడించాలి: గడ్డం వినోద్​

బెల్లంపల్లి రూరల్, వెలుగు: భూ కబ్జాలకు పాల్పడే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను ఓడించాలని బెల్లంపల్లి కాంగ్రెస్​అభ్యర్థి గడ్డం వినోద్​ఓటర్లను కోరారు. కాసిప

Read More

సంక్షేమ, అభివృద్ధి పథకాలే గెలిపిస్తాయి: అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్, వెలుగు: పేద, బడుగు, బలహీన వర్గాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని మంత్రి, నిర్మల్ అభ్యర్థి

Read More

బీఆర్ఎస్ హయాంలోనే ఆలయాల అభివృద్ధి: విఠల్ రెడ్డి

కుంటాల, వెలుగు: దైవ భక్తుడైన సీఎం కేసీఆర్ పాలనలో ఆలయాల అభివృద్ధి జరిగిందని ముథోల్ బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి అన్నారు. ఆదివారం కుంటాల మండలంలోని అంబ

Read More

క్రియేటర్ ఫెస్ట్ నిర్వహించిన స్టాన్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: గేమింగ్ క్రియేటర్ల సక్సెస్‌‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు క్రియేటర్ ఫెస్ట్‌‌ను స్టార్టప్ కంపెనీ స్టాన్

Read More

అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా: రామారావు పటేల్

భైంసా/కుభీర్, వెలుగు: ముథోల్ ​నియోజకవర్గాన్ని తొమ్మిదేండ్లలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అభివృద్ధి చేయలేదని.. తనకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేస

Read More

యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగి సస్పెన్షన్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రికార్డు అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న యాద గిరిపై సస్పెన్షన్ వేటు పడిం

Read More

నవంబర్లో భారీగా పెట్టుబడులను అమ్మిన ఎఫ్‌‌పీఐలు

న్యూఢిల్లీ: ఫారిన్ పోర్ట్‌‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌పీఐలు) నవంబర్‌‌‌‌లోనూ నికర అమ్మకందారులుగా కొనసాగుతున్నారు

Read More

మెర్కటర్‌‌‌‌ పెట్రోలియంను దక్కించుకున్న ఐఓసీ

న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) రూ. 148 కోట్లకు మెర్కటర్‌‌‌‌‌‌‌‌  పెట్రోలియం (ఎంపీఎల్‌&

Read More

నవంబర్ 24న విక్రమ్ ధృవ నక్షత్రం రిలీజ్

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విక్రమ్.  దాదాపు ఏడేళ్లుగా ఆగుతూ వస్తున్న ‘ధృవ నక్షత్రం’ సినిమా నవంబర్ 24న

Read More

బిట్​ బ్యాంక్​ .. తెలంగాణ మలిదశ ఉద్యమం

    తెలంగాణ సమస్యలపై అధ్యయనం చేసేందుకు 1985లో విద్యావంతుల సదస్సు కరీంనగర్​లో ఏర్పాటైంది.      1986లో తెలంగాణ ఇ

Read More

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆదిలాబాద్ ఎడారిగా మారింది : ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్

కోల్​బెల్ట్​,వెలుగు: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైన్​చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతోనే ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎడారిగా మారిందని బీఎస్ప

Read More