latest news
అభ్యర్థులు కేసుల వివరాలు ఇవ్వాలి : కలెక్టర్ రాజర్షి షా
మెదక్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేటపుడు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం తమకున్న స్థిర, చర ఆస్థులు, బ్యాంకు
Read Moreకాంగ్రెస్ లో అసంతృప్తులతో నేతల చర్చలు
ఠాక్రే, రేవంత్, జానారెడ్డి రంగంలోకి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ సొంత పార్టీలోని అసంతృప్తులపై దృష్టి సారించ
Read Moreఐటీ రెయిడ్స్తో బీజేపీకి సంబంధం లేదు : కిషన్ రెడ్డి
శంషాబాద్, వెలుగు: మహేశ్వరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతల ఇండ్లలో ఐటీ రెయిడ్స్పై కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. గురువారం
Read Moreనామినేషన్లకు ముహూర్తం ఎప్పుడుంది.. పండితులను అడుగుతున్న అభ్యర్థులు
నామినేషన్ వేసేందుకు పండితులను కోరుతున్న అభ్యర్థులు నేరడిగొండ, వెలుగు: ఎన్నికల రేసులో ఉన్న ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతు
Read Moreఎక్కడికక్కడ చెక్ పోస్టులు.. 28వ తేదీ నుంచి 30 దాకా రాష్ట్రవ్యాప్తంగా డ్రై డే
320 చెక్పోస్టులు ఏర్పాటు సీఈసీ రాజీవ్కుమార్తో వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్, డీజీపీ హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలు,
Read Moreబీఆర్ఎస్ నిరుద్యోగులను మోసం చేసింది : బోగ శ్రావణి
జగిత్యాల టౌన్ : బీఆర్ఎస్ నిరుద్యోగ యువతను వాడుకొని మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోగ శ్రావణి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ
Read Moreఅవసరమైతే మరిన్ని చెక్పోస్టులు ఏర్పాటు చేస్తం : సీపీ డీఎస్ చౌహాన్
రాచకొండ పరిధిలో ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో రూ.40 కోట్లు సీజ్ చేశాం సీపీ డీఎస్ చౌహాన్ &nb
Read Moreమంచిర్యాల బీజేపీ అభ్యర్థిగా రఘునాథ్
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల నియోజకవర్గ బీజేపీ టికెట్ ఊహించినట్లుగానేఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావుకు దక్కింది. గురువారం రిలీజ్
Read Moreబొగ్గు గనిలో ప్రమాదం.. కార్మికుడు మృతి
హాలర్ తొలగింపు పనులు చేస్తుండగా ఘటన పనిస్థలంలో వెంటిలేషన్ లేకపోవడమే కారణమంటున్న కార్మికులు ర
Read Moreనవంబర్3న బీఆర్ఎస్లోకి కాసాని
ఎర్రవల్లి ఫాంహౌస్లో కేసీఆర్ సమక్షంలో చేరిక హైదరాబాద్, వెలుగు: టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. శుక్
Read Moreగాజాలో భారత సంతతికి చెందిన ఇజ్రాయెల్ సైనికుడు మృతి
గాజా స్ట్రిప్లో హమాస్ ఉగ్రవాదులతో పోరాడుతున్న 20 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన ఇజ్రాయెల్ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు మరో 17 మంది మరణి
Read Moreటాటా మోటార్స్ లాభం రూ. 3వేల783 కోట్లు
న్యూఢిల్లీ : టాటా మోటార్స్ సెప్టెంబర్ 2023 క్వార్టర్లో రూ. 3,783 కోట్ల కన్సాలిడేటెడ్ లాభం సంపాదించింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ మెరుగైన పనితీరే ద
Read Moreకోటక్ జనరల్ ఇన్సూరెన్స్లో 51 శాతం వాటా కొంటున్న జ్యూరిచ్
ముంబై: కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 51 శాతం వాటాని రూ. 4,051 కోట్లకు స్విట్జర్లాండ్ ఇన్సూరెన్స్ కంపెనీ జ్యూరిచ్ కొనుగోలు చేస్తోంది. గ్
Read More












