latest news
గవర్నర్పై సుప్రీంలో కేరళ సర్కారు పిటిషన్
ఏండ్ల తరబడి బిల్లులు పెండింగ్లో పెట్టారని ఆరోపణ న్యూఢిల్లీ: కేరళ అసెంబ్లీ ఆమోదించిన 8 బిల్లులను గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పెండింగ్లో పెట్ట
Read Moreనష్టపరిహారం ఇచ్చేదాకా పనులు చేయనివ్వం: భూ నిర్వాసితులు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలోని నృసింహ (బస్వాపురం) రిజర్వాయర్ నిర్వాసితులు మరోసారి ఆందోళన బాటపట్టారు. తమకు ఇవ్వాల్సిన భూముల పరిహారం, స్ట్రక్చర
Read Moreపత్తి కొనుగోలులో ప్రమాణాలు పాటించాలి : పద్మావతి
జమ్మికుంట, వెలుగు : జమ్మికుంట పత్తి మార్కెట్లో రైతులు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి పద్మావతి అన్నారు. వ్యవసాయ మార
Read Moreఇదేం కమిటీ.. ఇవేం ప్రశ్నలు..?.. ఎథిక్స్ కమిటీపై ఎంపీ మొయిత్రా మండిపాటు
అనైతిక ప్రశ్నలు అడిగారని ఫైర్ విచారణ మధ్యలోనే వాకౌట్ చేసిన టీఎంసీ ఎంపీ తప్పించుకునే ప్రయత్నమన్న చైర్మన్ న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎథిక్స్ క
Read Moreటెన్త్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సం బంధించిన ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ గురు వారం రిలీజ్ అయ్యింది. ఈ నెల17 వరకూ ఎలాం
Read Moreరిజిస్ట్రేషన్ ఆఫీసులో బంధువుల కొట్లాట
దహెగాం, వెలుగు : భూమి అమ్మి రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న తమ బంధువులపై వారి మేనలుళ్లు తహసీల్దార్ ఆఫీసులోనే దాడి చేశా
Read Moreనకిలీ నోట్ల తయారీ ముఠా గుట్టు రట్టు
హసన్ పర్తి, వెలుగు : కారులో నకిలీ నోట్లను తరలిస్తున్న నలుగురు ముఠా సభ్యులను కాకతీయ యూనివర్సిటీ, టాక్స్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
Read Moreఐబ్రోస్ చేయించుకుందని విడాకులు.. వీడియో కాల్లోనే ట్రిపుల్ తలాక్
లక్నో: ఐబ్రోస్ చేయించుకుందని ఓ వ్యక్తి తన భార్యకు వీడియో కాల్ లోనే ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. ఉత్తరప్రదేశ్లో అక్టోబర్ 4న జరిగిన ఈ ఘట
Read Moreనాగర్ కర్నూల్ సీటు జనసేనకు ఇవ్వొద్దని బీజేపీ కార్యకర్తల ఆందోళన
బీజేపీ ఆఫీస్ ముందు ఆ పార్టీ నేత దిలీప్ చారి ఆందోళన హైదరాబాద్, వెలుగు: జనసేనకు నాగర్కర్నూల్సీటు ఇవ్వొద్దని కోరుతూ నాగర్ కర్నూల్ బీజేపీ నేత ది
Read Moreయాపిల్ కంపెనీకి కేంద్రం నోటీసులు
ఐఫోన్లకు థ్రెట్ అలర్ట్ లపై వివరణ ఇవ్వాలని ఆదేశం న్యూఢిల్లీ: యాపిల్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం గురువారం నోటీసులు ఇచ్చింది. ఐఫోన్లకు పంపిన థ్రె
Read Moreముంబైలో ఐదేండ్లల్లో కాలుష్యం డబుల్
దీపావళి తర్వాత మరింత పెరగొచ్చని ఆందోళన క్లైమేట్-టెక్ స్టార్టప్ రెస్పైరర్ లివింగ్ సైన్సెస్ రిపోర్ట్ న్యూఢిల్లీ: దేశంలో వాయు కాలుష్యం నా
Read Moreనామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్, వెలుగు : ఇయ్యాల నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణకు హైదరాబాద్ జిల్లాలోని రిటర్నింగ్ అధికారుల ఆఫీసుల్లో(ఆర్వో సెంటర్లు) అన్ని ఏర్పాట
Read Moreపర్యావరణంపై సైకిల్ రైడ్
పర్యావరణం పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు గండిపేట మండలం నార్సింగిలోని ఎస్పీఎం ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్లు గురువారం సైకిల్ రైడ్ చేపట్టారు. తెల
Read More












