latest news
వృధాగా పోతున్న తాగునీరు.. పట్టించుకోని అధికారులు
నిత్యం గుక్కెడు నీటి కోసం గ్రేటర్ వాసులు గోసపడుతున్నారు. ఏ పూటకు ఆ పూట నీళ్లు తెచ్చుకుంటూ.. కాలం వెళ్లదీస్తున్న దుస్థితి నెలకొంది. అయితే రంగారెడ్డి జి
Read Moreఅన్నదాతే కాదు.. ప్రాణదాత కూడా: 61 ఏళ్ల రైతు.. కిడ్నీలు, లివర్, కళ్లు దానం
హైదరాబాద్: అతడు పంటలు పండించి నలుగురికి అన్నం పెట్టే అన్నదాత మాత్రమే కాదు.. అవదానం చేసి ప్రాణదాత అయ్యాడు. ప్రమాదంలో గాయపడ్డాడు. నాలుగు రోజుల పాటు ఐసీయ
Read Moreసూర్యాపేట జిల్లాలో నీటి సమస్య తీర్చినోళ్లకే ఓటేస్తాం
నేరేడుచర్ల(పాలకవీడు), వెలుగు : తాగునీటి సమస్య తీర్చిన వారికే ఓటు వేస్తామని సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం చెరువు తండా గ్రామస్తులు చెప్పారు. బుధవారం జ
Read Moreహైదరాబాద్లో విషాదం: మూడేళ్ల పిల్లోడి మీదుగా వెళ్లిన స్కూల్ బస్సు..
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. మూడేళ్ల బాలుడిపైకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. కండర్ షైన్ స్కూల్ బస్సు డ్రైవర్
Read Moreచదువుతోనే సమాజంలో గుర్తింపు: పి ఉదయ్ కుమార్
అచ్చంపేట, వెలుగు: కష్టపడి చదివితే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని కలెక్టర్ పి ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోన
Read Moreఅంగన్వాడీ సెంటర్లపై పర్యవేక్షణ ఏదీ?: హరిలాల్
అచ్చంపేట, వెలుగు: మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో అంగన్వాడీ వర్కర్లు పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయడం లేదని, అధికారులు ఏం చేస్తున్నారని ఘనపూర్ &nb
Read Moreకాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలి : తెల్ల శ్రావణ్ కుమార్
తుంగతుర్తి , వెలుగు : అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలని సేవాదళ్ యంగ్ బ్రిగేడ్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్ల శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. బ
Read Moreఅన్నాచెల్లెళ్లకు ఓయూ డాక్టరేట్
హాలియా, వెలుగు : నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలు పీహెచ్డీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్ట
Read Moreఎలక్షన్ టీమ్స్ పక్కాగా డ్యూటీ చేయాలి: వల్లూరు క్రాంతి
గద్వాల, వెలుగు: ఎలక్షన్ టీమ్స్ పక్కాగా డ్యూటీ చేయాలని గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్  
Read Moreబీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం : చలమల్ల నర్సింహ
సూర్యాపేట, వెలుగు : బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చలమల్ల నర్సింహ చెప్పారు. తెలంగాణలో బీసీని సీఎం చేస్తా
Read Moreమేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన రాహుల్ గాంధీ
మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. కుంగిన బ్యారేజ్ పిల్లర్లను పరిశీలించారు. రాహుల్ గాంధీ కాళేశ్
Read Moreకాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం: వంశీకృష్ణ
లింగాల, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ పేర్కొన్నారు
Read Moreఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి: యోగేశ్ గౌతమ్
కోస్గి, వెలుగు: ఎన్నికలు ప్రశాంత వాతావరణలో జరిగేలా చూడాలని ఎస్పీ యోగేశ్ గౌతమ్ ఆదేశించారు. బుధవారం మద్దూర్, కోస్గి పోలీస్ స్టేషన్లను సందర్శించి
Read More












