latest news

128కి చేరిన నేపాల్ భూకంప మృతుల సంఖ్య

ఖట్మండ్: నేపాల్ భూకంప మృతుల సంఖ్య 128కి చేరింది. శుక్రవారం ( నవంబర్4) అర్థరాత్రి భూకంపం సంభవించడంతో జాజర్ కోట్, రుకుమ్ వెస్ట్ జిల్లాల్లో భారీగా ప

Read More

బీజేపీకి హిమాయత్​నగర్ కార్పొరేటర్ రాజీనామా .. బీఆర్ఎస్​లో చేరిన మహాలక్ష్మి, రామన్ గౌడ్ దంపతులు

బషీర్​బాగ్, వెలుగు: బీజేపీకి హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి, ఆమె భర్త బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామన్ గౌడ్ రాజీనామా చేశారు.  నారాయణగూ

Read More

78 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తం: తలసాని శ్రీనివాస్ యాదవ్ 

ఖైరతాబాద్, వెలుగు: అభివృద్ధికి మారుపేరుగా ఉన్న బీఆర్ఎస్​కు జనం మరో అవకాశం ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క

Read More

ఓపీఎస్ అమలు చేయకుంటే గద్దెదించుతం.. కేంద్రానికి ఉద్యోగ నేతల అల్టిమేటం

న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే లోక్ సభ ఎన్నికల్లోగా మళ్లీ పాత పెన్షన్(ఓపీఎస్) విధానాన్ని అమలు చేయకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఉద్యోగ, ఉపాధ్య

Read More

తెలంగాణలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న చలి

Decreasing temperatures in Telangana, telangana weather, telangana weather update, hyderabad weather, latest news, telugu news. సిటీతో పాటు శివారు ప్ర

Read More

కృష్ణుడి ఆశీస్సులు ఉంటే ఎంపీగా పోటీ చేస్త: కంగనా రనౌత్

ద్వారక: శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తానని బాలీవుడ్ యాక్టర్ కంగనారనౌత్ చెప్పారు. శుక్రవారం ఉదయం ద్వారకలోని ద్వారకాద

Read More

దళిత మహిళపై అత్యాచారం.. హత్య చేసి పరార్

ఉత్తరప్రదేశ్​లో దారుణం లక్నో: పిండి మిల్లును శుభ్రం చేసేందుకు వచ్చిన నలభై ఏండ్ల దళిత మహిళపై అత్యాచారం చేసి చంపేశారు. ఆపై ఆమె శరీరాన్ని మూడు ము

Read More

ఆ మూడు పార్టీలూ ఒక్కటే .. ఇంకా 50 వేల బోగస్ ఓట్లున్నయ్

కాంగ్రెస్ నాంపల్లి సెగ్మెంట్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ మెహిదీపట్నం, వెలుగు:  మతోన్మాద మజ్లిస్ కు ఈసారి ఓటమి తప్పదని నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్

Read More

ఇండియా లక్ష్యం.. ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్: మోదీ

    ఫుడ్ వేస్టేజ్​ తగ్గించాలి: మోదీ     మిల్లెట్స్ అన్ని దేశాలకు విస్తరించాలి     ప్రాసెసింగ్ రంగంలో మహ

Read More

కరోనా, డెంగీకి నా ట్రీట్​మెంట్​ను పరిశీలించండి .. ఐసీఎంఆర్​కు డాక్టర్ వసంత్ కుమార్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: కరోనా, డెంగీ వంటి ప్రాణాంతక వ్యాధులకు జనరిక్ మందులతో ర్యాపిడ్​గా ట్రీట్​మెంట్ ఇచ్చి నయం చేయొచ్చని  సుల్తాన్ బజార్ యూపీహెచ్​సీ

Read More

పరకాల బరిలో గ్రీన్​ఫీల్డ్​హైవే నిర్వాసిత రైతులు

   భూసేకరణ ప్రక్రియ రద్దు      చేయకపోవడంపై ఆగ్రహం      భూములను తక్కువ ధరకు తీసుకుంటున్నా స్థా

Read More

ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం: రెండు రోజులు స్కూళ్లకు సెలవు

న్యూఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్యం డేంజర్ లెవల్​కు చేరింది. గురువారం సివియర్ కేటగిరీలో ఉన్న ఎయిర్ క్వాలిటీ.. శుక్రవారం నాటికి సివియర్ ప్లస్ కేటగిరీకి

Read More

కోహీర్​లో జూనియర్​ అసిస్టెంట్​ఏసీబీకి చిక్కిండు

మునిపల్లి (కోహీర్​), వెలుగు: సంగారెడ్డి జిల్లా కోహీర్​ మండలం కవేలి గ్రామానికి చెందిన ఓ రైతుకు భూ రికార్డులు ఇవ్వడానికి  లంచం తీసుకుంటూ తహసీల్దార్

Read More