latest news

మద్యానికి, నోటుకు లొంగొద్దు: ఆకునూరి మురళి 

సూర్యాపేట/కోదాడ, వెలుగు :  ఓటర్లు మద్యానికి, నోటుకు లొంగ వద్దని జాగో తెలంగాణ కన్వీనర్ ఆకునూరి మురళి సూచించారు.  జాగో తెలంగాణ ఆధ్వర్యంలో రెండ

Read More

ఎన్నికల నిబంధనలు అందరూ పాటించాలి: సీపీ స్టీఫెన్ రవీంద్ర

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ అత్తాపూర్ డివిజన్ లో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆకస్మికంగా పర్యటించారు. త్వరలో నిర్వహించే సార్వత్రిక ఎన్న

Read More

రామ మందిరం లోపల చెక్కిన శిల్పాలు.. ఫొటోలు రిలీజ్ చేసిన ట్రస్టు

జనవరి 2024లో ప్రారంభం కానున్న అయోధ్యలోని రామ మందిరం లోపలి చెక్కిన చిత్రాలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం పంచుకుంది. ట్రస్ట్ వారి అధికారిక Xఖాతాలో

Read More

ఘనంగా పొంగులేటి బర్త్ డే వేడుకలు

బూర్గంపహాడ్,వెలుగు: మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వినర్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి బర్త్ డే వేడుకులను  మండలంలో శనివారం ఘనంగా నిర్వహిచారు

Read More

 ప్రచార సామగ్రి ముద్రణకు పర్మిషన్​ తప్పనిసరి: మధుసూదన్ నాయక్

ఖమ్మం టౌన్,వెలుగు: ఎన్నికల నేపథ్యంలో ప్రింటింగ్ ప్రెస్,  కేబుల్ నిర్వాహకులు ఎన్నికల నియమావళికి అనుగుణంగా వ్యవహరించాలని జిల్లా ఉప ఎన్నికల అధికారి,

Read More

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ చీకట్లే : జగదీశ్​రెడ్డి

దేవరకొండ, వెలుగు : కాంగ్రెస్​అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ చీకట్లు అలుముకోవడం ఖాయమని మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలోని సా

Read More

ఈ నెల 31వరకు కొత్త ఓటర్ల నమోదు: ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అర్హులైన వారంతా ఓటర్లుగా నమోదు కావాలని కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల అన్నారు. కలెక్టరేట్​లో పలు శాఖల ఆఫీసర్లతో శనివారం

Read More

మంథనిలో బీజేపీ గెలుస్తుంది : శశిల్ జి.నామోషి

 మంథని, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంథనిలో బీజేపీ గెలిచి చరిత్ర సృష్టిస్తుందని మైసూర్ ఎమ్మెల్సీ శశిల్ జి.నామోషి ధీమా వ్యక్తం చేశారు. శని

Read More

కాంగ్రెస్, బీజేపీలను బొందపెట్టాలె : సుంకె రవిశంకర్

​ గంగాధర, వెలుగు: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను బొందపెట్టాలని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె

Read More

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తా : డీకే అరుణ

గద్వాల, వెలుగు: వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పించే బాధ్యత తనదేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. శనివారం మల్దకల్  మండలం తా

Read More

టూల్స్ గాడ్జెట్స్..ట్రాన్స్‌‌‌‌లేటర్‌‌‌‌‌‌‌‌

ట్రాన్స్‌‌‌‌లేటర్‌ విదేశాలకు వెళ్లినప్పుడు చాలామందికి ఎదురయ్యే సమస్య కమ్యూనికేషన్‌‌‌‌. భాష తెలియక చాలా

Read More

మహిళా శ్రామిక శక్తి 37%కి పెరిగింది.. 'రోజ్‌గార్ మేళా'లో విద్యాశాఖ మంత్రి

2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం 37 శాతానికి పెరిగిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 'రో

Read More

ఒక్కసారి అవకాశమివ్వండి : శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు: లోకల్ వాడినైన  తనను ఆశీర్వదించి సేవ చేసే అవకాశం కల్పించాలని  వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ప్రజలను కోరార

Read More