latest news
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం: మల్లిఖార్జున్ ఖర్గే
మెదక్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా మ
Read Moreనవంబర్లో బ్యాంకులు పని చేసేది 15 రోజులే.. ఎందుకంటే...
నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతోపాటు వివిధ పండుగల సందర్భంగా నవంబర్ నెలలో బ్యాంకులకు ఆర్బీఐ 15 రోజులు సెలవులు ప్రకటించింది. 
Read MoreAndhra Train Accident: ఏపీలో ఘోర రైలు ప్రమాదం..రెండు రైళ్లు ఢీ
ఏపీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి(అక్టోబర్29) రెండు రైళ్లు ఢీకొన్నాయి. విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్&
Read MoreViral News: నాకు అలాంటి భర్తే కావాలి... కండీషన్స్ అప్లై
కాలం మారింది.. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచం మొత్తం చేతిలోకి వచ్చేసినట్టే.. తాజా యగంలో సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. క్రియేటివిటీపై జనాల
Read Moreఎమ్మెల్యే హరిప్రియానాయక్ను నిలదీసిన ప్రజలు
భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు మండలం కొమరారంలో ప్రచారానికి వెళ్ళిన హరిప్రియ నాయక్ ను నిలదీశారు గ్రామస్తులు. తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలన
Read Moreబీసీల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏం చేశాయో చెప్పే దమ్ముందా: కిషన్రెడ్డి
బీసీలపై ఇంతగా ప్రేమ ఒలకబోస్తున్న సోకాల్డ్ కుటుంబ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీల కోసం ఏం చేశారో చెప్పే దమ్ముందా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్
Read Moreఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలకు IAS కౌంటర్
యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఇప్పటికే నారాయణమూర్తి వ్యాఖ్యలపై నెటిజన్లలో తీవ్ర చర్చకు దారి త
Read Moreబీసీలను కేటీఆర్ అవమానించారు..తక్షణమే క్షమాపణ చెప్పాలి: బండి సంజయ్
కరీంనగర్: బీసీలపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటరిచ్చారు. బీసీలను మంత్రి కేటీఆర్ అవమానిస్తున్నారు.. బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పిన తర్వాలే
Read Moreపార్వతీపురం రైల్వేస్టేషన్లో ఏనుగు హల్చల్
పార్వతీపురం మన్యం జిల్లాలో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది.పార్వతీపురం రైల్వేస్టేషన్ తో పాటు పరిసర ప్రాంతాలతో పాటు పలు కాలనీల్లో గజరాజు స్వైరవిహ
Read Moreషూ కాటేస్తుందా... అయితే ఈ వార్త మీకోసమే...
యూత్ ప్యాషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫేస్ క్రీం దగ్గరి నుంచి షూ వరకు జనాలు డిజైన్ పద్దతులు పాటిస్తున్నారు. మొహం, చేతులు అంటే సరే.. చివరక
Read Moreమర్యాదగా మనకు తెలంగాణ ఇవ్వలే.. గోస పెట్టి ఇచ్చిన్రు: సీఎం కేసీఆర్
తెలంగాణ ఇచ్చామని చెప్పుకునేందుకు కాంగ్రెస్ కు సిగ్గుండాలి.. మర్యాదగా మనకు తెలంగాణ ఇవ్వలే.. గోసపెట్టి తెలంగాణ ఇచ్చిన్రు.. ఎంతోమంది విద్యార్థుల త్యాగ ఫల
Read Moreబిగ్ బ్రేకింగ్ : షూటింగ్లో మంచు విష్ణుకు గాయాలు!.. హాస్పిటల్కు తరలింపు
మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘భక్త కన్నప్ప’(Bhakta Kannappa). ఇటీవల శ్రీకాళహస్తిలో పూజా కార
Read Moreఅధికారంలోకి రాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం: ఎంపీ అర్వింద్
జగిత్యాల: బీజేపీ అధికారంలోకి రాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్. మల్లాపూర్ మండలం సిర్పూర్ లో బీజేపీ
Read More












