latest news
అక్టోబర్ 14 నుంచి 24 వరకు సెలవులు..
తెలంగాణలో దసరా పండగల సెలవులు ప్రకటించింది ఉస్మానియా యూనివర్సిటీ. బతుకమ్మ, దసరా పండగలను దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు సెలవులు ఇ
Read Moreఎంత అవమానం : మీకు ఎక్స్ రే తీయాలా.. అయితే లండన్ జూకు వెళ్లండి..
యూకేలో అత్యంత బరువైన వ్యక్తి అయిన జాసన్ హోల్టన్కు చికిత్స చేస్తున్న వైద్యులు క్లిష్టమైన నిర్ణయాన్ని వెల్లడించారు. భారీ కాయంతో ఉన్న అతన్ని ఎక్స్
Read Moreఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమమూర్తులు
ఏపీ హైకోర్టుకు కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హై
Read Moreచంద్రబాబుకు రిలీఫ్.. ఆ కేసులో ముందస్తు తాత్కాలిక బెయిల్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్వల్ప ఊరట లభించింది. ఐఆర్ఆర్ కేసులో ఏపీ హైకోర్
Read Moreచైతన్యపురి జంక్షన్లో రోడ్డుపై భారీ గుంత
హైదరాబాద్ చైతన్యపురి జంక్షన్ లో రోడ్డుపై భారీ గుంత పడింది. ఎల్బీనగర్ నుంచి దిల్ ఘుఖ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు కుంగింది. దీంతో 3 అడుగుల వెడల్
Read Moreమేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో HMT మైదానం అవరణలోని కుంటలో స్థానికులకు మృతదేహం కనిపించ
Read MoreHealth Tip : అక్టోబర్ నెలలో బెస్ట్ ఫుడ్, ఫ్రూట్స్ ఇవే..
వర్షాకాలం ముగింపు, శీతాకాలం ప్రారంభానికి మధ్యలో వచ్చే అక్టోబర్ లో వేడి అత్యంత ఎక్కువగా ఉంటుంది. ఈ వేడిని ఎదుర్కొనేందుకు, ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉండేంద
Read Moreకుటుంబ సభ్యుల మృతదేహాలను గుర్తించలేక..ఇజ్రాయెల్ వాసుల అవస్థలు
హమాస్ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన వారి మృతదేహాల కోసం ఇజ్రాయెల్ సైనిక శిబిరాల వద్ద పడిగాపులు పడుతున్నారు. దక్షిణ ఇజ్రాయెల్ లోని రామ్లా
Read Moreఇంత కిరాతకం ఏంటీ : టాక్సీ డ్రైవర్ ను 200 మీటర్ల ఈడ్చుకెళ్లారు
ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో రోడ్డుపై కొందరు దుండగులు.. 43 ఏళ్ల టాక్సీ డ్రైవర్ ను దాదాపు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించా
Read Moreకామారెడ్డి జిల్లాలో భారీగా పట్టుబడ్డ నగదు.. రూ. 2.40 లక్షలు సీజ్
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. కామారెడ్డి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. మద్నూరు మండలం సలాబత్పూర్
Read Moreఇజ్రాయెల్ యుద్ధంతో ఎగిరి గంతేస్తున్న ఐటీ ఉద్యోగులు
ప్రస్తుతం ఇజ్రాయెల్ లో హమాస్ ఉగ్రవాదుల దాడులు, ఇజ్రాయెల్ సైన్యం ప్రతీకార దాడులతో భీకర యుద్దం కొనసాగుతోంది. ఈ సమయంలో అక్కడి టెక్ కంపెనీ ల పరిస్థి
Read Moreహైదరాబాద్ మర్యాద, ఆతిధ్యం అద్భుతం : భజన చేస్తున్న పాకిస్తాన్ క్రికెటర్లు
సెప్టెంబరు 27న హైదరాబాద్కు వచ్చినప్పటి నుంచి హైదరాబాద్లో లభించిన ఆతిథ్యాన్ని పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ కొనియాడాడు. శ్రీలంకతో జర
Read Moreషాకింగ్: ఢిల్లీలో రూ.4 కోట్లు కొట్టేశారు.. పాలస్తీనా హమాస్ అకౌంట్లో పడ్డాయి..
పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులతోపాటు, సైనికులు చనిపోయారు. ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం హమాస్ తీవ్రవాద
Read More












