latest news
బీఆర్ఎస్ నేతలకే దళిబంధు : సంకినేని వరుణ్ రావు
గరిడేపల్లి, వెలుగు: అధికార పార్టీ నాయకులకే దళిత బంధు ఇస్తున్నారని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు సంకినేని వరుణ్ రావు ఆరోపించారు. గరిడేపల్లి మండలం పోను
Read Moreసమస్యలు పరిష్కారం కాకపోతే నేనే పోరాటం చేస్తా : రమేశ్బాబు
వేములవాడ, వెలుగు : ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కాకుంటే తానే పోరాటం చేస్తానని, ఈ సమస్యపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పోరాటం చేశానని వేములవాడ ఎమ
Read Moreఆలేరులో రూ. 80 వేలు లంచం తీసుకుంటూ దొరికిన పీఆర్ ఏఈ
యాదాద్రి, వెలుగు: పంచాయతీ రాజ్ ఏఈ.. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. కాంట్రాక్టర్ శ్రీశైలం ఆలేరు మండలం
Read Moreస్టేషన్ ఘన్పూర్కు నేనే సుప్రీం.. ఎవరికి భయడేది లేదు: రాజయ్య
స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. స్టేషన్ ఘనపూర్ కు తానే సుప్రీమని చెప్పారు. ప్రస్తుతం ఘన్ పూర్
Read Moreకేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నకిరేకల్, ( వెలుగు): ప్రజలు మాయల ఫకీరు మాటలు చెప్పే కేసీఆర్ను నమ్మి మోసపోవద్దని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. &nb
Read Moreబీఆర్ఎస్కు పూర్తి మెజార్టీ వస్తుంది: నిరంజన్రెడ్డి
జడ్చర్ల టౌన్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రి నిరంజన్రెడ్డి జోస్యం చెప్పారు. శనివ
Read Moreప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు : మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం టౌన్,వెలుగు; ప్రతీ వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందించామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం అర్బన్ మండలం మల్లేమడుగు
Read Moreఫారెస్ట్ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు : గిరిజనులు
సత్తుపల్లి, వెలుగు: పోడు భూముల్లో అటవీ అధికారులు పంటను ధ్వంసం చేశారని శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వార
Read Moreరాహుల్ అందరికీ ఆత్మీయుడే: సరిత
గద్వాల, వెలుగు: బీజేపీ లీడర్లకు రాహుల్ గాంధీ రావణుడిగా కనిపించినా భారతీయులందరికీ ఆత్మీయుడేనని జడ్పీ చైర్ పర్సన్ సరిత తెలిపారు. శనివారం సాయంత్రం
Read Moreఎలక్షన్ రూల్స్ను పకడ్బందీగా అమలు చేయాలి : ఇలా త్రిపాఠి
ములుగు, వెలుగు : ఎలక్షన్ రూల్స్ను పకడ్బందీగా అమలు చేయా
Read Moreఫ్రెండ్లీ పోలీసింగ్, శాంతి భద్రతలే లక్ష్యం: మహమూద్ అలీ
ఆమనగల్లు, వెలుగు: ఫ్రెండ్లీ పోలీసింగ్, శాంతి భద్రతల పరిరక్షణే రాష్ట్ర పోలీసుల లక్ష్యమని హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల
Read Moreబ్రేక్ ఫాస్ట్ స్కీంను పరిశీలించిన డీఈఓ
శివ్వంపేట, వెలుగు: మండలంలోని చిన్న గొట్టిముక్కుల గ్రామంలో జడ్పీ హైస్కూల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీం అమలు తీరును శనివారం డీఈఓ రాధాకిషన్
Read Moreయాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ..ఉచిత దర్శనం 3 గంటలు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నరసింహ స్వామిని దర్శించుకోవడానికి బారులు తీ
Read More












