latest news

బీఆర్‌‌ఎస్‌ నేతలకే దళిబంధు : సంకినేని వరుణ్ రావు

గరిడేపల్లి, వెలుగు:  అధికార పార్టీ నాయకులకే దళిత బంధు ఇస్తున్నారని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు సంకినేని వరుణ్ రావు ఆరోపించారు. గరిడేపల్లి మండలం పోను

Read More

సమస్యలు పరిష్కారం కాకపోతే   నేనే పోరాటం చేస్తా : రమేశ్‌‌‌‌బాబు

వేములవాడ, వెలుగు : ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కాకుంటే తానే పోరాటం చేస్తానని, ఈ సమస్యపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పోరాటం చేశానని  వేములవాడ ఎమ

Read More

ఆలేరులో రూ. 80 వేలు లంచం తీసుకుంటూ దొరికిన పీఆర్​ ఏఈ

యాదాద్రి, వెలుగు: పంచాయతీ రాజ్ ఏఈ.. కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. కాంట్రాక్టర్​ శ్రీశైలం ఆలేరు మండలం

Read More

స్టేషన్ ఘన్పూర్కు నేనే సుప్రీం.. ఎవరికి భయడేది లేదు: రాజయ్య

స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్  ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. స్టేషన్ ఘనపూర్ కు తానే సుప్రీమని చెప్పారు. ప్రస్తుతం ఘన్ పూర్

Read More

కేసీఆర్‌‌ మాటలు నమ్మి మోసపోవద్దు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నకిరేకల్, ( వెలుగు): ప్రజలు మాయల ఫకీరు మాటలు చెప్పే కేసీఆర్‌‌ను నమ్మి మోసపోవద్దని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. &nb

Read More

బీఆర్ఎస్​కు పూర్తి మెజార్టీ వస్తుంది: నిరంజన్​రెడ్డి

జడ్చర్ల టౌన్​, వెలుగు: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బీఆర్ఎస్​ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రి నిరంజన్​రెడ్డి జోస్యం చెప్పారు. శనివ

Read More

ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు :  మంత్రి పువ్వాడ అజయ్​

ఖమ్మం టౌన్,వెలుగు; ప్రతీ వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందించామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం అర్బన్ మండలం మల్లేమడుగు

Read More

ఫారెస్ట్ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు : గిరిజనులు

సత్తుపల్లి, వెలుగు:  పోడు భూముల్లో అటవీ అధికారులు పంటను ధ్వంసం చేశారని శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వార

Read More

రాహుల్ అందరికీ ఆత్మీయుడే: సరిత

గద్వాల, వెలుగు: బీజేపీ లీడర్లకు రాహుల్ గాంధీ రావణుడిగా కనిపించినా భారతీయులందరికీ ఆత్మీయుడేనని జడ్పీ చైర్ పర్సన్  సరిత తెలిపారు. శనివారం సాయంత్రం

Read More

ఎలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌ను పకడ్బందీగా అమలు చేయాలి : ఇలా త్రిపాఠి

ములుగు, వెలుగు : ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌ను పకడ్బందీగా అమలు చేయా

Read More

ఫ్రెండ్లీ పోలీసింగ్, శాంతి భద్రతలే లక్ష్యం: మహమూద్ అలీ

ఆమనగల్లు, వెలుగు: ఫ్రెండ్లీ పోలీసింగ్, శాంతి భద్రతల పరిరక్షణే రాష్ట్ర పోలీసుల లక్ష్యమని హోం మంత్రి మహమూద్  అలీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల

Read More

బ్రేక్​ ఫాస్ట్​ స్కీంను పరిశీలించిన డీఈఓ

శివ్వంపేట, వెలుగు:  మండలంలోని  చిన్న గొట్టిముక్కుల గ్రామంలో జడ్పీ  హైస్కూల్​లో బ్రేక్​ ఫాస్ట్​ స్కీం అమలు తీరును శనివారం డీఈఓ రాధాకిషన్

Read More

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ..ఉచిత దర్శనం 3 గంటలు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నరసింహ స్వామిని దర్శించుకోవడానికి బారులు తీ

Read More