latest news

నూతన మండలంగా బీరవెల్లి

సారంగాపూర్, వెలుగు: సారంగాపూర్ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ బీరవెల్లిని నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రైమరీ నోటిఫికేషన్ జారీ

Read More

లెదర్ ఫ్యాక్టరీని ఉపయోగంలోకి తేండి :

ఆర్మూర్, వెలుగు: 2003లో కాంగ్రెస్ హయాంలో ఆర్మూర్​లో శంకుస్థాపన చేసిన మినీ లేదర్ పార్క్ ఉపయోగంలోకి తీసుకురావాలని పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకట

Read More

కామారెడ్డి బీఆర్ఎస్​లో ఫ్లెక్సీ గొడవ

ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంతో పంచాయితీ  కామారెడ్డి, కామారెడ్డి టౌన్: కామారెడ్డి బీఆర్ఎస్​లో వర్గపోరు మంత్రి కేటీఆర్​టూర్​సందర్భంగా రచ్చకెక్కి

Read More

బెజ్జూరు సొసైటీల రుణమాఫీ అమలు చేయాలి: హరీశ్ బాబు

కాగజ్ నగర్, వెలుగు: ప్రభుత్వం మంజూరు చేసిన రైతు రుణమాఫీని బెజ్జూర్ మండల కేంద్రంలోని సహకార బ్యాంకులో వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు

Read More

మంత్రి సభలో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి.. 15 మందిని అరెస్టు చేసిన పోలీసులు

చెన్నూర్, వెలుగు: చెన్నూరులో మంత్రి హరీశ్ రావు సభలో ప్లకార్డులతో నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ లీడర్లు దాడి చేశారు. చెన్నూరులో అభివృద్

Read More

చీజ్​తో..డిమెన్షియాకు చెక్! 

కొన్ని అలవాట్లు ఎంత ప్రయత్నించినా మానలేరు చాలామంది. అందులో చీజ్ ఎక్కువగా వాడడం, టీ రోజూ తాగడం. నిజానికి ఈ రెండింటినీ రోజుకు ఎంత మోతాదులో తీసుకుంటున్నా

Read More

అమిత్ షా సభను విజయవంతం చేయండి: ప్రేమేందర్ రెడ్డి

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 10న జరుగునున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభను విజయవంతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ

Read More

అభివృద్ధిలో నిర్మల్ అగ్రస్థానంలో ఉంది: అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్, వెలుగు: అభివృద్ధిలో నిర్మల్ జిల్లా అగ్రస్థానంలో ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు

Read More

న్యాయసేవలకు దూరమయ్యామనే భావన రానీయొద్దు : సామ్​కోషి

నిజామాబాద్, వెలుగు: సామాన్య ప్రజలు న్యాయసేవలకు దూరం కాకుండా పనితీరు ఉండాలని హైకోర్టు జడ్జి పి.సామ్​కోషి పేర్కొన్నారు. వ్యవస్థపై నెగెటివ్​ఆలోచన రానీయకు

Read More

గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి : మహ్మద్​ షకీల్

ఎడపల్లి, వెలుగు: గ్రామీణ ప్రాంతాలు ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే, దేశం ప్రగతిపథంలో ముందుకు సాగుతుందని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్​షకీల్ పేర్కొన్నారు. శనివా

Read More

సమాచార హక్కుచట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి : లేగ్గేల రాజు

ఎల్లారెడ్డి, వెలుగు: సమాచార హక్కుచట్టాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని రాష్ట్ర ఆర్టీఐ ప్ర

Read More

ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం ఆందోళన : బి.ప్రసాద్

నిజామాబాద్ సిటీ, వెలుగు: గ్రామీణ ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం ఈ నెల 11న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్

Read More

కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధానాన్ని లూటీ చేస్తోంది : షబ్బీర్​అలీ

 కామారెడ్డిటౌన్, వెలుగు: కేసీఆర్​ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్​నేత షబ్బీర్​అలీ విమర్శించారు. శనివారం కామారెడ్డిలో

Read More