latest news

బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్.. సోషల్ మీడియాలో!

అభ్యర్థులు వీళ్లేనంటూ వైరల్​గా మారిన జాబితా   అందులో 98 శాతం మంది సిట్టింగులే తమ పరిస్థితి ఏంటని మిగతా వాళ్లలో ఆందోళన    హై

Read More

డీసీసీ పంచాయితీ!.. పార్టీలు మారిన వ్యక్తికి పదవులా..?

అండెం సంజీవ రెడ్డి ఎంపికను వ్యతిరేకిస్తున్న నేతలు పార్టీలు మారిన వ్యక్తికి పదవులా..? అని కామెంట్లు సోషల్​ మీడియాలో వైరల్​అవుతున్న పోస్టులు ఎమ

Read More

బీఆర్ఎస్‌లో కొత్త రచ్చ .. పట్టించుకోని హైకమాండ్

సిట్టింగులకు టికెట్​ఇస్తే పనిచేయమంటున్న సెకండ్​ క్యాడర్​ వద్దన్నా టికెట్​ఇస్తే పార్టీని వీడేందుకు రెడీ  ఆల్టర్‌‌నేట్​ ఆలోచనల్లో

Read More

విలేజ్​ క్యాడర్​పై పార్టీల ఫోకస్.. అసంతృప్త లీడర్లే టార్గెట్

స్కీములు, డబ్బులు ఎరవేస్తూ చేరికలపై నజర్ గ్రామాల్లో ప్రత్యేక టీమ్ ల పర్యటనలు అసంతృప్త లీడర్లే టార్గెట్ జంపింగ్  జిలానీలను బుజ్జగిస్తున్న

Read More

కొత్తవి కడ్తలేరు.. పాతవి కూల్చుతున్రు

కొమురవెల్లిలోడొనర్స్ ​గదులకు ఎసరు 21 గదుల కూల్చివేతకు ప్రతిపాదనలు మూడేండ్ల కింద ప్రారంభమైన 50 గదుల పనులు ఇప్పటికీ పూర్తి కాలే సిద్దిపేట/కొ

Read More

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఖరీదైన పార్టీలు

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ ఖరీదైన పార్టీలని, మద్యం దరఖాస్తుల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రూ.వేల కోట్లు దోచుకుంటుంటే.. ఎమ్మెల్యే టిక్కెట్ కు దర

Read More

అసెంబ్లీ టికెట్ల కోసం.. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ గండం

ఉమ్మడి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య ‘పవర్‌’వార్‌ అసెంబ్లీ టికెట్‌‌ కోసం ప్రయత్నాలు చ

Read More

బీజేపీలో బీసీ వాదం.. ఎక్కువ టికెట్లు ఇవ్వాలంటున్న నేతలు

హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది బీజేపీలో బీసీ వాదం పెరుగుతున్నది. ఈసారి బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని హైకమాండ్​పై ఒత్తిడి తీసుకువచ్చ

Read More

కోకాపేట్, బుద్వేల్ భూములు కొన్నది.. కేసీఆర్ బినామీలే

హైదరాబాద్, వెలుగు:  ఎకరానికి వంద కోట్లు పెట్టగలిగేలా బీఆర్ఎస్​ నేతలు ఎదిగారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేదలు మాత్రం పేదలుగానే ఉంటున్

Read More

కన్యా రాశిలోకి కుజుడు : ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అంగారకుడు  (కుజుడు) కన్యారాశిలోకి  ఆగస్ట్ 18 న ప్రవేశించాడు. కుజుడు (అంగారకుడు)  ధైర్యం, శౌర్యం, దాంపత్యం, స

Read More

ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతంగా హిమాచల్ ప్రదేశ్‌

ఎడతెరిపి లేని వానలు..వరదల వల్ల భారీగా  ఆస్తి, ప్రాణ నష్టం కారణంగా  హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.. ఆ  రాష్ట్రాన్ని 'ప్రకృతి విపత్తు ప్ర

Read More

శ్రావణ మాసంలో శనివారం ప్రత్యేకత ఏంటి... ఏ పూజ చేస్తే మంచిది

జ్యోతిష్యాన్ని నమ్మేప్రతిఒక్కరూ శ్రావణమాసం కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తుంటారు. శ్రావణమాసం శనివారానికి (ఆగస్టు 19)  మరింత ప్రాధాన్యత సంతరించుకుంది

Read More

మధ్య తరగతి ప్రజల ఆదాయం మస్తు పెరిగిందంట..పదేళ్లలో లక్షాధికారులయ్యారు

దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆదాయం గణనీయంగా పెరిగింది. పదేళ్లక్రితం దేశ మధ్యతరగతి ప్రజల ఆదాయం రూ.4.4 లక్షలు ఉంటే గతేడాది వీరి ఆదాయం రూ. 13 లక్షలకు చేరుకుం

Read More