latest news

వరదల చుట్టే .. వరంగల్‌‌‌‌‌‌‌‌ పాలిటిక్స్

మొదట రూ. 3,800 ఇస్తామన్న మంత్రి ఎర్రబెల్లి వరద నివారణ, ఆర్థికసాయంపై స్పందించని ప్రభుత్వం  ఆందోళనకు దిగుతున్న ప్రతిపక్షాలు వరంగల్‍

Read More

వాళ్లిద్దరి కుక్కలు అరుచుకున్నాయి.. తుపాకీతో ఇద్దరిని కాల్చి చంపిన బ్యాంక్ సెక్యూరిటీ గార్డు

రెండు కుక్కల కొట్లాట యజమానులు గొడవ పడి హత్య చేసుకునే వరకు వెళ్లింది. వినడానికి విచిత్రంగా ఉన్న నిందితుడు తుపాకీతో కాల్చిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైర

Read More

ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తాం.. ఏఐసీసీ పరిశీలకుడు ఎంకే మంగళం

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో  అన్ని సీట్లు గెలుస్తామని ఏఐసీసీ పార్లమెంట్ పరిశీలకుడు రంగరాజన్ మోహన్ కుమార్ మంగ

Read More

మోకాళ్లపై నిలబడి ఏఎన్ఎంల నిరసన 

కంది, వెలుగు :  సెకండ్​ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డీఎం హ

Read More

దొరలను గద్దె దించాలి: అల్గిరెడ్డి  ప్రవీణ్​రెడ్డి

హుస్నాబాద్​, వెలుగు : తండాల తండ్లాట పోవాలంటే దొరలను గద్దె దించాలని మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్​రెడ్డి సూచించారు. బీఆర్ఎస్​ దొరల పాలనలో గిరిజన త

Read More

గృహలక్ష్మి దరఖాస్తులను సరిగా పరిశీలించాలి: డాక్టర్ శరత్

సంగారెడ్డి టౌన్, వెలుగు : గృహలక్ష్మి పథకం కోసం వచ్చిన దరఖాస్తులను ఆయా టీమ్స్  క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధిక

Read More

ఆర్టీసీ బస్సులో చైన్​స్నాచింగ్..ప్యాసింజర్ ఫిర్యాదుతో దొంగ అరెస్ట్

బషీర్​బాగ్, వెలుగు: ఆర్టీసీ బస్సులో చైన్ స్నాచింగ్​కు పాల్పడ్డ దొంగను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగార

Read More

పాఠం చెప్పిన కలెక్టర్..  పలు స్కూళ్లలో తనిఖీ

నిర్మల్, వెలుగు: నిర్మల్​జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి గురువారం పలు స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోన్ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్, జూన

Read More

భిక్షాటన చేయిస్తుండు.. తెచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుండు

నిందితుడిని అరెస్ట్ చేసిన టాస్క్​ఫోర్స్  బషీర్​బాగ్, వెలుగు: సిటీలో చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో భిక్షాటన చేయిస్తూ.

Read More

మూసీ తీరాన ఉండే 10 వేల మందికి డబుల్ ఇండ్లు: మంత్రి కేటీఆర్

గ్రేటర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సిటీ అభివృద్ధి, భవిష్యత్ పై చర్చ  హైదరాబాద్, వెలుగు: మూసీ నది ఒడ్డున నివసించే 10 వేలమంది పేదలకు డబుల్ బెడ్

Read More

కాలమేదైనా తాగేందుకే చెలిమె నీళ్లే..

ఈ చిత్రం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలోని వాగులోనిది. కాలం ఏదైనా ఇక్కడ ప్రజలు వాగులో చెలిమె నీటినే తాగుతున్నారు. మహిళలు, యువతులు

Read More

రెండు రోజుల్లో రూ.800 తగ్గిన బంగారం.. వెయ్యి తగ్గిన వెండి

దేశంలో బంగారం ధరలు శుక్రవారం మరోసారి తగ్గాయి.10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 350 తగ్గి రూ. 54,100కి చేరింది. గురువారం ఈ ధర రూ. 54,450గా ఉండేది. 2

Read More

GHMC: సమ్మెకు దిగిన జీహెచ్ఎంసీ కార్మికులు

జీహెచ్ఎంసీ( GHMC) కార్మికులు ఇవాళ్టి(ఆగస్టు 18) నుంచి సమ్మెబాట పట్టారు. ఎల్బీనగర్  జీహెచ్ఎంసి సర్కిల్   కార్యాలయం ముందు మున్సిపల్ కార్మ

Read More