రెండు రోజుల్లో రూ.800 తగ్గిన బంగారం.. వెయ్యి తగ్గిన వెండి

రెండు రోజుల్లో రూ.800 తగ్గిన బంగారం.. వెయ్యి తగ్గిన వెండి

దేశంలో బంగారం ధరలు శుక్రవారం మరోసారి తగ్గాయి.10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 350 తగ్గి రూ. 54,100కి చేరింది. గురువారం ఈ ధర రూ. 54,450గా ఉండేది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 380 తగ్గి.. రూ.59,020కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 59,400గా ఉండేది. 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,250గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,170గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,100 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​59,020గా ఉంది. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 54,560గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,520గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 54,100గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 59,020గాను ఉంది.
హైదరాబాద్లో.. 
హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 54,100గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,020గా నమోదైంది. అహ్మదాబాద్​లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు కూడా తగ్గాయి. ప్రస్తుతం100 గ్రాముల వెండి ధర రూ. 7,250గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 500 తగ్గి.. రూ. 72,500కి చేరింది. గురువారం ఈ ధర రూ. 73,000గా ఉండేది.హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 75,700 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.72,500.. బెంగళూరులో రూ.72,000గా ఉంది.