V6 News

latest news

పోస్టల్ శాఖలో 30 వేలకు పైగా ఉద్యోగాలు..టెన్త్ పాసైతే చాలు..

పదవ తరగతి అర్హతతో దాదాపు 30 వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఇండియా పోస్ట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో indiapo

Read More

కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో నిండిపోయిన వర్షపు నీరు

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మున్సిపల్ పరిధిలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిస్థితి అద్వానంగా మారింది. వర్షపు నీరంతా బయటకు వెళ్లకుండా ఆసుపత్రి ఆవరణలో

Read More

ఆవు కడుపులో 30 కిలోల ప్లాస్టిక్‌..ఇంకొన్ని రోజులే ఆగితే ..

ఒడిశాలోని బెర్హంపూర్‌లోని ప్రభుత్వ పశువైద్యశాల వైద్యులు ఆవు కడుపులో నుంచి దాదాపు 30 కిలోల బరువున్న ప్లాస్టిక్ సంచులను తొలగించారు. సత్య నారాయణ్&zw

Read More

మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు..

అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశం ముగిసింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మూడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు న

Read More

నా జుట్టు నాకు కావాలి.. బ్యూటీ పార్లర్ సీజ్ చేయాలని బాధితురాలి డిమాండ్

నా జుట్టు నాకు కావాలని బ్యూటీ పార్లర్ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బ్యూటీ పార్లర్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేసింది. హెయిర్ కలర్ కోసం అబిడ్స్ లోని

Read More

మంత్రి కేటీఆర్తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్ ను సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. ఈ సందర్భం

Read More

బోయిన్పల్లిలో రోడ్డు ప్రమాదం.. వైష్ణవి మృతి

బోయిన్ పల్లి రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని వైష్ణవి..  సుచిత్ర రష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 ఆగస్టు 03న  మృతి చెందింది.  న

Read More

బీఆర్ఎస్ పార్టీకి సాయన్న లేని లోటు పూడ్చలేనిది : కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్నకు సభ నివాళులర్పించింది.  కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్

Read More

కేసీఆర్‌‌, కేటీఆర్‌‌ వరంగల్‌‌కు ఎందుకొస్తలే ?: ఎర్రబెల్లి ప్రదీప్‌‌రావు

వరంగల్‍, వెలుగు : వర్షాలు, వరదలతో ఆగమాగం అవుతున్న వరంగల్‌‌కు వచ్చేందుకు సీఎం కేసీఆర్‌‌, మంత్రి కేటీఆర్‌‌కు టైం లేదా

Read More

ఫైనాన్స్​ కంపెనీ వేధింపులు ఎక్కువైనయ్.. మధిరలో ఆఫీస్​ ముందు బాధితుల నిరసన

మధిర, వెలుగు: మధిరలోని మహేంద్ర ఫైనాన్స్ కంపెనీ వేధింపులు ఎక్కువయ్యాయని బాధితులు బుధవారం కంపెనీ ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు. రైతు సంఘం జిల్లా నాయకులు మ

Read More

శ్మశాన వాటికను కబ్జా చేస్తున్నరు: భూక్యా మంజీ నాయక్‌

హుజూర్ నగర్, వెలుగు: మఠంపల్లి మండలం రఘునాధపాలెంలోని శ్మశాన వాటికను కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు భూక్యా మంజీ నాయక్&zwnj

Read More

108 అంబులెన్స్ ‌‌లు ప్రారంభం: గొంగిడి సునీత

యాదగిరిగుట్ట, వెలుగు: మారుమూల గ్రామాల ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత చెప్పారు. యాదాద్రి జిల్లా

Read More

పేద ప్రజల సేవ కోసమే కాకా ఫౌండేషన్: డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి

పెద్దపల్లి, వెలుగు: కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు సేవ చేసేందుకే కాకా ఫౌండేషన్ ఏర్పాటు  చేసినట్టు కాకా ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యు

Read More