V6 News

latest news

మణిపుర్​ హింసాకాండ.. 6వేలకు పైగా కేసులు నమోదు

మణిపుర్​లో జాతుల మధ్య.. రిజర్వేషన్ రేపిన కార్చిచ్చులో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ గొడవల్లో ఇప్పటి వర

Read More

బోధన్​ ఆర్డీవోగా .. బి.రాజాగౌడ్​ బాధ్యతలు

బోధన్, వెలుగు: బోధన్​ఆర్డీవోగా బురుగు రాజాగౌడ్​ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బోధన్​ ఆర్డీవోగా పనిచేసిన రాజేశ్వర్​బదిలిపై కోరుట్లకు వెళ్లారు. ఈ సంద

Read More

నిజామాబాద్ లో వీడని వాన

నిజామాబాద్, వెలుగు: మంజీరా, గోదావరి, హరిద్రా నదులు ఒక చోట కలిసే (త్రివేణి సంగమం) రెంజల్​మండలం కందకుర్తి వద్ద వరద నీటి ఉధృతి కొనసాగింది. మహారాష్ట్రకు వ

Read More

అమెరికా అమాంతం పెరిగిన బియ్యం ధరలు.. స్టోర్లలో నోస్టాక్ బోర్డులు..

భారత్ ఎగుమతులపై నిషేధంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి.  ముఖ్యంగా అమెరికాలో  రేట్లు భారీగా పెరిగాయి. డల్లా

Read More

రెంజల్​ రైతులు దీక్షలు విరమించాలి: బోధన్​ ఎమ్మెల్యే షకీల్​

బోధన్, వెలుగు: రోడ్డు నిర్మాణం కోసం రెంజల్​మండల రైతులు కొనసాగిస్తున్న దీక్షలను వెంటనే విరమించుకోవాలని బోధన్​ఎమ్మెల్యే మహ్మద్​షకీల్​ కోరారు. శుక్రవారం

Read More

స్కానింగ్​ సెంటర్లపై కఠిన చర్యలు: డీఎంహెచ్​వో సుదర్శనం

నిజామాబాద్, వెలుగు: లింగనిర్ధారణ చేసే స్కానింగ్​ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్​వో సుదర్శనం పేర్కొన్నారు. భ్రూణ హత్యలను పూర్తిస్థాయిలో అర

Read More

తెలంగాణలో యువత జీవితాలు మారలేదు : రాజారమేశ్

కోల్​బెల్ట్​,వెలుగు : బీఆర్​ఎస్​ పాలనలో యువత  జీవితాలు మారలేదని నియోజకవర్గ  కాంగ్రెస్​ లీడర్​ డాక్టర్​ రాజారమేశ్​ అన్నారు. శుక్రవారం సాయంత్ర

Read More

కడెం ప్రాజెక్టు పైకి  ఎమ్మెల్యే, కలెక్టర్   

కడెం, వెలుగు : ఎగువ నుంచి భారీగా వరదనీరు వస్తున్న సమాచారం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మె ల్యే రేఖ నాయక్  కడెం ప్రాజెక్టుకు ప్రాజెక్టు వద్దకు చేర

Read More

అంగట్లో మీ సేవా సర్టిఫికెట్లు

గుడిహత్నూర్,వెలుగు : మీసేవా సెంటర్లలో రావాల్సిన క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ ప్రైవేట్‌ సీఎస్సీ సెంటర్‌లో జారీ చేసిన సంఘటన మండలంలో ఆలస్యం

Read More

నానాజీపూర్ వాటర్ ఫాల్స్ అందాల కనువిందు

ఐదు రోజులుగా కురుస్తున్న వానలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో శంషాబాద్​లోని నానాజీపూర్ వాటర్ ఫాల్స్ అందాలు కనువిందు చేస్తున్నాయి. ప్రతి ఏడాది వానాకాల

Read More

భారత్​లోనే యూత్​ ఎక్కువ.. వారి కోసం అవకాశాలు ఎదురు చూస్తున్నాయ్​..: కిషన్​రెడ్డి

భారత్​లోనే యువత ఎక్కువగా ఉందని.. వారి కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు.  జు

Read More

డీజిల్​ ట్యాంక్​ లీక్.. లారీలు దగ్ధం

డీజిల్​ట్యాంక్ లీక్​ అయి లారీలు దగ్ధం అయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలూరుపాడు మండల కేంద్రానికి

Read More

స్నానం చేయాలంటే ట్యాంకర్​ రావాలే.. నీళ్లు లేక వంట చేయడంలో ఆలస్యం

స్టూడెంట్స్​కు సమయానికి ఫుడ్ కూడా పెట్టట్లే ముదిగొండ సోషల్ వెల్ఫేర్ స్కూల్/కాలేజీలో పాడైన బోరు నాలుగు రోజులుగా స్టూడెంట్స్​ఇబ్బందులు పిల్లలను

Read More