V6 News

latest news

సాగర్ జలాలపై కేఆర్ఎంబీ ఆర్డర్

ఏపీకి 4.20, తెలంగాణకు 8.50 టీఎంసీలు హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్​ ప్రాజెక్టు నుంచి ఏపీ ఈ నెలాఖరు వరకు 4.20 టీఎంసీలు, తెలంగాణ సెప్టెంబర్​ నెలాఖర

Read More

హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా నిధులియ్యలే.. సీసీఎస్​కు రూ.200 కోట్లు రిలీజ్ చేయని ఆర్టీసీ

హైదరాబాద్, వెలుగు: సీసీఎస్​కు రూ.200 కోట్లు విడుదల చేయాలని ఆర్టీసీకి హైకోర్టు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగిసింది. అయితే, ఆర్టీసీ మాత్రం సీసీఎస్​కు నిధ

Read More

తెలంగాణలో అభివృద్ధి పనులకు రూ. 3వేల747 కోట్లు రిలీజ్

ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీబీనగర్ ఎయిమ్స్, హైదరాబాద్ నిమ్స్, ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ కాకతీయ మెడ

Read More

సీఎం కేసీఆర్ ఇలాకాలో అభివృద్ధి పనులు అయితలేవ్​!

తూప్రాన్, మనోహరాబాద్​లో ఏండ్ల కింద అభివృద్ధి పనులు మంజూరు వర్క్స్​లో కొనసాగుతున్న డిలే.. అసహనం వ్యక్తం చేస్తున్న స్థానికులు  మెదక్/తూ

Read More

జలవనరుల్లో గలగల.. మూసీ పరీవాహక ప్రాంతాల్లో అలర్ట్..

హైదరాబాద్​లోని జంట జలాశయాలకు వరద ప్రవాహం పెరిగింది. హిమాయత్ సాగర్​కు 1,200 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తున్నది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.

Read More

ఫారిన్‌‌ కంపెనీల్లో షేర్స్‌‌ కొంటామని మోసం

రూ.318 కోట్లు వసూలు చేసిన కంపెనీలు రెండు కంపెనీలకు చెందిన రూ.59.37 కోట్ల ఆస్తులను అటాచ్‌‌ చేసిన ఈడీ హైదరాబాద్‌‌, వెలుగు: ఫారిన

Read More

మోకిలాలో హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం

హైదరాబాద్‌ వెలుగు : సిటీ శివారులోని  మోకిలాలో హెచ్‌ఎండీఏ లే ఔట్లలో  ప్లాట్ల అమ్మకానికి  శుక్రవారం ప్రీ బిడ్ మీటింగ్‌ నిర

Read More

వారంలో గ్రూప్-1 ఫైనల్ కీ!.. ఏర్పాట్లు చేస్తున్న టీఎస్​పీఎస్సీ

ఆరు నుంచి ఏడు మార్కులు కలిసే చాన్స్ రిజల్ట్ ఇచ్చిన మూడు నెలల్లోనే మెయిన్స్ హైదరాబాద్, వెలుగు: గత నెలలో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్

Read More

గోల్డ్ మెడల్స్‌‌ దిశగా దీక్షిత, ధరణి- మల్లేష్‌‌

హైదరాబాద్, వెలుగు: మాన్​సూన్​ రెగ్గట్టా నేషనల్‌‌ ర్యాంకింగ్​ చాంపియన్‌‌షిప్‌‌లో  తెలంగాణ  సెయిలర్లు  లావే

Read More

కాళేశ్వరం ఉల్లంఘనలపై.. ఎన్జీటీ కొరడా

ప్రాజెక్టు పనుల వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లిందన్న ట్రిబ్యునల్ రూ.447 కోట్లతో వనరులను పెంచాలని ఆదేశం ఈఎంపీ కోసం ఇంకో రూ.3,240.97 కోట్లు ఖర్

Read More

ఇకపై రైళ్లలో రూ.50లకే అదిరిపోయే భోజనం

జనరల్‌‌ బోగీల ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చిన  దక్షిణ మధ్య రైల్వే  తొలుత 4 స్టేషన్లలో అమలు సికింద్రాబాద్, వెలుగు: జనరల్

Read More

కార్మికులలో స్కిల్స్ పెంచాలి: ప్రధాని మోదీ

జీ20 ఉపాధి, కార్మిక మంత్రుల సమావేశంలో ప్రధాని పిలుపు టెక్నాలజీ యుగానికి అనుకూలంగా వర్క్​ఫోర్స్​ను సిద్ధం చేయాలని సూచన ఇండోర్: కొత్త టెక్నాలజీకి అనుగ

Read More

వర్షాల బాధితులను ఆదుకోండి: రేవంత్రెడ్డి పిలుపు

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ టైంలో పార్టీ కార్యకర్తలు, లీడర్లు సహాయక చర్యల

Read More