latest news

గ్రీన్ హాట్ : పచ్చి మిర్చి కిలో రూ.400

దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు టమాటా సరసన పచ్చిమిర్చి, అల్లం కూడా వచ్చి చేరినట్టు తెలుస్తోంది. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో

Read More

కేసీఆర్‌‌ను ఉపేక్షిస్తే పార్టీకే నష్టం: బీజేపీ లీడర్ ​రవీందర్​ నాయక్​

యాదాద్రి, వెలుగు: అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని అప్పుల పాలుజేసిన సీఎం కేసీఆర్​, ఆయన కుటుంబాన్ని ఉపేక్షిస్తే.. తెలంగాణలో బీజేపీకి నష్టం జరుగుతు

Read More

లవర్‌‌కు పెండ్లైందని.. యువకుడి అత్మహత్య

నార్కట్​పల్లి, వెలుగు:  తాను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో పెండ్లి కావడంతో ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రవి, మృతుడి ఫ్రెండ్స్&zwn

Read More

డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్‌ ముట్టడికి స్టూడెంట్ల యత్నం

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ఎమ్మెల్యే

Read More

ఓఆర్ఆర్ పై నీళ్లలో ఆగిన బీఎండ‌బ్ల్యూ కారు.. రిపేరు రూ.40 ల‌క్షలు

కోకాపేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై శుక్రవారం బీఎండబ్ల్యూ కారు నిలిచిపోవడంతో నగరానికి చెందిన ఓ వ్యక్తికి రిపేర్​ ఖర్చుగా రూ.40 లక్షల

Read More

పంటలు కాపాడాలని రైతుల ధర్నా

ఊట్కూర్, వెలుగు: పొలాల్లో వేసిన పంటలను జింకల బారి నుంచి కాపాడాలని రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం మండల కేంద్రంలోని చెక్ పోస్ట్  దగ్గర రైతులు రాస్

Read More

రోడ్డు కోసం ఎమ్మెల్యే నిలదీత : ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

చిన్నచింతకుంట, వెలుగు: శంకుస్థాపన చేసి రెండేండ్లయినా ఉంద్యాల బీటీ రోడ్డు ఎందుకు పూర్తి చేయలేదని గ్రామస్తులు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని

Read More

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. కడుపులోనే బిడ్డ మృతి

ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఓ శిశువు ప్రాణం తీసింది. బాధిత బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా చెరువు మాదారానికి చెందిన లక్ష్మీ,

Read More

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి, ప్రముఖుల స్వాగతం

అల్లూరి సీతారామ రాజు 125 వ జయంతి ముగింపు ఉత్సవాలలో భాగంగా గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న రాష్ట్రపతి ద్రౌపది మ

Read More

గృహలక్ష్మి కింద రూ.15 లక్షలివ్వాలి

మెదక్​ టౌన్​, వెలుగు:  మెదక్​ జిల్లాలోని పేదలకు ఇండ్లు, ఇండ్ల  స్థలాలు, గృహలక్ష్మి పథకం కింద రూ.15 లక్షలు ఇవ్వాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్

Read More

పట్టాలు ధరణిలో ఎంట్రీ చేయాలి : రాష్ట్ర కమిటీ సభ్యులు జయరాజ్

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి మండలం మాందాపూర్ గ్రామంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రైతులకు ఇచ్చిన పట్టాలను ధరణిలో నమోదు చేయాలని రైతు సంఘం రాష్ట్

Read More

కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. బతికుండగానే శ్రద్ధాంజలి

గద్వాల, వెలుగు: జోగులాంబ  గద్వాల జిల్లాలో  కూతురు ప్రేమ పెళ్లి చేసుకున్నదని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు బతికుండగానే ఆమెకు శ్రద్ధాంజలి

Read More

నష్టపరిహారం ఇవ్వాలని ట్యాంక్​ ఎక్కి నిరసన

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్‌‌‌‌ గ్రామంలో  తమకు నష్టపరిహారం చెల్లించాలని, ఆర్‌‌&z

Read More