latest news
మట్టి దందాపై సీపీ సీరియస్ !
కమిషనర్ ఆదేశాలతో కేసు ‘వెలుగు’ కథనానికి స్పందన హనుమకొండ, వెలుగు: మట్టి దందాపై వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ సీరియస్ అయ్యారు. హను
Read Moreరేవంత్లో గుణాత్మక మార్పు..
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన కొత్తలో దూకుడు కనపడింది. వరుసగా సభలు సమావేశాలు పెట్టి కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచే ప్రయత్నం చేశారు. ఇంద్రవెల్లి సభ,
Read Moreగిరిజనులను బంధించి .. పోడు పట్టాల పంపిణీ
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో గిరిజన రైతులను బంధించి.. కొందరికి మాత్రమే పోడు పట్టాలను పంపిణీ చేశారు. మంత్రితో మాట్లాడిస్తామని చెప్పి.. పట్ట
Read Moreమార్నింగ్ వాకర్స్పై దూసుకెళ్లిన కారు..ముగ్గురు మృతి
హైదరాబాద్ బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో ఓ కారు మార్నింగ్ వాకర్స్ పై నుంచ
Read Moreదక్షిణ మధ్య రైల్వేకు బెదిరింపు లెటర్
వారంలో మరో ట్రైన్ యాక్సిడెంట్ జరగబోతుందంటూ హెచ్చరిక సికింద్రాబాద్, వెలుగు: వారం రోజుల్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు
Read Moreకాళేశ్వరం..ఓ గుదిబండే..
కేసీఆర్ మానస పుత్రిక, ఆయనే ఇంజనీరు అవతారమెత్తి జరిపిన మేధో మధన ఫలితం, ఇంజనీరింగ్ అద్భుతం, ప్రపంచంలోనే ఇంత తక్కువ కాలంలో కట్టిన అతిపెద్ద ‘మెగా&rs
Read Moreనాలా పనులు నత్త నడక.. అసంపూర్తిగానే బాక్స్ డ్రెయిన్ల నిర్మాణం
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో అసంపూర్తిగా మిగిలిపోయిన పనుల కారణంగా వాటర్ లాగింగ్సమస్యతో జనానికి ఇబ్బందులు తప్పడంలేదు. వానాకాలం మొదలై కురిసిన మొదటి ర
Read Moreకాకా విద్యాసంస్థల్లో.. మాంటిస్సోరి స్కూల్ ప్రారంభం
ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యా సంస్థల్లో చిన్నారుల కోసం మాంటిస్సోరి స్కూల్ ను ఏర్పాటు చేశారు. కాకా కుటుంబ
Read Moreడేంజరస్ రంబుల్ స్ట్రిప్స్ స్పీడ్..బ్రేకర్లను తలపిస్తున్నాయంటున్న వాహనదారులు
సిటీ రోడ్లపై 10 నుంచి 15 మిల్లీ మీటర్ల మందంతో ఏర్పాటు రూల్స్ప్రకారం ఉండాల్సింది 5 మిల్లీ మీటర్లే మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కొన్నిచోట్ల మాత్రమే చ
Read Moreఇయ్యాల ఎస్సీవో సమ్మిట్
న్యూఢిల్లీ: మన దేశ ఆధ్వర్యంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీవో) సమ్మిట్ మంగళవారం వర్చువల్ గా జరగనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్న ఈ మీటింగ్
Read Moreదర్గాకు వెళ్దామని చెప్పి.. యువకుడి దారుణ హత్య
గండిపేట, వెలుగు: దర్గాకు వెళ్దామని నమ్మించి ఇంట్లో నుంచి బయటకు రప్పించి ఓ వ్యక్తిని తన మిత్రుడే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ ప
Read Moreఆర్మీలో ఖాళీలను భర్తీ చేసే టైంలేదా?: ఖర్గే
మోదీ సర్కార్ పై కాంగ్రెస్ చీఫ్ విమర్శలు న్యూఢిల్లీ: ఆర్మీలో కీలకమైన అధికారుల పోస్టుల కొరత విషయంలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి
Read Moreరంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా
రంగారెడ్డి, వెలుగు: ఇండ్లు లేని పేదలకు వెంటనే ఇండ్ల స్థలాలు, అర్హులకు డబుల్ బెడ్రూంలు ఇవ్వాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మా నాయక్ డిమాండ్ చేశ
Read More












