latest news
రూ.20 సిగరెట్ లైటర్లు బ్యాన్.. ఎందుకంటే...
భారత ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం సిగరెట్ ప్రేమికులను గాయపరిచింది. అదేంటంటారా.. రూ.20 లోపు ధర కలిగిన చైనా లైటర్లపై ఇండియా నిషేధం విధించింది. ఇందుకు
Read Moreస్వామివారికి రూ.2.51 లక్షల విరాళం..గౌలీకార్ శ్యామ్ లాల్
యాదగిరిగుట్ట, వెలుగు : శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి యాదగిరిగుట్టకు చెందిన భక్తుడు, మాజీ వార్డు సభ్యుడు గౌలీకార్ శ్యామ్ లాల్ తన తండ్రి గౌలీకార
Read Moreగ్రూప్ 4 పరీక్షకు గంట ముందే సెంటర్కు రావాలి : కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి
కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి నల్గొండ అర్బన్, వెలుగు : రేపు జరగనున్న గ్రూప్ –-4 పరీక్షకు అభ్యర్థులు గంట ముందుగానే సెంటర్లకు చేరుకోవ
Read Moreబొగ్గు గనుల పని స్థలాల్లో గాలి ఆడడం లేదు : ఏఐటీయూసీ
కోల్బెల్ట్,వెలుగు : మందమర్రి ఏరియా కేకే5 సింగరేణి అండర్ గ్రౌండ్ మైన్లోని పని స్థలాల్లో గాలి సప్లయ్ సక్రమంగా లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ
Read Moreరాష్ట్రంలో పలు చోట్ల.. తేలికపాటి వర్షాలు
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం తేలికపాటి వర్షాలు కురిశాయి. సిటీలో చిన్న వర్షానికే పలు ప్రాంతాల్లో రో
Read Moreజిన్నారం మండలంలో కూలిన బిల్డింగ్ మెట్లు.. అప్రమత్తతో తప్పిన ప్రమాదం
పక్క భవనం నుంచి కిందకు జిన్నారం, వెలుగు : జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని జ్యోతినగర్ లో గురువారం ఓ మూడంతస్తుల భవనం మెట్ల
Read Moreగ్రూప్–4 అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి : కలెక్టర్ గరిమా అగర్వాల్
గ్రూప్–4 అభ్యర్థులు సకాలంలో సెంటర్ కు చేరుకోవాలి ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ కరీంనగర్ టౌన్, వెలుగు: జులై 1న జరిగే గ్రూప్&nd
Read Moreమెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్
భారత ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మెట్రోలో ప్రయాణించారు.
Read Moreచిరుత సంచారంతో పూసల్పహాడ్ గ్రామస్తుల ఆందోళన
మరికల్, వెలుగు : మండలంలోని పూసల్పహాడ్కు అనుబంధ గ్రామమైన సంజీవరాయకొండ గుట్టల ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోందని గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారంతో అ
Read Moreఖమ్మం గుమ్మంలో ఆసక్తికర సన్నివేశం.. పువ్వాడ, పొంగులేటి ఒకే ప్రోగ్రాంలో..
ఖమ్మం జిల్లాలో జూన్29న రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేషం సాక్షాత్కరించింది. ఇద్దరు ప్రత్యర్థులు ఒకే చోట కలిశారు. బక్రీద్ పండుగ దానికి వేదికైంది.
Read Moreకేంద్ర పథకాలను తెలంగాణ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది : పరుషోత్తం రూపాల
కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తం రూపాల సిద్దిపేట రూరల్, వెలుగు : కేంద్ర పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని కేంద్ర
Read Moreబీసీలను మభ్యపెడుతున్నరు : బీజేపీ
బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ఎమ్మెల్యే జోగు రామన్న బీసీలకు రూ.
Read Moreభగలాముఖి ఆలయానికి రూ.30 లక్షల విరాళం
మెదక్ (శివ్వంపేట), వెలుగు : సీనియర్ అడ్వకేట్, రాష్ట్ర బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ రాజేందర్ రెడ్డి
Read More












