మరికల్, వెలుగు : మండలంలోని పూసల్పహాడ్కు అనుబంధ గ్రామమైన సంజీవరాయకొండ గుట్టల ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోందని గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారంతో అటవీ ప్రాంతానికి దగ్గరలో వ్యవసాయ భూములు ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. 4 నెలలుగా చిరుత తిరుగుతోందని, మూగ జీవాలను చంపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను వేరే ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు.
చిరుత సంచారంతో పూసల్పహాడ్ గ్రామస్తుల ఆందోళన
- మహబూబ్ నగర్
- June 30, 2023
లేటెస్ట్
- Danush Raayan Official Updates: రాయన్ క్రైమ్లో దిగుతున్నాడు గెట్ రెడీ..ఫస్ట్ సింగిల్తో పాటు రిలీజ్ అప్డేట్
- హైదరాబాద్ లో బైక్ దొంగల ముఠా అరెస్ట్..
- గుడ్లు తెస్తున్నారా : ఒక్క కోడి గుడ్డు ఆరు రూపాయలా?
- AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి
- Womens T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్.. అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్
- జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్కు బెయిల్
- ల్యాండ్ టైటిలింగ్పై చంద్రబాబు దుష్ప్రచారం: సీఎం జగన్
- బండలవాగు ప్రాజెక్టు నిర్మించి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం : రాజ్ ఠాకుర్
- జగిత్యాలలో తన గురువును కలిసిన కేసీఆర్
- KKR: నరైన్ నవ్వడు, నవ్వలేడు.. అదొక మిరాకిల్: ఆండ్రీ రస్సెల్
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- మహిళా ఎంపీపై లైంగిక దాడి... ఎక్కడంటే..
- క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
- కవితకు బిగ్ షాక్ : రెండు బెయిల్ పిటిషన్లు కొట్టివేత