latest news

ధరణి వల్లే రైతుబంధు, రైతుబీమా : కేసీఆర్

ధరణి వల్లే రైతుబంధు, రైతుబీమా వస్తున్నాయన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ నేతలు ధరణి తీసేస్తామంటూ అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ధరణి తీసేస్

Read More

అంతా దైవేశ్చ : 94 ఏళ్ల బామ్మ.. 80 లక్షల రామ నామం రాసింది..

మంథా సుబ్బలక్ష్మి చిన్నప్పటి నుంచి రామనామాన్ని జపం చేస్తూ రాసేశారు. 94 ఏళ్ల మంథా సుబ్బలక్ష్మి భక్తి అమోఘం, అపూర్వం. చిన్నప్పటి నుంచి రామ్‌నామ్&zw

Read More

స్వార్ధ రాజకీయాల కోసం నన్ను బలి చేస్తున్నారు: శేజల్

బీఆర్ఎస్ ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్యపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవు అంటున్నారు..నాలుగు గోడల మధ్య జరిగిన దానికి ఆధారాలు ఉంటాయా..అయినా కూడా తన దగ్గర కొన్ని

Read More

ఐడియా అదిరింది.. పెళ్లి కొడుకు వేషంలో.. ప్రభుత్వ ఆఫీసుకు తాత

హర్యానాలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఓ వృద్దుడికి లభించే ప్రభుత్వ పథకాలు ఆగిపోయాయి.  ఇప్పటి వరకు వస్తున్న వృద్దాప్య ఫించన్ ను అధికారులు ఇచ్చేం

Read More

ఇది యాపారం.. టైటానిక్ సబ్ మెరైన్ టూర్ మళ్లీ ప్రారంభం..

టైటానిక్ సబ్ మెర్సిబుల్ నౌక సముద్రంలో మునిగి ఐదుగురు ప్రయాణికులు చనిపోయిన విషాదకరమైన ఘటన మరవకముందే.. ఓషన్‌గేట్ ఓ ఆశ్చర్యకర ప్రకటన వెలువరిచింది. ట

Read More

తింటే బిర్యానీనే తినాలి : ఆరు నెలల్లోనే 72 లక్షల ఆర్డర్లు

హైదరాబాదీలు గత ఆరు నెలల్లో 72 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్‌లు చేశారని, గత 12 నెలల్లో 150 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్‌లు చేశారని ఫుడ్ డెలివర

Read More

ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరిస్తుంది: రేవంత్ రెడ్డి

ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభకు సంబంధించి సమీక్షించేందుకు ఇక్కడకు వచ్చామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. జూన్ 30వ తేదీ శుక్రవారం ఖమ్మం జిల్లాలో

Read More

అల్లకల్లోలంగా అరేబియా సముద్రతీరం.. ముంబైలో ఎడతెరిపి లేకుండా వర్షం

 నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి  భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్‌లో  ఈదురు గాలులతో

Read More

ట్విట్టర్ కు కర్ణాటక కోర్టు ఝలక్.. రూ.50 లక్షల ఫైన్

కొన్ని ట్వీట్లు,  ఖాతాలను తొలగించాలన్న కేంద్రం ఆదేశాలను సవాలు చేస్తూ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టి

Read More

నా గిరిజన ప్రజలకు పోడు పట్టాలు ఇవ్వడం అదృష్టం: మంత్రి సత్యవతి

మహబూబాబాద్ జిల్లాలో 24 వేల 108  గిరిజనులకు 64 వేల ఎకరాలకు పైగా పోడు భూములకు పట్టాలను పంపిణీ చేస్తున్నమని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జూన్ 30వ

Read More

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తులు.. దర్శనానికి 24 గంటలు

తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ నెలకొంది. మొన్నటి వరకు వేసవి సెలవులు కావడంతో కొండ కిటకిటలాడింది. క్యూ కాంప్లెక్స్ లు, అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో &nbs

Read More

తెలంగాణ బ్యాక్‌‌డ్రాప్‌‌లో "తురుమ్ ఖాన్‌‌లు".. ఫుల్లు కామెడీ

శ్రీరామ్ నిమ్మల హీరోగా శివకళ్యాణ్ దర్శకత్వంలో ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మిస్తున్న చిత్రం ‘తురుమ్ ఖాన్‌‌లు’. షూటింగ్ పూర్తి చేసుకుని,

Read More

నరేన్, పాయల్ జంటగా కొత్త సినిమా.. పక్కా యూత్‌‌ఫుల్

‘ఊరికి ఉత్తరాన’ ఫేమ్ నరేన్ వనపర్తి హీరోగా,  మల్లికార్జున్ రెడ్డి దర్శకత్వంలో కొత్త చిత్రం రూపొందుతోంది. పాయల్ గుప్తా హీరోయిన్.  

Read More