latest news

యశోద హాస్పిటల్​లో.. ఎంఆర్ లినాక్ మెషిన్

దేశంలోనే మొదటిసారి అందుబాటులోకి..  క్యాన్సర్ ట్రీట్​మెంట్​లో కొత్త టెక్నాలజీ  మాదాపూర్, వెలుగు: క్యాన్సర్ ట్రీట్​మెంట్​లో కొత్త టె

Read More

తాళం వేసిన ఇంటికి.. రూ. 7 లక్షల కరెంట్ బిల్లు

ఉప్పల్, వెలుగు: తాళం వేసి ఉన్న ఇంటికి రూ.7 లక్షల కరెంట్ బిల్లు వేశారు విద్యుత్​ శాఖ అధికారులు. హైదరాబాద్​లోని ఉప్పల్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉప్పల్​ హ

Read More

ఐఐఎఫ్​ఎల్​ సెక్యూరిటీస్​ షేర్లు డౌన్

న్యూఢిల్లీ: సెబీ రెండేళ్లపాటు బ్యాన్​ విధించిన నేపథ్యంలో ఐఐఎఫ్​ఎల్​ సెక్యూరిటీస్​ షేర్లు మంగళవారం 19 శాతం పతనమయ్యాయి.  క్లయింట్ల ఫండ్స్​ను దుర్వి

Read More

కడెం, సరస్వతీ కాలువలకు..రిపేర్లు చేస్తలేరు

కవ్వాల్​టైగర్​జోన్​ లో కాలువలు, కెనాల్స్​ రిపేర్లకు అనుమతి ఇవ్వని అటవీ శాఖ    35 ఏళ్లుగా రిపేర్లకు నోచుకోని కడెం, సరస్వతీ  ప్

Read More

కొల్లూరు డబుల్‌ ఇండ్ల ప్రాజెక్టు ఆసియాలోనే పెద్దది

రేపు సీఎం కేసీఆర్‌‌ చేతుల మీదుగా ప్రారంభం: మంత్రి ప్రశాంత్‌ రెడ్డి హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల

Read More

దుబ్బాకలో ‘కొత్త’ రాజకీయం..ఎంపీకి ఎమ్మెల్యే టికెట్‌

ఓ మీటింగ్‌లో ఎమ్మెల్యేగా గెలిపించాలన్న మంత్రి హరీశ్‌రావు కొత్తను వ్యతిరేకిస్తున్న పలువురు అసంతృప్త నేతలు  మరోవైపు తమ పరిస్థితి ఏ

Read More

తప్పచెబుత్రలో డబుల్ మర్డర్..కత్తితో పొడిచి..బండరాళ్లతో కొట్టి..

హైదరాబాద్  తప్పచెబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని దైబాగ్లో జూన్ 20 మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు ట్రాన్సజెండర్లు హత్యక గురవడం కలకం రేగింది. గుర్తు తెల

Read More

నేడు కేబుల్ బ్రిడ్జి ఓపెనింగ్..హాజరుకానున్న మంత్రి కేటీఆర్​

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీకి మరో మణిహారం కేబుల్ బ్రిడ్జి బుధవారం ప్రారంభం కాబోతోంది. మంత్రి కేటీఆర్ ​హాజరై రాత్రి 7 గంటలకు ఓపెనింగ్ ​చేయనున్నారు.

Read More

పోడు పట్టాలు కొందరికే..11,800 మంది దరఖాస్తు చేసుకుంటే 1,950 మందికే ఇస్తరట

నాగర్ కర్నూల్, వెలుగు: పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి హక్కులు కల్పిస్తామని రెండేండ్లుగా చెబుతున్న సర్కారు అప్లై చేసుకున్న వారిలో కొందరికే పట్టాల

Read More

ఏడు బస్తాల రూపాయి నాణేలతో భార్యకు భరణం

జైపూర్​: రూపాయి, రెండు రూపాయిల నాణేలతో రూ.55వేల మెయింటెనెన్స్ బకాయిలు చెల్లించేందుకు జైపూర్​లోని ఫ్యామిలీ కోర్టు ఓ వ్యక్తికి అనుమతించింది. 11 నెలలలపాట

Read More

క్రెడిలాను అమ్మిన హెచ్​డీఎఫ్​సీ..రూ. 9,060 కోట్లకు కొన్న ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు

న్యూఢిల్లీ: హెచ్​డీఎఫ్​సీ క్రెడిలా ఫైనాన్షియల్​ సర్వీసెస్​లోని 90 శాతం వాటాను రూ. 9,060 కోట్లకు అమ్మేసినట్లు హెచ్​డీఎఫ్​సీ లిమిటెడ్​ ప్రకటించింది. క్ర

Read More

2024 లో ఫార్మా ఎగుమతులు.. 28 బిలియన్​ డాలర్లకు చేరుతాయ్

హైదరాబాద్​, వెలుగు: దేశపు ఫార్మా ఎగుమతులు ఈ ఫైనాన్షియల్​ ఇయర్​ (2023–24) లో 28 బిలియన్​ డాలర్లకు చేరతాయని ఫార్మాస్యూటికల్స్​ ఎక్స్​పోర్ట్​ ప్రమో

Read More

బొగ్గు సరఫరాపై..  సింగరేణి, ఎన్టీపీసీ ఎంఓయూ

నాలుగు కీలక ఒప్పందాలకు అధికారుల అంగీకారం హైదరాబాద్‌, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషన

Read More