latest news

సెజ్ భూములు కుల సంఘాలకు ఇస్తున్నారని..సర్పంచ్, ఉప సర్పంచ్​ నిర్బంధం

నందిపేట, వెలుగు: సెజ్ ​భూములను కుల సంఘాల భవన నిర్మాణాలకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ నిజామాబాద్​ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లిలో సోమవారం గ్రామ యువకు

Read More

బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి బీజేపీ యత్నం..మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి అరెస్ట్​

బాసర, వెలుగు: నిర్మల్ జిల్లా ట్రిపుల్ ఐటీ కాలేజీ వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల క్యాంపస్​లో వరుసగా ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, ఆ ఘట

Read More

రంగుమారిన జొన్నలు కొనాలని రైతుల ధర్నా

పిట్లం, వెలుగు: అకాల వర్షాలతో తడిసి, రంగుమారిన జొన్నలను తక్షణమే కొనుగోలు చేయాలని సోమవారం పిట్లం అంబేద్కర్​చౌరస్తాలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చ

Read More

దారుణం..మంత్రాలు చేస్తున్నాడని కొట్టి చంపిన్రు

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేస్తున్నాడని వృద్ధుడిని  గ్రామస్తులు కొట్టి చంపారు.  హావేలి ఘనపూర్ (మం) ఔరంగబాద్ గ్రామంలో ఈ  ఘట

Read More

నల్లమలలో పెరిగిన పులులు

నాగర్​ కర్నూల్,​ వెలుగు: నల్లమల ఫారెస్ట్​పరిధిలోని కొల్లాపూర్​ రేంజ్ లో పులుల సంఖ్య పెరిగింది. నల్లమల ఫారెస్ట్​లో  గత ఏడాది  21  పులులు

Read More

మినీ టాంక్ బండ్ పేరుతో రూ.6 కోట్ల దోపిడీ.. పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్​ ఆఫీసు ముందు ధర్నా

హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మచెరువును మినీ టాంక్ బండ్ గా మార్చే పేరుతో రూ.6 కోట్లు మింగేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. తొమ

Read More

వచ్చే నెలలో సింగరేణిలో కొత్త వేతనం..అగ్రిమెంట్​పై కోల్​ మినిస్టర్​ సంతకం

కోల్​బెల్ట్​,వెలుగు: సింగరేణి కార్మికులకు 11వ వేజ్​బోర్డు ఈనెల నుంచే అమల్లోకి రానుంది. జూలైలో కార్మికులు కొత్త వేతనాలు అందుకోనున్నారు. 11వ వేజ్​బోర్డు

Read More

రానున్నది..కాంగ్రెస్ రాజ్యమే

నకిరేకల్, ( వెలుగు): కాంగ్రెస్​ను బంగాళాఖాతంలో కలపడం కేసీఆర్​  వల్లే కాదు.. ఆయన  తాత వల్ల   కూడా కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్

Read More

భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు

ఎల్​బీనగర్: భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు విధిస్తూ ఎల్​బీనగర్​లోని రంగారెడ్డి జిల్లా రెండో అదనపు కోర్టు తీర్పునిచ్చింది. నల్గొండ జిల్లాకు చెందిన ప్ర

Read More

గంజాయి మొక్క పెంచుతున్న..యువకుడి అరెస్ట్

జవహర్​నగర్, వెలుగు: ఇంటి ఆవరణలో గంజాయి మొక్కను పెంచుతున్న యువకుడిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్​కు చెందిన రాజుశర్మ(25) కొ

Read More

అస్సాంను ముంచెత్తిన వరదలు

33,500 మందిపై తీవ్ర ప్రభావం రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర గువాహటి: అస్సాంలో కుండపోత వర్షాలు కుర

Read More

పాలమూరు రిజర్వాయర్లు.. ఆగస్టులో నింపుతం

గండిపేట, హిమాయత్​సాగర్​కు గోదావరి లింక్​చేస్తం మహేశ్వరం వరకు మెట్రో తెస్తం: కేసీఆర్ ‘పాలమూరు- రంగారెడ్డి’ 85% పూర్తయింది కనీవినీ

Read More

కాళీమాత ఆలయంలో చోరీ..హుండీ పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లిన దుండగులు

శంకర్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: ఆలయంలో హుండీ పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లిన ఘటన సోమవారం రంగారెడ్డి జిల్లా శంకర్​పల్ల

Read More