latest news
సెజ్ భూములు కుల సంఘాలకు ఇస్తున్నారని..సర్పంచ్, ఉప సర్పంచ్ నిర్బంధం
నందిపేట, వెలుగు: సెజ్ భూములను కుల సంఘాల భవన నిర్మాణాలకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లిలో సోమవారం గ్రామ యువకు
Read Moreబాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి బీజేపీ యత్నం..మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి అరెస్ట్
బాసర, వెలుగు: నిర్మల్ జిల్లా ట్రిపుల్ ఐటీ కాలేజీ వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల క్యాంపస్లో వరుసగా ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, ఆ ఘట
Read Moreరంగుమారిన జొన్నలు కొనాలని రైతుల ధర్నా
పిట్లం, వెలుగు: అకాల వర్షాలతో తడిసి, రంగుమారిన జొన్నలను తక్షణమే కొనుగోలు చేయాలని సోమవారం పిట్లం అంబేద్కర్చౌరస్తాలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చ
Read Moreదారుణం..మంత్రాలు చేస్తున్నాడని కొట్టి చంపిన్రు
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేస్తున్నాడని వృద్ధుడిని గ్రామస్తులు కొట్టి చంపారు. హావేలి ఘనపూర్ (మం) ఔరంగబాద్ గ్రామంలో ఈ ఘట
Read Moreనల్లమలలో పెరిగిన పులులు
నాగర్ కర్నూల్, వెలుగు: నల్లమల ఫారెస్ట్పరిధిలోని కొల్లాపూర్ రేంజ్ లో పులుల సంఖ్య పెరిగింది. నల్లమల ఫారెస్ట్లో గత ఏడాది 21 పులులు
Read Moreమినీ టాంక్ బండ్ పేరుతో రూ.6 కోట్ల దోపిడీ.. పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ ఆఫీసు ముందు ధర్నా
హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మచెరువును మినీ టాంక్ బండ్ గా మార్చే పేరుతో రూ.6 కోట్లు మింగేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. తొమ
Read Moreవచ్చే నెలలో సింగరేణిలో కొత్త వేతనం..అగ్రిమెంట్పై కోల్ మినిస్టర్ సంతకం
కోల్బెల్ట్,వెలుగు: సింగరేణి కార్మికులకు 11వ వేజ్బోర్డు ఈనెల నుంచే అమల్లోకి రానుంది. జూలైలో కార్మికులు కొత్త వేతనాలు అందుకోనున్నారు. 11వ వేజ్బోర్డు
Read Moreరానున్నది..కాంగ్రెస్ రాజ్యమే
నకిరేకల్, ( వెలుగు): కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలపడం కేసీఆర్ వల్లే కాదు.. ఆయన తాత వల్ల కూడా కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్
Read Moreభర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు
ఎల్బీనగర్: భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు విధిస్తూ ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా రెండో అదనపు కోర్టు తీర్పునిచ్చింది. నల్గొండ జిల్లాకు చెందిన ప్ర
Read Moreగంజాయి మొక్క పెంచుతున్న..యువకుడి అరెస్ట్
జవహర్నగర్, వెలుగు: ఇంటి ఆవరణలో గంజాయి మొక్కను పెంచుతున్న యువకుడిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన రాజుశర్మ(25) కొ
Read Moreఅస్సాంను ముంచెత్తిన వరదలు
33,500 మందిపై తీవ్ర ప్రభావం రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర గువాహటి: అస్సాంలో కుండపోత వర్షాలు కుర
Read Moreపాలమూరు రిజర్వాయర్లు.. ఆగస్టులో నింపుతం
గండిపేట, హిమాయత్సాగర్కు గోదావరి లింక్చేస్తం మహేశ్వరం వరకు మెట్రో తెస్తం: కేసీఆర్ ‘పాలమూరు- రంగారెడ్డి’ 85% పూర్తయింది కనీవినీ
Read Moreకాళీమాత ఆలయంలో చోరీ..హుండీ పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లిన దుండగులు
శంకర్పల్లి, వెలుగు: ఆలయంలో హుండీ పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లిన ఘటన సోమవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్ల
Read More












