latest news

దారుణ ఘటన..8 ఏళ్ల బాలుడిని ఈడ్చుకెళ్లిన కారు

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.  ఎనిమిదేళ్ల చిన్నారిని అతి వేగంగా వచ్చిన కారు ఈడ్చుకెళ్లింది. ఆలస్యంగా వెలుగులో

Read More

బంతిని చేతితో పట్టుకుని ఔటైన ఏకైక భారత బ్యాటర్

క్రికెట్ అనేది క్రేజీ గేమ్. ఈ గేమ్లో బ్యాట్స్మన్ను అనేక రకాలుగా ఔట్ చేయొచ్చు. బౌల్డ్, క్యాచ్, రన్ ఔట్ ద్వారా బ్యాటర్ను పెవీలియన్ చేర్చొచ్చు. అయితే

Read More

అతిపెద్ద ఒప్పందం..40 వేల కోట్లతో 500 విమానాల కొనుగోలు

భారత దేశ విమాన‌యాన చ‌రిత్రలో అతిపెద్ద ఒప్పందం. ప్రైవేట్ విమాన‌యాన సంస్ధ ఇండిగో 500 ఎయిర్‌బ‌స్ ఏ320 ఎయిర్‌క్రాఫ్ట్‌ల

Read More

ఆదిపురుష్ వివాదంపై స్పందించిన కేంద్రమంత్రి

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఆదిపురుష్ మూవీ కొన్ని చోట్ల మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.పలు విషయాల్లో మాత్రం పెద్ద ఎత్తున్న విమర్శలు

Read More

మెడకు కుక్క తాడును కట్టి మొరగాలంటూ వేధింపులు.. పోలీసుల అదుపులో దుర్మార్గులు

మధ్యప్రదేశ్‌లో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది.  ముగ్గురు దుర్మార్గులు ఓ వ్యక్తి  మెడకు కుక్క తాడును కట్టి..కుక్కలా మొరుగు అంటూ వేధించ

Read More

రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి.. పట్టించుకోని సినీ ఇండస్ట్రీ

ఎంతో మంది డాన్స్ మాస్టర్లని తీర్చిదిద్దిన ప్రముఖ కొరియోగ్రఫర్ రాకేశ్‌ మాస్టర్‌(Rakesh Master) అంత్యక్రియలు ముగిశాయి. వందలాది మంది అభిమానులు

Read More

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కంటతడి.. కూతురుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ..

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కంటతడి పెట్టారు. ముత్తిరెడ్డిని ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి నిలదీయడంతో భావోద్వేగానికి లోనై ఏడ్చారు

Read More

భూ వివాదంలో బీఆర్ఎస్ నాయకులు.. మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ నేతల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఓ భూ వివాదంలో బీఆర్ఎస్ నాయకులు మహిళా రైతును వేధించారు. దీంతో బీఆర్ఎస్ నే

Read More

21న తెలంగాణలోకి రుతు పవనాలు.. 25 నుంచి వర్షాలు

తెలంగాణ రాష్ట్రానికి గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. జూన్

Read More

ఎనర్జీటిక్ కాంబో రిపీట్ ఎగైన్

ధమాకా తో సూపర్ హిట్ కాంబో అనిపించుకున్న మాస్ మహారాజ్ రవి తేజ(Ravi Teja) ఎనర్జిటిక్ శ్రీలీల(Sreeleela) మరోసారి జత కట్టనున్నారని తెలుస్తోంది.  ర

Read More

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: వివేక్ వెంకటస్వామి

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి  బీజేపీ కార్యకర్తలు తీసుకెళ్లాలని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి

Read More

విషాద సంఘటన..8వ అంతస్తు నుంచి కవలను పడేసి తల్లి ఆత్మహత్య

సికింద్రాబాద్  బన్సీలాల్ పేట్ డివిజన్ లోని  జీవై  రెడ్డి బస్తీలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త అదనపు కట్నం వేధింపులు భరించలేక డబు

Read More

గీతా ప్రెస్కు గాంధీ బహుమతి ఇవ్వడంపై .. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం..

ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌కు చెందిన పబ్లిషర్ గీతా ప్రెస్‌కి 2021 ఏడాదికి గాను గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేయడం కాంగ్రెస్, బీజేపీ

Read More